హైదరాబాద్ : ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే తీసుకున్న చర్యలు, తీ�
జమ్మికుంట : గ్రామీణ గొల్ల, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతోనే గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ నాలుగేళ్ల క్రితం ప్రారంభించినట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొ�
జమ్మికుంట : గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల�
హైదరాబాద్ : రామప్ప ప్రాంత పరిరక్షణకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నిర్వహణ కమిటీని అదేవిధంగా స్థానిక స్థాయిలో పాలంపేట్ ప్రత్యేక అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్క�
హైదరాబాద్ : గత మూడు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముసురు కొనసాగుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షపు జల్�
దళితబంధు కుటుంబంలో కడగండ్ల మాటే ఉండదు ఆ పది లక్షలకు కుటుంబ పెద్దే ఓనరైతడు బ్యాంకు కిస్తీలు, ఈఎంఐలు కట్టనక్కరలేదు దళితబంధుకు సపోర్టివ్ స్ట్రక్చర్ ఉంటుంది ఆ పైసలు ఎందుకు, ఎట్ల ఖర్చు చేసిండో చూస్తం ప్రత్
ప్రతిఒక్కరూ చిరునవ్వుతో బతకాలి అభివృద్ధికి కులం, మతం, జాతిలేదు పంటను పదిమందికి పంచుతున్నం తెలంగాణ రైతు కాలరెగరేస్తున్నడు కౌశిక్రెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్తు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హైదరాబాద్�
హుజూరాబాద్ నేత పాడి కౌశిక్రెడ్డి అనుచరులు, కార్యకర్తలు, నాయకులతో వేలాది మందిగా ర్యాలీగావచ్చి టీఆర్ఎస్లో చేరారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి వందల కార్లతో ర్యాలీగా కొండాపూర్, హైటెక్సిటీ, రాయదుర్�
అడ్డగూడూరు/హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అడ్డగూడూరు మహిళ లాకప్డెత్ కేసులో స్టేషన్కు చెందిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించార�
ప్రభుత్వ సలహాదారు రమణాచారికి జేఏసీ వినతి అమీర్పేట్, జూలై 21: అర్చక ఉద్యోగుల సమ్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కటాఫ్ తేదీని
హైదరాబాద్ : పారిస్కు ఈఫిల్ టవర్.. దుబాయ్కు బూర్జు ఖలీఫా ఎలాగో హైదరాబాద్కు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అలాగ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ముఖ్యమ
హైదరాబాద్ : తెలంగాణ సకల జనులు సుఖంగా ఉండాలనేదే తమ విధానం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టినందుకు రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్ష, కార్యదర్శి వర్�