2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.600 కోట్ల ప్రతిపాదనలకు అటవీకరణ ప్రాధికార సంస్థ కంపా కార్యవర్గం ఆమోదించింది. మంగళవారం అరణ్యభవన్లో తెలంగాణ కంపా రాష్ట్ర కమిటీ చైర్పర్సన్, పీసీసీఎఫ్ ఆర్ శోభ అధ్యక్షతన 9వ కంపా క�
బీజేపీపాలిత రాష్ర్టాల్లో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారా?: మంత్రి సత్యవతి హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తున్నదని గిరిజన,
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘం (ట్రెటా) రాష్ట్ర అధ్యక్షుడిగా పూరి వెంకటయ్య ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయనను అధ్యక్షుడిగా ఎన�
77 శాతం దేశ సంపద పది మంది దగ్గరే ఉంది బీజేపీ పాలనలో పేదలు ఇంకా పేదలవుతున్నరు మీడియా సమావేశంలో బీజేపీపై కేసీఆర్ ఫైర్ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): బీజేపీ పరిపాలనలో దేశంమొత్తం నాశనమైందని, ఎక్కడ చూ
దేశంలో సంస్కరణలు తీసుకురావడం మీకు (బీజేపీకి) చేత కాదు. ఏదో నామ్కే వాస్తే ప్రకటనలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. అలాంటప్పుడు ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు. అమలు చేయడం చేత కానప్పుడు ఎందుకు హామీలు ఇవ్వాలి?
కేంద్రం అవినీతిని బద్దలుకొడ్తాం నన్ను జైల్లో పెట్టే దమ్ముందా?.. మేం వందశాతం ప్యూర్: సీఎం కేసీఆర్ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): రాఫేల్ అవినీతిని బయటకు తీస్తామని, అసరమైతే సుప్రీం కోర్టుకైనా పోత�
ఇప్పటికీ 28 మంది నిందితులు విదేశాల్లోనే అత్యధికులు గుజరాతీయులే జాబితా వెల్లడించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): దేశంలో వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడిన 33 మంది విదేశాల్లో తలదాచుకొంటున
నగరం చుట్టూ సాఫ్ట్వేర్ విస్తరణ లక్ష్యంగా కార్యాచరణ తూర్పు హైదరాబాద్లో లక్ష మంది పనిచేసేలా ప్రణాళిక జెన్ప్యాక్ట్ సంస్థ విస్తరణకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్�
రెండు తెలుగు రాష్ర్టాల మధ్య విభేదాలకు ప్రయత్నం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కేంద్రంపై పోరాటం చేయడానికి సమయం ఆసన్నమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ
తెలంగాణకు తీవ్ర అన్యాయం దానిని వెంటనే రద్దు చేయాలి రాజకీయ నేతలంతా ఏకమై కేంద్రంపై ఒత్తిడి తేవాలి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సమావేశంలో వక్తలు హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): గోదావరి, కృష్ణా రివర్ �
56% పెదవి విరుపు.. వైద్యానికి నిధులివ్వకపోవడంపై అసంతృప్తి ఏ రంగానికీ ప్రయోజనం లేదని వెల్లడి లోకల్ సర్కిల్ సర్వేలో ఆసక్తికర విషయాలు హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం ఇటీవల పార్లమెంట
గౌతంనగర్, ఫిబ్రవరి 13: ఫేస్బుక్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో మార్ఫింగ్తోపాటు అనుచిత వ్యాఖ్యలు పోస్టుచేసిన వ్యక్తిని నేరేడ్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్ ఫొటో మార్ఫింగ్తోపాటు ఫేస్బు
నిబంధనల పేరుతో కేంద్రం చెప్పుచేతల్లోకి ఆ పార్టీ సోషల్ ఆర్మీ ఏం చేసినా పట్టని సంస్థలు- మార్కెట్కు గండి పడుతుందని మౌన దీక్షలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ‘ఇంటర్మీడియేటరీ గైడ్లైన్
ఏది అడిగినా పదేపదే అవమానాలే ఎనిమిదేండ్లలో పైసా ఇవ్వని కేంద్రం విభజన సమస్యలపై 17న చర్చలు 9 అంశాలతో మొదట ఎజెండా ప్రకటన గంటలలోనే కీలకాంశాల తొలగింపు సమస్యలు పరిష్కారం కావొద్దన్నదే కేంద్రం వైఖరా? బీజేపీ ప్రభు�