సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రభుత్వ సంస్థలను అమ్మడం దేశద్రోహం:ఏఐబీఈఏ కార్యదర్శి బీఎస్ రాంబాబు హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును పార్లమ
నీలగిరి, డిసెంబర్ 17: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తండ్రి మారయ్య (73) శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నల్లగొండ మండలం నర్సింగ్భట్లకు చెందిన గాదరి మారయ్య పీఈటీగా ఉమ్మడి నల్�
కేంద్ర ప్రభుత్వ అనుమతులన్నీ ఉన్నాయి ప్రాజెక్టుకు 80 వేల కోట్లకు పైగా వ్యయం రూపాయి వ్యయానికి రూపాయిన్నర లబ్ధి లోక్సభలో జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ ఉత్తమ్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం 18 లక్షలఎకరాలు
కేంద్రం రూపంలో ప్రమాదం.. యాసంగి వడ్లు మోదీ సర్కార్ కొనదు రాష్ట్ర ప్రభుత్వం కొనే పరిస్థితి లేదు.. కొనుగోలు కేంద్రాలు ఉండవు వరి వేసేవారికి రైతుబంధు రాకపోవచ్చు స్పష్టంగా తేల్చిచెప్తున్న రాష్ట్ర వ్యవసాయశా�
డిమాండ్ గల పంటల సాగుతో భరోసా వరి సాగుతో రైతులకు అధిక నష్టాలు వ్యవసాయరంగ నిపుణుల సూచన హైదరాబాద్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ): యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో రైతుల్లో తీవ్ర ఆ�
ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలో ఇదే అధికం మరో 30-40 లక్షల టన్నులు వచ్చే అవకాశం 14 జిల్లాల్లో 1,982 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి కేంద్రం అనుమతిచ్చింది 60 లక్షల టన్నులకే హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): వానకాలం
కూరగాయల సాగుతో నిత్యం ఆదాయమే పెట్టుబడి కూడా వరికన్నా చాలా తక్కువ ఎకరం వరి ఖర్చుతో 4 ఎకరాల కూరగాయల సాగు ఏడాదంతా చేతినిండా పని: మహిళా రైతు బాలమణి ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 16: ‘ఒక ఎకరం వరిపంట సాగు చేయటానికి రూ.50 వ
కేటాయించిన నిధుల్లో సగమే ఇచ్చాం సొంతనిధితో ఇండ్లు పూర్తిచేసిన రాష్ట్రం ఒక్కో ఇంటికి కేంద్రం వాటా 3 లక్షలు.. రాష్ర్టానివి రూ.4 లక్షలు పార్లమెంట్లో కేంద్ర గృహనిర్మాణ మంత్రి కౌశల్ కిశోర్ వెల్లడి హైదరాబా�
తొమ్మిది నెలలు సాగనున్నమూడో ఇంక్యుబేషన్ ప్రోగ్రాం హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘వీ-హబ్’లో మూడో ఇంక్యుబేషన్ ప్రోగ్రాం
బాధితుల్లో ముగ్గురు కెన్యన్లు ఏడుకు చేరిన కేసుల సంఖ్య కొత్తగా 190 మందికి వైరస్ 4.26 కోట్లకు చేరిన టీకాలు హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత�