మంత్రి చైర్పర్సన్గా రాష్ట్రస్థాయిలో కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ హరిత నిధి (గ్రీన్ ఫండ్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువార�
పార్లమెంట్లో కేంద్ర మంత్రి హైదరాబాద్, డిసెంబర్16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 18 పురాతన డ్యామ్లు ఉన్నాయని కేంద్ర జల్శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. గురువారం పార్లమెంట్ సమావేశాల్లో
ఇతర పంటలు వేసే వారికే రైతుబంధు వ్యవసాయశాఖ ప్రతిపాదన ముఖ్యమంత్రికి అధికారుల నివేదన వరి, వడ్ల్ల కొనుగోలు సంక్షోభంపై చర్చ కేంద్ర సర్కారే చేతులెత్తేశాక రాష్ట్రం ఏం చేయగలుగుతుందన్న అధికారులు రైతులపై కోపం త
రూ.1.45 కనీస ధరకే యూనిట్ ఇతర రాష్ర్టాల్లో చాలా ఎక్కువ బెంగాల్లో రూ.4.02, పంజాబ్లో రూ.3.49, గుజరాత్లో రూ.3.30, యూపీలో రూ.3 తెలంగాణలో ఏటా 10 వేల కోట్ల సబ్సిడీ అయినా విద్యుత్తు సంస్థలకు తప్పని నష్టాలు చార్జీల పెంపు తప్ప�
సీఎం పిలుపుతో పంట తగ్గింపు గతేడాదితో పోల్చితే భారీ మార్పు అన్ని పంటలు కలిపి 8.93 లక్షల ఎకరాలు హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి యాసంగి బియ్యం కొననే కొనం అని కేంద్రం చేతులెత్తేసింది. రైతే�
ఇద్దరు విదేశీయుల్లో వేరియంట్ గుర్తింపు కెన్యా, సోమాలియా నుంచి బాధితులు కెన్యా మహిళను టిమ్స్కు తరలించాం సోమాలియా వ్యక్తి కోసం గాలిస్తున్నాం బెంగాల్ వెళ్లిన మరో బాలుడికీ ఒమిక్రాన్ ఆందోళన పడొద్దు.. అ�
త్వరలో ధరణిలో మరో ఏడు మాడ్యూల్స్ భూ సమస్యల పరిష్కారంపై కసరత్తు నిషేధిత భూముల జాబితా ప్రక్షాళన హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో నూతన మా డ్యూల్స్ జోడించే కసరత్తు వేగవంతమైంది. అతి త
ఎర్రోళ్ల, క్రిషాంక్, సాయిచంద్కు కార్పొరేషన్ పదవులు దళిత వర్గం పట్ల మరోసారి అభిమానాన్ని చాటుకున్న సీఎం హైదరాబాద్, డిసెంబర్ 15, (నమస్తే తెలంగాణ): దళిత సామాజికవర్గం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మ�
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడి హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్నట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియ�
గ్రీన్ ఎనర్జీ సెస్ పేరుతో 7,200 కోట్ల బాదుడు అనాలోచిత నిర్ణయాలతో అడుగడుగునా షాకులే బొగ్గు రవాణా చార్జీలు.. అదనపు మోతగా ఆర్పీపీవో రాష్ట్రం ఏర్పడేనాటికే 12,185 కోట్ల నష్టాల్లో డిస్కంలు అయినా రాయితీలపై రాజీపడ�
టీఆర్ఎస్ను ఎవరూ విచ్ఛిన్నం చెయ్యలేరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు టీఆర్ఎస్ను ఓడించాలని బోర్లా పడ్డాయి కొన్ని చోట్లే ఉన్న బీజేపీ ప్రాంతీయ పార్టీనే ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు
ఏపీ సినిమా టికెట్ ధరల విషయంలో చిత్రసీమకు ఊరట లభించింది. టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 35ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. పాతవిధానంలోనే టికెట్ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటును కల్
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర విధానాలు తమిళనాడు సీఎం స్టాలిన్తో భేటీలో కేసీఆర్! జాతీయ రాజకీయాలపై గంటపాటు చర్చలు హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి దర్శ�
టీఆర్ఎస్ను మనసుకు హత్తుకున్న ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు 2014 నుంచి అప్రతిహతంగా విజయాలు ఏ పార్టీతో పొత్తు లేకుండా ఏకపక్ష గెలుపు హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావం