హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు టీకా వేసిన డాక్టర్ శ్రీకృష్ణ,
హైదరాబాద్ : మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని టీపీసీసీ మాజీ కార్యదర్శి పైడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రాజేందర్కు నేర రాజకీయాలతో సుదీర్ఘ సంబంధం ఉం
హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు. నూతన
హైదరాబాద్ : ఐపీఎస్ అధికారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణను ప్రభుత్వం ఆమోదించింది. ప్రవీణ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ�
హైదరాబాద్ : నగరంలోని వండర్ లా పార్క్ ఆగస్టు 5వ తేదీ నుండి తిరిగి తెరుచుకోనుంది. అన్ని వయస్సుల వారికి రూ .799 (జీఎస్టీతో సహా) పరిమిత ఆఫర్తో పార్క్లోని అన్ని వసతులు అందుబాటులో ఉంటాయి. ఈ థీమ్ పార్క్ గుర�
హైదరాబాద్ : రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదినం నేడు. 56 వసంతాలు పూర్తి చేసుకుని 57వ పడిలోకి అడుగిడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి జగదీశ్రెడ్డి సీఎం కేసీఆ�
సిద్ధిపేట : జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సమీకృత మార్కెట్ ఆవరణలో ఆదివారం ఉదయం ఉమ్మడి మెదక్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) సహకారంతో ఏర్పాటైన సమీకృత రైతు సేవా ఎరువుల కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థి
హైదరాబాద్ : చికిత్స కోసం దాచుకున్న రెండున్నర లక్షల రూపాయలను ఎలుకలు కొట్టడంతో తీవ్ర బాధలో ఏం చేయాలో దిక్కుతోచని మహబూబాబాద్ రైతు రెడ్యాకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అండగా నిలిచార�
సిద్దిపేట : కొవిడ్ ఉధృతి నేపథ్యంలో రోగులకు ఆక్సిజన్ ఎంతో ముఖ్యమని, అలాంటి ఆక్సిజన్ అందించే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను క్లిష్ట సమయంలో తమ వంతు సామాజిక బాధ్యతగా యాక్షన్ ఏయిడ్ సంస్థ ఉచితంగా ఇవ్వటం అభినందన�
నల్లగొండ : తెలంగాణపై కేంద్రం కక్ష్య పూరితంగా, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నది జ�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువ జామునే స్వయంభువులను కొ�
మంచిర్యాల : జిల్లాలోని జన్నారం మండలం చింతగూడలో పోలీసులు ఈ ఉదయం నిర్బంధ తనిఖీలు చేపట్టారు. డీసీపీ సంజీవ్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 70 బైక్ల�
ఆయిల్పామ్ సాగుతో ఆదాయం మస్త్ సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిరులు కురిపిస్తున్న పంట ఖర్చులు పోను.. 80,000 పైగా లాభం పండించే పంట లాభం తెచ్చిపెట్టాలి.. రైతు ధనవంత�
ప్రజారోగ్యం, పర్యావరణం రెండూ కీలకమే వ్యర్థాల శుద్ధిలో అత్యాధునిక టెక్నాలజీ మానవ వ్యర్థాల శుద్ధికోసం ఎఫ్ఎస్టీపీల నిర్మాణం పారిశుద్ధ్యంలో దేశానికే హైదరాబాద్ ఆదర్శం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వె�