రాష్ట్రవ్యాప్తంగా 13,16,098 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికం హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కరోనా కొత్త వేరియంట్ల వార్తల నేపథ్యంలో పోలీసులు మాస్క్ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్క్ పెట�
study in UK | విదేశీ చదువులంటేనే గుర్తుకొచ్చే దేశం అమెరికా. అత్యధికుల కలల సౌధం యూఎస్. కానీ, ఇదంతా గతం. ఇప్పుడు విద్యార్థుల ఆలోచన మారింది. అత్యధికులు యూకేలో చదివేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా 40 శాతం విద్యార్థులు బ్రి
హైదరాబాద్లో నయా మోసం ఉర్మి ప్యాకర్స్ అండ్ మూవర్స్ దగా వ్యాన్ ఎక్కడ ఉందో చెప్పని కేటుగాళ్లు కొటేషన్ను మించి డబ్బు డిమాండ్ కట్టుబట్టలతో మిగిలిన కుటుంబీకులు వెంగళరావునగర్, డిసెంబర్ 12: ఇంట్లో దొంగ
తక్కువ పెట్టుబడితో రాబడి అధికం యాసంగిలో వరికి బదులుగా సాగు ఎకరాకు 800-900 కిలోల దిగుబడిని సాధించొచ్చు : వ్యవసాయాధికారి సందీప్కుమార్ యాచారం, డిసెంబర్ 12: రాష్ట్రంలో ఇటీవలి కాలంలో నీటివనరులు పెరుగడంతో వానకా�
ముగ్గురు యువకులు దుర్మరణం బాధితులు కృష్ణా జిల్లా వాసులుగా గుర్తింపు కుత్బుల్లాపూర్, డిసెంబర్ 12 : ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ముగ్గురు యువకులు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ ప
అవకాశం ఇస్తే మారతాడా అనేది పరిగణించాలి మరణశిక్ష పడిన కేసులో సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, డిసెంబర్ 12: నేరాన్నే కాకుండా నేరస్థుడి పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవడం కోర్టుల విధి అని సుప్రీం కోర్టు పేర్క
ప్రస్తుత రూల్స్ ప్రకారం ఏడాదికి ఒక్కటే జనవరి 1 నాటికి 18 నిండితేనే దరఖాస్తు ఓటింగ్కు దూరం అవుతున్న అర్హులు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు కేంద్ర న్యాయశాఖ ప్రతిపాదనలు న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఓటరు జా�
వచ్చే నాలుగేండ్లకు పశు సంవర్ధకశాఖ లక్ష్యాలు75.70 లక్షల టన్నుల పాలు, 13.66 లక్షల టన్నుల మాంసం2,152 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తికి నిర్ణయంనాలుగేండ్లలో గణనీయంగా పెరిగిన ఉత్పత్తులుహైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగ�
కోల్కతా: నేరం రుజువు కాకున్నా 41 ఏండ్లు జైలు జీవితం గడిపాడో వ్యక్తి. నేపాల్కు చెందిన దుర్గాప్రసాద్ తిమ్సినా అలియాస్ దీపక్ జోషి 1980 మే 12న ఓ మహిళ హత్య కేసులో డార్జిలింగ్లో అరెస్టయ్యాడు. ఆ కేసు విచారణ కూడా