అందుకే కుట్టుమెషిన్లు, వాచీల పంపిణీ రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా విమర్శ ఇల్లందకుంట, జూలై 17: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు ఓటమి భయం పట్టుకున్నదని అందుకే ఇంటింటికీ కుట్టుమెషిన్లు, గోడ గడియారాల�
అప్పుతెచ్చిన డబ్బులను కొట్టేసిన ఎలుకలు మార్పిడికీ పనికిరాని రెండు లక్షల రూపాయలు మహబూబాబాద్ రూరల్, జూలై 17: అతనో చిరువ్యాపారి. కూరగాయలు విక్రయిస్తేనే పూట గడిచేది. ఓ వైపు వృద్ధాప్యంలోనూ కష్టాలు తప్పడం లే�
భీమారం, జూలై 17: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మానవత్వం చాటుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఆరెపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువకుడిని కాపాడారు. శనివారం ఆ�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో కార్యక్రమాలను పూర్తి చేసుకుని వినోద్క�
మహబూబ్నగర్ : జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు సీజన్లో మొదటిసారిగా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. నారాయణపూర్ నుంచి జూరాలకు 61,700 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. వరద ప్రవాహం కొన
వరంగల్ : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ టేకులగూడెం గ్రామానికి చెందిన గడ్డం సామెల్ అనే వ�
హైదరాబాద్ : అంశాల వారీగా పక్కా ప్రణాళికతో తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరంగా కష్టించి పని చేస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. శనివారం నగరంలోని జ�
వరంగల్ : వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ భీమారం ఎస్వీఎస్ కాలేజీ వద్ద రూ. 45 లక్షల జనరల్ ఫండ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అరూరి రమేష్ శనివా�
తెలంగాణ బంగారు తునక.. పరాధీనమై నలిగిపోయినం కలలుగన్న తెలంగాణను సాధించేదాకా విశ్రమించను మాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకోవాలె అనేక అంశాల్లో గుణాత్మకమైన మార్పు తెచ్చాం చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం కా
సాగునీటిపై అన్యాయాన్ని సహించేది లేదు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దు విభజన హామీలు సాధించే వ్యూహం ఉండాలి పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా కొట్లాడండి టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం హైద�
14.91 ఎకరాలకు రూ.729.41 కోట్లు ఎకరాకు గరిష్ఠంగా పలికిన ధర 55 కోట్లు సగటున ఎకరాకు 48.92 కోట్ల రాబడి 5 ప్లాట్లకు ఈ-వేలంలో రికార్డు ధరలు హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): హైటెక్ సిటీ, హెచ్ఐసీసీకి అత్యంత సమీపంలోని ఖానామె
సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును కూడా 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ప్రతినిధులు, ఆ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును శుక్రవారం ప్రగత�
అర్హుల జాబితా ప్రకటించిన వైద్యారోగ్యశాఖ మెడికల్ జేఏసీ హర్షం హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) విభాగంలో ప్రమోషన్ల ప్రక్రియను వైద్యారోగ్యశాఖ ప్రారంభించినట�