బాలుడిని కాపాడిన స్థానికులు తల్లి, ఇద్దరు కూతుళ్లు గల్లంతు పెబ్బేరు, ఫిబ్రవరి 6: కుటుంబ కలహాలతో మనస్తా పం చెందిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకింది. స్థానికుల చొరవతో బాలుడు ప్రా ణాలతో బయటపడగ�
వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడంపై ప్రత్యేక దృష్టి జల సంరక్షణ, నదుల అనుసంధానంతో సాగు విస్తీర్ణం పెంపు తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఉత్పత్తులకు ప్రోత్సాహం హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగం�
సుల్తాన్బజార్, ఫిబ్రవరి 5: టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా వాణిజ్య పన్నులశాఖ యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. శాఖ అధ్యక్షుడిగా ఎం భరత్భూషణ్, కార్యదర్శిగా జీ సుదర్శన్గౌడ్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్�
ఏడేండ్లలో వ్యవసాయంలో దూసుకుపోతున్న రాష్ట్రం సాగునీటి లభ్యత పెంచిన కాళేశ్వరం, మిషన్ కాకతీయ గణనీయంగా పెరిగిన సాగువిస్తీర్ణం ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానం పత్తి ఉత్పత్తిలో నంబర్ వన్ అంతర్జ�
103 సార్లు సవరించింది కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే రేవంత్.. మీ పార్టీ చరిత్ర తెలుసుకో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని వినకుండానే ఫిర్యాదులా? ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి ఫైర్ గజ్వేల్, ఫిబ్రవరి 5
కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీకార్యాలయం ప్రారంభోత్సవం 12న యాదాద్రి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ హైదరాబాద్/జనగామ, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఈ నెల 11న జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద�
సమ్మె తాత్కాలిక విరమణ అమరావతి, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సమ్మె చేస్తున్న ఉద్యోగులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఉద్యోగసంఘాలు ప్రకటించాయి. పీ
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శనివారం కొత్తగా 2,098 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 629, రంగారెడ్డిలో 117, ఖమ్మంలో 101, మేడ్చల్ మల్కాజిగిరిలో 98 కేసులు నిర్ధారణ అయ్యాయి. పాజిటి�
డ్రగ్స్ రవాణాకు టోనీ గ్యాంగ్ ప్రత్యేక ఏర్పాట్లు డెలివరీ కూడా ప్రత్యేక యాప్లో లైవ్ ట్రాకింగ్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): మళ్లీ సింగం-2 సినిమా స్టోరీనే.. ఆ సినిమాలో విలన్ డేనీ భా�
సమానత్వం కోసం శ్రీరామానుజాచార్యులు బోధించిన ప్రవచనాలను ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ఎంతో నిబద్ధతతో అనుసరించడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ వేదికగా తిరిగి వెయ్యేండ్ల తర్వాత ఆ మహా
మూడేండ్లలో మూడు విడతల్లో ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన పథకానికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకానికి ‘మన ఊరు- మన బడి’గా, పట్టణ ప్రాంతాల్లో ‘మన బస్తీ- మన బడి’గా పేర్�
దేశంలో అనేక రాష్ర్టాలను నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తుంటే, తెలంగాణలో మాత్రం అతి తక్కువ నిరుద్యోగిత రేటు నమోదయ్యింది. జాతీయ సగటుకన్నా అతి తక్కువ రేటును మన రాష్ట్రం నమోదుచేసింది. గత నెలలో రాష్ట్రంలో నిరుద�
బీజేపీ దళిత వ్యతిరేకి అని, ఆ పార్టీ నేతలు దళితబంధుపై అవాకులు, చవాకులు పేలుతున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ రాష్ర్టాల్లో దళిత
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే �