తెలంగాణతో పాటు నేతన్నలకు తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాటం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప�
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 13, 14 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలిక షెడ్యూల్ పంపించింది.
ఒకనాటి సూపర్ పవర్స్లో ఒకటైన సోవియట్ యూనియన్ ముక్కలవటానికి కారణం ఆ దేశ అంతర్గత, ఆర్థిక సమస్యలు, సోషలిజం గట్రా అని ప్రపంచమంతా అనుకుంటుంది. కానీ, అవన్నీ అలా కలిసిరావడానికి, కమ్ముకురావడానికి తగిన ప్రణాళ�
21 ఏండ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతున్నదా? పురిటినొప్పులు పడుతున్న కాలం మరోసారి కొత్త ఉద్యమానికి నాంది పలుకనున్నదా? జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన చరిత్రాత్మక ప్రకటనను చూస్తే అందరి మదిలో మ�
జీవో 21 జారీచేసిన సీఎస్ సోమేశ్ మార్చి 1-15 మధ్య ఆన్లైన్లో దరఖాస్తులు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల హర్షం హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్సి�
సాంకేతిక సాయంతో నిరంతర నిఘా ‘నమస్తే తెలంగాణ’తో అడిషనల్ డీజీ నాగిరెడ్డి హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు పోలీస్శాఖ పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లుచేసింది. ల�
వేల కోట్ల ప్రాజెక్టులకు వేలల్లో కేటాయింపులు లక్ష, పది లక్షల మొత్తాలతో రాష్ర్టానికి మొండిచెయ్యి పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్కు రూ.వెయ్యి నల్లగొండ- మాచర్ల, కొండపల్లి-కొత్తగూడెం లైన్లకూ అంతే ఊసేలేని
జమిలి ఎన్నికల ప్రతిపాదన అందుకే రాష్ర్టాల హక్కుల్ని కాలరాస్తున్న కేంద్రం రాజ్యాంగంపై సమీక్షకు మాజీ ప్రధాని వాజపేయి కమిషన్ వేయలేదా? 2002లో కమిషన్ నివేదిక ఏమైంది? రాజ్యాంగంపై చర్చ కొత్తేమీ కాదు ప్రణాళికా �
గాడ్సే వారసులు బీజేపీ నేతలు రిజర్వేషన్ల సంఖ్య పెరగాలన్నా,అసమానతలు తొలిగిపోవాలన్నాదేశానికి కొత్త రాజ్యాంగం కావాలి కేసీఆర్ ప్రతిపాదనలో తప్పేంటి? మాజీ డిప్యూటీ సీఎం కడియం కేసీఆర్ ప్రతిపాదనపై చర్చ జరగ�
మనువాదం అమలే ఏకైక లక్ష్యం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి హైదరాబాద్ సిటీబ్యూరో ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగానికి మొదటినుం చి బీజేపీ వ్యతిరేకమని, అది.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆవి
ప్రజాకాంక్షల మేరకు ఉండాలి జ్ఞానం, లోకజ్ఞానం లేని బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి వరంగల్, ఫిబ్రవరి 2: ‘రాజ్యాంగం జడ పదార్థం కాదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండా�
ఇన్నాళ్లూ క్రిప్టోను గుర్తించబోమన్న కేంద్రం ఇప్పుడు ఆదాయంపై 30 శాతం పన్ను హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): క్రిప్టో కరెన్సీపై కేంద్రం రివర్స్ గేర్ తీసుకున్నది. మొన్నటివరకు క్రిప్టోను ఒక కరెన్సీగ