సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును కూడా 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ప్రతినిధులు, ఆ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును శుక్రవారం ప్రగత�
అర్హుల జాబితా ప్రకటించిన వైద్యారోగ్యశాఖ మెడికల్ జేఏసీ హర్షం హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) విభాగంలో ప్రమోషన్ల ప్రక్రియను వైద్యారోగ్యశాఖ ప్రారంభించినట�
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ను స్వాగతిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ నిర్�
అది ఏకపక్ష నిర్ణయం.. హాస్యాస్పదం ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ సూర్యాపేట టౌన్, జూలై 16: కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణకు పూర్తి వ్యతిరేకంగ�
10 పాతవి.. 4 కొత్తవిగా గుర్తింపు గతేడాది పన్నెండు.. ఇప్పుడు పద్నాలుగు మొత్తం 43 రకాల వన్యప్రాణుల కదలికలు వన్యప్రాణి గణన వార్షిక నివేదిక విడుదల హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): అమ్రాబాద్ పులుల అభయారణ్యం (అమ్
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వానికి తోడ్పాటు అందించేందుకు హైదరాబాద్ జిల్లాకు చెందిన నలుగురు ఉపాధ్యాయులు ముందుకొచ్చారు. తమ ఒకరోజు మూలవేతనం రూ.11,009 సీఎం రిలీఫ్ ఫండ్కు �
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్ర్తోక్తంగా జరిగింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథస్�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో ప్రస్త
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకామ్�
హైదరాబాద్ : ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఉర్సె షరీఫ్ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి లోని యూసిఫియన్ దర్గాను మంత్రి శుక్�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరే సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సీఎం కేసీఆర్ను కోరింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ
హైదరాబాద్ : అనాటి ఘోరమైన పరిస్థితుల్లో ఒంటరిగా బయల్దేరి, చిత్తశుద్ధితో మొండిగా ప్రయత్నిస్తే ఇవాళ తెలంగాణ సాధ్యమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ సాధ్యం కావడ