ఈ నెల 20 నాటికి డిజైన్ అందించండి ఆర్కిటెక్ట్లను కోరిన మంత్రి వేముల హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): వరంగల్లో నిర్మించనున్న సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను దేశంలోనే అత్యాధునిక సౌకర్యాలతో, అన్ని
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు 51 శాతం అత్యధిక వర్షపాతం ఊపందుకున్న పంటల సాగు లక్ష్యంలో 50 శాతానికిపైగా పూర్తి మరో మూడు రోజులు భారీవర్షాలు హయత్నగర్లో అత్యధికంగా 21 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్,
త్వరలోనే రాష్ట్రపతి చేతులమీదుగా ప్రదానం హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ అనునయ్ సామంత ప్రతిష్ఠ�
1.67 కోట్లు విడుదల.. 33,557 మందికి లబ్ధి స్త్రీ, శిశు సంక్షేమశాఖకు చెక్కు అందించిన మంత్రి సత్యవతి హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో సేవలు అందించిన అంగన్వాడీ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 చొ�
సేవలను మరింత విస్తరించిన రవాణా సంస్థ హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ కార్గో సేవలను మరింత విస్తరిస్తున్నది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా ఏపీలోని విశాఖపట్నం వరకు సేవలను గురువారం ప
అమెరికా సాంకేతిక నిపుణుల ఆందోళన కాలం చెల్లిన వలస విధానాలే కారణమని ఆరోపణ వాషింగ్టన్, జూలై 15: కాలం చెల్లిన వలస విధానాల కారణంగా ప్రతిభావంతులైన భారతీయులు అమెరికా నుంచి కెనడాకు తరలివెళ్తున్నారని అమెరికా సా�
హైదరాబాద్ : వరంగల్లో నూతనంగా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, బిల్డింగ్ డిజైన్, ఇతర అంశాలపై ఆర్ అండ్ బి, మెడికల్ అండ్ హెల్త్ శాఖల అధికారులతో గురువారం నగరంలోని ఎర్రమంజి�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సంకల్పంతో వ్యవసాయం, అనుబంధ రంగాలకు మహర్ధశ పట్టిందని.. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులతో మిల్లింగ్, అనుబంధ రంగాలకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫ�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని ప్రతీ ఒక్కరూ ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. గురువారం తన నివాసంలో
హైదరాబాద్ : కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులు కోల్పోవడం గానీ లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలకు రాష్ట్ర స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బాల సహాయ కిట్స్ అందించా�
హైదరాబాద్ : ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజ�
హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ మొదటి విడుత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపబడింది. జులై 24 వరకు ఇందుకు అవకాశం కల్పిస్తున్నట్లు దోస�
హైదరాబాద్ : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయ�