హైదరాబాద్ : తెలంగాణాకు చెందిన శ్వేతా రెడ్డి(17) అనే విద్యార్థినికి అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ కాలేజీ ఏకంగా 2 కోట్ల రూపాయల స్కాలర్షిప్ను ఆఫర్ చేసింది. లాఫాయేట్ కాలేజీలో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ(మ్యాథ్స్, క�
ఉన్నత విద్యామండలి యోచన త్వరలో ఉమ్మడి నోటిఫికేషన్ వీసీలతో భేటీలో ఏకాభిప్రాయం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫ
స్థాపనకు ముందుకొచ్చిన భారత్ పెట్రోలియం రోజుకు 5 లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శితో సంస్థ బృందం భేటీ హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి పెట్టుబడుల వరద
కార్యక్రమాలు ప్రజలకు చేర్చే కార్యాచరణ సభ్యత్వాల డిజిటలైజ్ గడువు నిర్ణయం పార్టీ కార్యాలయాల పురోగతిపై సమీక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నేడు టీఆర్ఎస్ కార్యనిర్వాహక భేటీ హైదరాబాద్, జ
పర్యావరణహితానికే ఈ-వెహికిల్ పాలసీ త్వరలో మరిన్ని చార్జింగ్ పాయింట్లు మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడి పియాజియో ఎలక్ట్రిక్ ఆటోలు ప్రారంభం హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంత�
టెస్కాబ్కు అవార్డుపై మంత్రి కేటీఆర్ హర్షం కొండూరు రవీందర్రావుకు అభినందన హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): సహకార వ్యవస్థ బలంగా ఉంటేనే గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలంగా ఉంటుందని పురపాలకశాఖ మంత్రి కే తారకర�
ప్రపంచవ్యాప్తంగా ఆరుగురు ఎంపిక హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన టీ శ్వేతారె డ్డి(17) ప్రపంచ ప్రఖ్యాత రూ.2 కోట్ల డయర్ (డిజైనింగ్ యువర్ ఆంత్రప్రెన్యూరియల్ రోడ్ మ్యాప్) �
అత్యధికంగా భూపాలపల్లి జిల్లా కాటారంలో 11.03 సెంటీమీటర్ల వాన రెండ్రోజులు అతిభారీ వర్ష సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి బంగాళాఖాతంలో బలహీనపడ్డ అల్పపీడనం.. కొనసాగుతున్న ద్రోణి నమస్తే తెలంగాణ నెట్వర�
వరుసగా మూడోసారి నియామకం సాంస్కృతికశాఖ ఉత్తర్వులు జారీ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు: బాలకిషన్ హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ�
మంత్రి సబితకు 2008 డీఎస్సీ అభ్యర్థుల వినతి బంజారాహిల్స్, జూలై 13: డీఎస్సీ-2008 ఉపాధ్యాయ నియామకాల్లో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ హయాం లో జరిగిన అన్యాయాన్ని సరిదిద�
అభివృద్ధి చేసిన లుధియానా ఫిషరీస్ కళాశాల హైదరాబాద్, జూలై 13 (నమస్తేతెలంగాణ): ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే ఆహారంగా గుర్తింపు పొందిన చేపల నుంచి పంజాబ్లోని లుధియానా ఫిషరీస్ కాలేజీ పరిశోధకులు ‘ఫిష్ బిస్కెట�
వరంగల్ : భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశించారు. ఆదివారం వరంగల్ టౌన్లోని ఏషియన్ మాల్ వెనుక గల అంబేద్కర్ నగర్ లోని ల
మెదక్ : ప్రత్యేక కోర్టు అయిన పోక్సో కోర్టు(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్) మెదక్లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. అమరాంత్ గౌడ్ ఆదివార
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 465 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 65,607 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 465 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా న�