శంషాబాద్, డిసెంబర్ 7; శంషాబాద్ ఎయిర్ పోర్టులో కువైట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 11.49 లక్షల విలువ చేసే 233. 30 గ్రా ముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్యాంటు సీక్రెట్ పాకెట్లో అతడు బంగారాన్ని దాచినట్టు కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. తనిఖీ చేయగా బంగారం బయటపడింది.