సరుకు రవాణాలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం గణనీయమైన వృద్ధిని సాధించింది. 2024లో సంస్థ 1,80,914 మెట్రిక్ టన్నుల సరుకును ఇతర దేశాలకు సరఫరా చేసింది. ఒకే ఏడాది ఇంతటి స్థాయిలో సరుకును రవాణా చేయడం ఇదే తొలిసారి. 2
హైదరాబాద్ ఎయిర్పోర్టులో రాబోయే ఆరేండ్లలో ప్రయాణీకుల రద్దీ దాదాపు రెట్టింపు కానుందని జీఎమ్మార్ గ్రూప్ అంచనా వేస్తున్నది. ఇక్కడి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (ఆర్జీఐఏ) జీఎమ్మార్ గ్రూ�
దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారు రికార్డు స్థాయికి చేరుకున్నారు. ఆదివారం ఒకేరోజు ఏకంగా 5 లక్షల మంది దేశీయంగా విమానాల్లో ప్రయాణించారు. పండుగ, పెండ్లిళ్ల సీజన్కావడంతో ప్రయాణాలు చేసేవారు అధికంగా
విదేశీ కరెన్సీని అక్రమ పద్ధతుల్లో మార్పిడి చేసినందుకు ప్రయత్నించిన ఇద్దరు కస్టమ్స్ విభాగం ఆఫీస్ సూపరింటెండెంట్లు, ఒక ఇన్స్పెక్టర్ ఇండ్లలో, వారి బంధువుల ఇండ్లల్లో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 35 కిలోల బంగారు, 40 కిలోల వెండి ఆభరణాలను ఓమిని కారులో హైదరాబాద్ నగరానికి తరలిస్తుండగా
ఖతార్ రాజధాని దోహాలోని ‘హమద్' ఎయిర్పోర్ట్ 2024 సంవత్సరానికి గాను ‘ప్రపంచ ఉత్తమ విమానాశ్రయం’ కిరీటాన్ని కైవసం చేసుకుంది. సింగపూర్లోని చాంజీ ఎయిర్పోర్టు 2వ స్థానం సాధించింది. ‘స్కైట్రాక్స్' ఏటా వరల్డ
Jharkhand MLAs | జార్ఖండ్ రాజకీయం తెలంగాణకు చేరింది. జార్ఖండ్ అసెంబ్లీలో బలనిరూపణ కోసం అధికార కూటమికి ఆ రాష్ట్ర గవర్నర్ పది రోజుల గడువు ఇచ్చారు. గడువులోగా బలం నిరూపించుకోవాల్సి ఉండటంతో ఎమ్మెల్యేలు చేజారిపోకుం�
Heroin Seized | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో తనిఖీలు చేస్తున్న సమయంలో జాంబియా నుంచి హైదరాబాద్కు వచ�
హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీలో అరుదైన రికార్డును సాధించింది. ఇటీవల ఈ ఎయిర్పోర్ట్ నుంచి దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుం
ప్రపంచ ర్యాంకింగ్లో హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్టులు టాప్ లేపాయి. నిర్వహణా సామర్థ్యం, సమయపాలన అంశాలలో ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాలలో హైదరాబాద్, బెంగళూరు వరుసగా రెండు, మూడు ర్యాంకులు దక్కిం
Gold Seized | శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి బంగారాన్ని గుర్తించారు.
Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆదివారం ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు అనుమతి లేకుండా 610 గ్రాముల బంగారం తీసుకొస్తుండగ