ఏటా ఒక్క హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే అమెరికాకు 13 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇలా అమెరికా వెళ్తున్నవారిలో కూడా అత్యధికులు టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరానికే
జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరో అవార్డును చేజిక్కించుకున్నది. బ్రిటన్కు చెందిన ప్రముఖ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడర్ అట్రాక్షన్ టికెట్స్.కామ్ తాజాగా విడుదల చేసిన ప్�
Hyderabad Airport | శంషాబాద్ (Shamshabad) లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Rajiv Gandhi International Airport) వచ్చే ప్రయాణికులపై యూజర్ డెవలప్మెంట్ ఫీజు (UDF) విధించేందుకు రంగం సిద్ధమవుతోంది. విమానాశ్రయ నిర్వాహక సంస్థ జీఎంఆర్ హైద
గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వానికి జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) తన వాటా కింద రూ.12.28 కోట్ల మధ్యంతర డివిడెండ్ను చెల్లించింది. 2025-26లో డివిడె�
Hyderabad Airport | నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ మేరకు మెయిల్ ద్వారా బెదిరింపు అందింది. ఆదివారం ఉదయం సింగపూర్-హైదరాబాద్ విమానంలో బాంబు పెట్టినట్లు మెయిల్ రావడం�
శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) వచ్చే విమానాలకు బాంబు బెదిరింపుల (Bomb Threat) పరంపర కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం హైదరాబాద్కు వస్తున్న రెండు విమానాలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో మూడ
Shamshabad Airport | ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం తలెత్తింది. దీనికారణంగా హైదరాబాద్లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Indigo Flight | ఏపీలోని గన్నవరం ఎయిర్పోర్టులో రెండు విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. అసోం నుంచి హైదరాబాద్, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
సరుకు రవాణాలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం గణనీయమైన వృద్ధిని సాధించింది. 2024లో సంస్థ 1,80,914 మెట్రిక్ టన్నుల సరుకును ఇతర దేశాలకు సరఫరా చేసింది. ఒకే ఏడాది ఇంతటి స్థాయిలో సరుకును రవాణా చేయడం ఇదే తొలిసారి. 2
హైదరాబాద్ ఎయిర్పోర్టులో రాబోయే ఆరేండ్లలో ప్రయాణీకుల రద్దీ దాదాపు రెట్టింపు కానుందని జీఎమ్మార్ గ్రూప్ అంచనా వేస్తున్నది. ఇక్కడి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (ఆర్జీఐఏ) జీఎమ్మార్ గ్రూ�
దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారు రికార్డు స్థాయికి చేరుకున్నారు. ఆదివారం ఒకేరోజు ఏకంగా 5 లక్షల మంది దేశీయంగా విమానాల్లో ప్రయాణించారు. పండుగ, పెండ్లిళ్ల సీజన్కావడంతో ప్రయాణాలు చేసేవారు అధికంగా