సౌదీలో ఉంటున్న చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గత నెల ఇండియాకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సయంలో ఆ ఇద్దరికి జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతంలోని మల్లాపూర్కు చెందిన ఓ వ్యక�
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావు హవాలా మార్గాల్లో డబ్బును కూడా తరలించినట్లు దర్యాప్తు అధికారులు ఆరోపించారు. ఈ కేసులో మూడో నిందితుడు సాహిల్ జైన్ బంగారం వ్యాపారి, రెండో నిందితుడు
Ranaya Rao | కన్నడ నటి రన్యారావుకు సంబంధించిన బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధిం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కోర్టుకు కీలక విషయాలను వెల్లడించింది. విదేశాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు ఆమె హవాలా
కన్నడ నటి రన్యారావు దుబాయ్ నుంచి 14.2 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్టులో పట్టుబడిన అనంతరం దుబాయ్ పసిడిపై మరోసారి చర్చ ప్రారంభమైంది. దుబాయ్లో బంగారం అంత చవకా? అని నెటిజన్లు ఆరా తీయడ�
Ranya Rao | బంగారం అక్రమ రవాణా (gold smuggling) కేసులో అరెస్టైన నటి రన్యారావు (Ranya Rao) వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది.
దుబాయ్ నుంచి రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డ నటి రన్యారావు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. తాను దుబాయ్ నుంచి 17 బంగారు కడ్డీలను తీసుకుని వచ్చినట
Ranya Rao | కన్నడ నటి (Kannada actor ) రాన్యా రావు (Ranya Rao) నివాసంలోనూ అధికారులు తాజాగా సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో మరో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు గుర్తించారు.
Gold Smuggling | సౌదీ అరేబియా రాజధాని రియాద్ నుంచి వచ్చిన భారతీయ ప్రయాణికుడి నుంచి రూ.23,76,471 విలువైన స్మగుల్డ్ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు జప్తు చేశారు.
Gold Smuggling | దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద బంగారం స్మగ్లింగ్ చేస్తున్న దంపతులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
కేరళ, తమిళనాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.14.37 కోట్ల విలువైన బంగారాన్ని విజయవాడ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి, నెల్లూరు రైల్వే స్టేషన్లు, బొల్లాపల్లి టోల్ ప్లాజా వంటి కీలక ప్రదే�