హైదరాబాద్ : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గల తన కార్యాలయంలో యూనెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయంపై ఆర్కియాలజీకల్ సర్వే ఆఫ�
హైదరాబాద్ : దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదని.. ఆరునూరైనా 100 శాతం అమలుచేసి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు అని, మహాయజ్ఞంలా దళితబంధును చేపట్�
హైదరాబాద్ : బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణభవన్లో జరిగిన కార్యక్రమంలో పెద్దిరె�
హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం రాబోయే మూడేళ్లపాటు వర్సిటీ అభివృద్ధి కోసం తన 21 పాయింట్ల రోడ్ మ్యాప్ను శుక్రవారం ఆవిష్కరించింది. సివిల్ సర్వీసెస్ అకాడమీని స్థాపించడం, అకడమిక్ ప్రోగ్రామ్లను రివ�
హైదరాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా కుమ్మరి వృత్తిదారులకు ఆధునిక ఎలక్ట్రికల్ పాటరీ వీల్స్ యంత్రాల పంపిణీ చేపట్టాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రతినిధులు శుక్రవారం రాష
హైదరాబాద్ : హుజూరాబాద్లో దళితుల చేత బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాళ్లు కడిగించుకోవడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగరం
జగిత్యాల : తెలంగాణ సాహిత్య శిఖరం జ్ఞానపీఠ అవార్డు గ్రహిత డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి అని జగిత్యాల జిల్లా గ్రంథాలయం చైర్మన్ డాక్టర్ గొల్లపెల్లి చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. తెలంగాణ సాహిత్య శి
ములుగు : పులి చర్మంతో వ్యాపారం నిర్వహించే అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద అమ్మకానికి సిద్ధం�
హైదరాబాద్ : సహకార రంగమే ఈ దేశానికి వెన్నెముక అని అది బలంగా ఉంటేనే మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ సహకార గెజిటెడ్
మాదిగ వర్గాన్ని తిట్టిన ఈటల బావమరిది అభ్యంతరకర పదజాలంతో వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంభాషణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సోదరులు తిట్టేందుకు మేమే దొరికామా? అని ఆవేదన మందకృష్ణ వెళ్�
ఈటల కోసమే బీజేపీ పనిచేస్తున్నదా? పార్టీ ప్రయోజనాలు పట్టని మాజీ మంత్రి వ్యక్తిగత ప్రచారమే పరమావధి ఆయన జైశ్రీరాం అనరు.. మమ్మల్ని అననివ్వరు పార్టీ నేతల్లో గూడుకట్టుకొంటున్న అసంతృప్తి హైదరాబాద్, జూలై 28 (నమస
స్వప్రయోజనాల కోసమే బీజేపీలోకి ఈటల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలంగాణచౌక్, జూలై 28: సీఎం కేసీఆర్ను తెలంగాణ ఉద్యమ నేతగా అభిమానిస్తామని, పేద ప్రజల కోసం ప్రవేశపెడుతున్న పథకాలు బాగున్నాయన