నల్లగొండ : నాగార్జునసాగర్ నాలుగు క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి 31,140 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలౌతుంది. సాగర్ జలాశయ పూర్తిస�
నల్లగొండ : జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపూర్లో ట్రస్టు ఏర్పాటు చేసి భక్తి ముసుగులో మోసం చేస్తున్న బురిడి బాబా విశ్వ చైతన్యస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఈయనత పాటు మరో ముగ్గురు శిష్యులను �
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కలల సహకారమైన ఆకుపచ్చని తెలంగాణ సాధన కోసం ప్రముఖ జర్నలిస్టు పొన్నాల గౌరీశంకర్ చేపట్టిన ఏడవ విడత ప్రజా హరితహారం సైకిల్ యాత్రం మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా స�
ఖమ్మం : ఒలింపిక్స్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు సాధించిన అద్భుత విజయం దేశానికే గర్వకారణమని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ గేమ్స్లో బ
హైదరాబాద్ : ఈ నెల 16వ తేదీ నుంచి దళిత బంధు పథకం ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. దళిత బంధు ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వ�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా ఏడు గంటల పాటు కొనసాగింది. సమావేశంలో వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర �
హైదరాబాద్ : మొహర్రం ఏర్పాట్లపై రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ లో గల డీఎస్ఎస్ భవన్లో ఆ�
హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. వరుసగా రెండు ఒలింపిక్స
గ్రానైట్ ఎగుమతుల్లో పొకర్ణ టాప్ 12 దేశాలకు కంపెనీ ఉత్పత్తులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ప్లాంట్లు వ్యవసాయం, పరిశ్రమలు సమాన వృద్ధి పట్టణం.. పల్లెల్లో సమతుల ప్రగతి సమర్థ నాయకత్వం- సుస్థిర ప్రభుత్వం ఐటీ, పర�
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట అన్నారంటే వెనకకు వెళ్లరు అన్నీ ఆలోచించిన తర్వాతే కేసీఆర్ రంగంలోకి దిగుతారు కాంగ్రెస్ నేత జీవన్రెడ్డి ప్రశంస జగిత్యాల, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దళితులను అభివృద్ధ�
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): అమెరికా అం దించే కమ్యూనిటీ కాలేజ్ ఇన్షియేట్ ప్రోగ్రాం ఫెలోషిప్కు సాం ఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీ విద్యార్థినులు ముగ్గురు ఎంపికయ్యారు. అమెరికన్ కాన్సులేట్ జ
ఆటపాటలు, యానిమేషన్ వీడియోలతో చిన్నారులకు బోధన 3వ తేదీ నుంచి రోజుకు అరగంటపాటు టీవీ పాఠాలు మార్గదర్శకాలు జారీచేసిన ఎస్సీఈఆర్టీ హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): కరోనాతో చదువులకు దూరమైన 1, 2 తరగతుల విద్యార్
అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించాలి రామప్పకు తగినంత ప్రచారం కల్పించాలి అధికారులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశం హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని వైభవంగా నిర
62 మంది విదేశీ చదువులకు ఉపకారం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిర్ణయం హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): బెస్ట్ పథకం కింద 266 మంది లబ్ధిదారులకు రూ. 7,46,62,964 విడుదల చేయాలని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిర్ణయించింది. వివేక�