రూ.2 లక్షల చెక్కు కూడా.. యాదాద్రి, డిసెంబర్ 3 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి దాతల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు
ఇతర కులస్థుడిని ప్రేమించిందని.. కూతురిని పొట్టనబెట్టుకున్న తల్లి సహకరించిన అమ్మమ్మ పర్వతగిరి, డిసెంబర్ 3: ఇతర కులస్థుడిని ప్రేమించిందని ఓ తల్లి కన్న కూతురిని పొట్టబెట్టుకున్నది. ఈ ఘటన వరంగల్ జిల్లా పర�
14 రోజుల శిశువుకు కిమ్స్లో అరుదైన చికిత్స బేగంపేట్ డిసెంబర్ 3: ఆ దంపతులకు ఐవీఎఫ్ విధానంలో కవలలు పుట్టారు. కానీ ఇద్దరు పిల్లలు కలిగారన్న ఆనందం ఆ దంపతులకు ఎంతోసేపు నిలవలేదు. నెలలు నిండకముందే పుట్టడంతో ఒక�
రూ.50 లక్షలతో వైద్య శిక్షణ కేంద్రం నవజాత శిశువులకు వైద్యంపై ప్రత్యేక శిక్షణ దక్షిణాదిలో ప్రభుత్వ దవాఖానల్లో తొలిల్యాబ్ హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నవజాత శిశువులకు అత్యాధునిక వైద్
అబద్ధం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి ఇప్పటికే 1,09,027 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. నిధుల కొరత, దరఖాస్తుల పరిశీలనలో జాప్యం కారణంగా పెండ్లి జరిగి ఏడాది గడిచినా చాలామంది లబ్ధిదారుల ఖాతాల్ల�
ఫిబ్రవరి 1న దేశవ్యాప్త సమ్మె విద్యుత్తు ఉద్యోగ సంఘాల సమాఖ్య తీర్మానం హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్తు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమించ�
గుండె బ్లాకులను సులభంగా గుర్తించే సాంకేతికత కార్డియాలజిస్టు బాలాజీ వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 3 (నమస్తే తెలంగాణ): యాంజియోగ్రామ్తో గుర్తించలేని 30 శాతంలోపు తీవ్రత కలిగిన చిన్న బ్లాకులను ఇంట�
ఏరియా జీఎంలకు సింగరేణి డైరెక్టర్ల ఆదేశం హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధన కోసం మరింత విరివిగా యంత్రాలను వినియోగించాలని, వాటి పని గంటలను 14 నుంచి 18కి పెంచాలని సింగరేణి డై
వికలాంగులకు వీల్చైర్లు: సజ్జనార్ హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందరికీ మరింత చేరువచేసేలా చర్యలు చేపడుతున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. అంతర్జా
విదేశాలనుంచి వచ్చిన 13మందికి కరోనా చికిత్స కోసం రోగులను టిమ్స్కు తరలింపు వేరియంట్ నిర్ధారణకు సీడీఎఫ్సీకి నమూనాలు హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబరు 3 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్వేవ్ దెబ్బనుంచి ఇప్ప�
ధరణిపై ప్రభుత్వం స్పష్టీకరణ హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో భూముల వివరాలు అత్యంత సురక్షితంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పోర్టల్ను పూర్తిగా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలి�
తెలంగాణ ఉద్యమ కేసు కొట్టివేత హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసు నుంచి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టీఆర్ఎస్ నేత రాజారాంయాదవ్కు విముక్తి లభించింది. 2009లో ఓయూ విద్యార
పిల్లి కనబడుటలేదు | అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ పెంపుడు పిల్లి కనిపించడం లేదంటూ హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నివాసముంటున్న ఓ ఫ్యామిలీ తెగ టెన్షన్ పడుతోంది.
మేడ్చల్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ సర్వేక్షణ్లో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి �