బొగ్గు గని దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో సింగరేణి అధికారి సహా నలుగురు చికుకుపోయారనే విషయం తెలిసిన వెంటనే ఆరా తీశారు. శిథిలాల కింద చికుకున్న వార�
పసుపు బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల ఐక్యవేదికల నాయకులు గత గురువారం జగిత్యాల జిల్లా ముత్యంపల్లి నుంచి ప్ర�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ డిజిటల్ హుండీ విరాళం కోసం కెనరా బ్యాంకు క్యూఆర్ కోడ్ను రూపొందించింది. ఆన్లైన్ సేవ టికెట్, ఇతర డిజిటల్ విరాళాలు అందజేసే భక్తుల కోసం ప్రత్యేకమైన వెబ్సైట్ రూ
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం దేశీ రకం మిర్చి ధర రికార్డు స్థాయిలో నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్కు చెందిన బీ రాజేశ్వర్రావు.. మార్కెట్కు 40 బస్తాలు తీసుకురా�
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నుంచి మంగళవారం దాకా మూడు రోజులపాటు టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న కేసీఆర్ మహిళాబంధు కార్యక్రమాలు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా ప్రార
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇంకా 3 రోజులే. మహిళా సంక్షేమం, భద్రత, సాధికారత విషయంలో తెలంగాణ ముందువరుసలో ఉన్నది. అది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే అని ఆనందంగా చెప్తున్నా.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో శనివారం మహిళాబంధు సంబురాలు నిర్వహించారు. 130 అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ పథకాలపై వేసిన రంగవల్లులు ఆకట్టుకొన్నాయి. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు పేద�
వేలిముద్ర, కనుపాపతో రికార్డుల రూపకల్పన అత్యవసర పరిస్థితుల్లో విలువైన సమయం ఆదా వివరాల సేకరణలో దేశానికే ఆదర్శంగా నిలుద్దాం రైతుల కోసం మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే మా పథకాలు ప్రజల కళ్ల ముందున్నయ్�
పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఎనిమిదేండ్ల బాలుడు బయ్యారం మార్చి 5: సాధారణంగా పిల్లలు వినకపోతే పోలీసులకు పట్టిస్తామంటూ తల్లిదండ్రులు భయపెడుతుంటారు. కానీ, ఓ ఎనిమిదేండ్ల బాలుడు తనను మాస్టారు కొ�
మొక్కు తీర్చుకొని వస్తుండగా ఆటో-డీసీఎం వాహనం ఢీ ములుగు జిల్లాలో దుర్ఘటన మంగపేట/ములుగు రూరల్, మార్చి 5 : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొక్కు తీర్చుకొని ఇంటికి బయలుదేరిన వారి ఆటో ను డీసీఎం వా