యాసంగి పంటలు వేసేందుకు దుక్కులు దున్నుతున్నం. గతంలో ఎరువులు, విత్తనాలు కొనేందుకు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగేటోళ్లం. సీఎం కేసీఆర్ సార్ పంట పెట్టుబడి కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇస్తుండటంతో ఇప్పుడు ఆ ఇబ్బందులు తప్పినాయి. నాకు వేర్వేరు చోట్ల రెండెకరాల భూమి ఉన్నది. నా బ్యాంకు ఖాతాలో రూ.10 వేలు పడ్డాయి. నాలాంటి వాళ్లకు రైతుబంధు ఇచ్చి ఆదుకొంటున్న సీఎం సారుకు కృతజ్ఞతలు.
తొలిరోజు రైతుబంధు