సుదీర్ఘ పోరాటాలు, అనేక త్యాగాలు, విద్యార్థుల ఆత్మ బలిదానాలు, చివరికి కేసీఆర్ ఆమరణ దీక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు పాలనాధికారం అప్పజెప్ప�
‘ఈ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా ప్రభుత్వం కాదు, ఓ సర్కస్ కంపెనీ’ - ఇది మేం అంటున్న మాట కాదు, యావత్ తెలంగాణ ప్రజలు తమ మనస్సుల్లో గూడుకట్టుకున్న బాధను దిగమింగుకొని అంటున్న మాటలు. రాష్ట్రంలో అధికారంలోకి వ
‘ఎక్కడా అప్పు పుడుతలేదు, బజార్లో ఎవరూ మనల్ని నమ్మడంలేదు. మీరు నన్ను కోసినా ఒక్క రూపాయి కూడా లేదు. ఏం చేస్తరయా నన్ను... కోసుకుని తింటరా’ అంటూ అర్నెళ్ల క్రితం ఉద్యోగుల సమావేశంలో అప్పులు, ఆదాయంపై సీఎం రేవంత్ర
రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో రచ్చబండ కాడ చర్చ జరగాలి. కాంగ్రెస్ పాలనపై, ఎన్నికల ముందు ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఇప్పుడు చర్చ జరగాల్సిందే. ఒకసారి మోసపోయిన ప్రజలు మరోసారి మోసపోవద్దంటే మన ఇండ్లల్లో,
కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు రైతు బంధుతో పాటు యాంత్రీకరణ పరికరాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కట్టంగూర్ మండల వ్యవసాయ అధికారి గిరి ప్రసాద్ తెలిపారు. కట్టంగూర్ రైతు వేదికలో మంగళవారం రైతుల నుంచి
ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతుల పాలిట శాపంగా మారిందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. యూరియా కోసం సొసైటీల ఎదుట చెప్పుల లైన్లు పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేద ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తోందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని చామలేడు గ్రామంలో అర్హులై ఉండీ ఇండ్లు మంజూరు కాని గుడిసెలను ఆయన పరిశ�
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోమారు సం చలన వ్యాఖ్యలు చేశా రు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో పర్యటించిన సందర్భంగా సర్కార్ తీర�
రైతులకు కేసీఆర్ సర్కారు అన్ని విధాలుగా అండగా నిలువగా.. కాంగ్రెస్ సర్కారు మాత్రం కన్నీళ్లు తెప్పిస్తుందని.. అందులో భాగంగానే రైతుభరోసాకు మూడు విడుతలు రాంరాం పాడారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపిం�
Former Minister Srinivas Goud | కాంగ్రెస్ ప్రభుత్వం మూడుసార్లు రైతుబంధును ఎగవేసి స్థానిక ఎన్నికల తరుణంలో రైతుబంధు వేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని ఓటర్లకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు.