స్వరాష్ట్రంలో వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడంతో రైతులు బతుకులు మారుతున్నాయి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతు విత్తనం నాటిన నుంచి చేతికొచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్త�
పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అదానీ, మోదీ ఒకే నాణేనికి ఉన్న బొమ్మా బొరుసులని ఆమె ఆరోపించారు.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలానికి రాజస్థాన్, మధ్యప్రదేశ్కు చెందిన కూలీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడి రైతులు సాగు చేసిన శనగ పంటను యంత్రాల ద్వారా నూర్పిడి చేస్తున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో సోమవారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రవేశపెట్టారు.సకల జనుల సమ్మోహన బడ్జెట్ను ప్రవేశ పెట్టారన్న అభిప్రాయాలు సబ్బండ వర్గాల నుంచి వ్య�
నాడు అవమానాలు ఎదుర్కొన్న చోటనే నేడు సగర్వంగా, తలెత్తుకొని బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటున్నది తెలంగాణ. బడ్జెట్ అంటే మొన్న కేంద్రం ప్రవేశపెట్టిన నిర్మలమ్మ నిరుపయోగ బడ్జెట్లా కాదు, సుమారు 3 లక్షల కోట్ల ప్ర�
పద్నాలుగేండ్ల సుదీర్ఘ ఉద్యమం ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నది. వాటన్నింటిని ఎ దుర్కొన్నారు ఉద్యమ నేత కేసీఆర్. ఎవరెన్ని కుట్రలు చేసినా యావత్ తెలంగాణ జాతిని ఏ కంజేసి, దేశ రాజక
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని, ఇందుకు విరివిగా నిధులు వెచ్చిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టం చేశారు.
యాసంగికి నీటి ఢోకా లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఈ సీజన్లో పండించే పంటలకు నీటి సమస్య లేకుండా ముందస్తు కార్యాచరణ రూపొందింది. వారబందీ పద్ధతిలో మార్చి 31 వరకు ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగున�
Minister Niranjan Reddy | రైతుల మరణాలను ఆత్మహత్యలంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పత్రికలు పనిగట్టుకుని విషప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై బు�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగ�
అన్ని రంగాల్లో మెదక్ జిల్లా అగ్రగామిగా ఉన్నదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్