గత డిసెంబర్ 9న చేయాల్సిన రూ.2 లక్షల రుణమాఫీని ఏడు నెలలు ఆలస్యం చేసి.. రూ.31 వేల కోట్ల మాఫీ అని గొప్పలు చెప్పి.. తీరా రూ.6 వేల కోట్లు విదిల్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయా
రైతు రుణమాఫీ ఖాతాల్లో బ్యాంకులు తప్పులు చేశాయని, ఇప్పటివరకు ఆరు కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రెండువేల వరకు తప్పు డు ఖాతాలను గుర్తించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రైతాంగంపై కాంగ్రెస్ సర్కారు కపట ప్రేమకు సాక్ష్యంగా రెండు లక్షల రుణమాఫీ పథకం నిలుస్తున్నది. రుణం తీసుకున్న ప్రతి రైతుకూ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన కాం�
రైతుమాఫీపై వ్యవసాయ శాఖ శుక్రవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎవరైన రైతులకు రుణమాఫీ కాకపోతే, ఆయా రైతులు మండల వ్యవసాయాధికారులను కలిసి ఫిర్యాదుచేయాలని మెలిక పెట్టింది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆనాడు రైతుబంధు కోసం ట్రెజరీలో జమ చేసిన రూ.7 వేల కోట్లను డిసెంబర్లో ఇవ్వకుండా, అసలు రైతుబంధునే ఎగ్గొట్టి ఇప్పుడు అదే డబ్బును రుణమాఫీ పేరుతో..
లక్ష రూపాయల రుణం తీసుకున్న రైతులకు తొలి విడుత మాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జాబితాను బయట పెట్టాలని నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ప
Harish Rao | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతును రాజు చేశారు. దండగన్న వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కేసీఆర్దే. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. రెండు దఫాలుగా పంటల రుణమా�
రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ మరోసారి మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రూ.7 వేల కోట్లు రుణమ�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన పంటల రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు లక్షలకు పైగా అప్పున్న రైతులు, ఆ అప్పును కడితేనే రుణ�
Harish Rao | రాష్ట్రంలోని రైతులకు బ్యాంకులు పాస్బుక్స్ చూసి రుణాలు ఇచ్చాయి.. అంతేగాని రేషన్ కార్డులు చూసి రుణాలు ఇవ్వలేదు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చురకలంటించ�
రూ.2 లక్షల రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, మార్గదర్శకాల పేరుతో రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నదని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశార�
కారణాలతో నిమిత్తం లేకుండా కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉండే రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ సర్కార్ దేశంలోనే అత్యుత్తమ పథకం రైతుబీమాను రూపొందించింది. ఆ పథకంపై ప్రస్తుతం నీ�
కోట అభివృద్ధికి భూమిని సేకరించి రైతులకు డబ్బులు ముట్టజెప్పి ఏళ్లు గడుస్తున్నా రికార్డుల్లో మాత్రం పేర్లు మార్చడం లేదు. ఫలితంగా ఈ భూములకు రైతుబంధు పడుతుండగా, మరి కొంతమంది పంటరుణాలు పొందారు.