Rythu Bharosa | అన్నదాతలు అనుమానించినట్టుగానే రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో కోతకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని సమాచారం. రాష్ట్రంలోని సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు కోత పెట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చ�
Pragathi Grama Sabhalu | ఒక ఎకరాకే నిధులు వేస్తారా.. మిగిలినవి ఎగ్గొడతారా.. ? పింఛన్లు ఇస్తామని ఇప్పటికీ పింఛన్లను పెంచలేదని.. తులం బంగారం ఏమైందని.. ఎందుకీ ప్రగతి గ్రామసభలంటూ లింగాల గణపురం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ భూమి లేని నిరుపేదలకు యేటా రెండు విడుతల్లో రైతులకు ఇచ్చే రైతుబంధు మాదిరిగానే రూ.12 వేలు అందించేలా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోస
Rythu Bharosa |ఈ నెల 22న రైతులందరికీ ఎకరం భూమికి రైతుభరోసా విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, గతంలో రైతుబంధు, రైతుభరోసా పథకాల కింద సాయం అందించే తేదీకి 15 రోజుల ముందే కొత్త రైతుల రిజిస్ట్రేషన్
Rythu Bharosa | యాసంగి రైతుభరోసా నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్న సర్కార్.. అనూహ్యంగా కొత్త విధానం తీసుకొచ్చింది. రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో ఒకేసారి కాకుండా మూడు విడతలుగా జమ చేయాలని నిర్ణయించిం�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక చరిత్ర అయితే, ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలబెట్టడం మరో అద్భుతం. 2014లో స్వరాష్ట్రం సిద్ధించినప్పుడు అనేక ఆర్థిక సవాళ్లు, సందేహాలు ఉన్నప్పటికీ, తెలంగాణ తొలి మ�
రైతులకు రైతుబంధు రావడం లేదని, వెంటనే ఇప్పించాలని కోరిన సర్పంచ్పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది.
రైతుబంధు పథకాన్ని విమర్శించే నైతిక హకు సీఎం రేవంత్రెడ్డికి లేదని, పేదవారి ఇండ్లు కూల్చడమే కాకుండా రైతు సంక్షేమ పథకాన్ని కూడా మాయం చేస్తుండు అని మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు.
Siddipet | సమస్యల పరిష్కారానికి సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో అన్నదాతలు రోడ్డెక్కారు. సిద్దిపేట - ముస్తాబాద్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
రైతుబంధు కింద కేసీఆర్ ఇస్తున్నది రూ.10 వేలు మాత్రమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతుభరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తాం. రెండు పంటలకే ఎట్ల ఇస్తరు. మేము వచ్చాక మూడు పంటలకు ఇస్తాం”.. ఇవి ఎన్నికలకు ముందు �
యాసంగి సీజన్ ముగిసినా ఇప్పటి వరకు రైతు భరోసాపై ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పెట్టుబడి సాయం విడుదల చేస్తే యాసంగిలో సాగు కోసం చేసిన అప్పులు తీర్చుకుందామనుకున్న రైతులకు �
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చి అందలమెక్కిన తర్వాత సబ్బండ వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభ
Harish Rao : రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao ) తీవ్రంగా విమర్శించారు. నాట్ల సమయంలో ఇవ్వాల్సిన 'రైతు బంధు' నిధులను ఇంకా విడుదల చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు.