కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతుంటే సీఎం రేవంత్రెడ్డి మాత్రం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. శి
2014లో తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వ్యవసాయం పట్టాలెక్కింది. అర్ధరాత్రి పొలాలకు వెళ్లి నీళ్లు పెట్టే బాధలు తప్పాయి. పాముకాట్లు లేవు, కరెంట్ షాకులు లేవు. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెర�
Harish Rao | రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్లో రైతుల ఆశీర్వాద సభ మీటింగ్ పెట్టిండు. నా దృష్టిలో రైతులను అడుగడుగున వంచించినవ్ కదా.. అది రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ అని పెట్టుకో అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్�
ఆ రైతుది చండ్రుగొండ మండలం తిప్పనపల్లి. అతడికి ఉన్నది మూడెకరాల పంట చేను. పత్తి పంట వేశాడు. కాలం కలిసిరాలేదు. పత్తి దిగుబడి రాలేదు. సర్కారు పంటను కొనలేదు. తేమ శాతం పేరుతో ప్రభుత్వం కొర్రీలు పెట్టేసరికి చివరి�
సన్నాలకు బోనస్ ఇవ్వని ఈ సన్నాసి ప్రభుత్వం రైతులను దగా చేసిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. సోమవారం నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం భూనీడులో జరిగిన రైతు రిలే నిరాహారదీక్
KTR | రాష్ట్రంలో రైతుబంధు ప్రభుత్వం పోయింది.. ఒక రాబందు ప్రభుత్వం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని..
సీఎం రేవంత్రెడ్డి ప్రజలను అరిగోస పెడుతున్న హిట్లర్ అని, ఆయన పాలన అంతా అబద్ధాలమీదనే నడుస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా విమర్శించారు. తన విలాసాలకు వం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష వెనుక సుదీర్ఘమైన చారిత్రక నేపథ్యం ఉన్నది. 1956లో భాషా ప్రయుక్త రాష్ర్టాల పేరుతో తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో కలిపి, ఆంధ్రప్రదే�
రైతుబంధు, యూరియా, రుణ మాఫీ, కొనుగోళ్లు, ఇలా అన్నీ ఎగొట్టి రైతు భరోసా వారోత్సవాలు చేస్తున్నారని, ఇం దుకు సిగ్గుపడాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. నెల రోజులైనా ధాన్యం కొనడం లేదని, తరుగ�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతు బంధుగా ఉంటే ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి రైతుల పాలిట రాబందుగా తయారయ్యాడని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వరంగల్ సభలో చేసిన రైతు
ఒక చిన్న కథ. ‘ సింహాన్ని చూసి ఓ నక్క.. తాను కూడా ఆ సింహంలా ఎందుకు ఉండకూడదు.. అడవికి రాజు ఎందుకు కాకూడదు అని ఆలోచించసాగింది. ఆ సింహాన్ని అనుకరించడం మొదలు పెట్టింది. ఎంత చేసినా సింహం సింహమే, నక్క నక్కనే కదా. ఒక రో�
Harish Rao | రైతు భరోసా డబ్బులు ఇంకెన్ని రోజులు వేస్తావని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్రావు నిలదీశారు. పంట వేసేటప్పుడు ఇచ్చే రైతుబంధు.. పంటలు కోసే సమయానికి కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలో భారీ బహిరంగసభ నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం మొదలైంది. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే సభలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి బీఆర్ఎ�