కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు, రైతులు నమ్మేటట్లు లేరని, అందుకే అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) అన్నారు.
రైతు కంటనీరు ప్రభుత్వానికి మంచిది కాదు. అబద్ధాలతో, ఆచరణసాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఏడాదిన్నరలో అన్ని వర్గాల ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేసింది. అనవసరపు ఆడ
పంటల పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందించకుండా కర్షకుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు ఆటలాడుతోంది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకూ ఈ సీజన్లోనూ సీజన్కు ముందు�
గత ఎనిమిదేండ్లుగా నా పరిశోధనలో ఈ గ్రామం అన్నిరంగాల్లో స్వయం సమృద్ధి సాధించి మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఈ గ్రామం మత సామరస్యానికి పుట్టినిల్లు.
ప్రభుత్వం రైతులకు బకాయిపడ్డ రైతుభరోసా నిధుల విడుదలపై క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు.
నల్లగొండ జిల్లావ్యాప్తంగా సోమవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివా
‘రైతుబంధు కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు మాత్రమే ఇస్తోంది. కానీ.. మేం అధికారంలోకి రాగానే రైతుభరోసా పేరిట ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం.’ అంటూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆర్భాటంగా హామీ ఇచ్చిన కాంగ�
అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్నదాతను నిలువునా ముంచుతున్నది. వచ్చి 12 నెలలు దాటిన తర్వాత రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించగా.. అది కూడా అరకొర పంపిణీ చేయడంతో అర్హులైన వేలాది
కష్టంలో ఉన్న తల్లిలాంటి పార్టీని నమ్ముకొని ఉండే వారే నిజమైన కార్యకర్తలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అవకాశవాదులే సిగ్గులేకుండా పార్టీ మారుతారని విమర్శించారు. పార్టీ నుంచి ప�
యాసంగి రైతుభరోసా పెట్టుబడి సాయంపై మిగిలిన రైతులు ఆశలు వదులుకోవాల్సిందేనా? ఈ సీజన్కు కూడా రేవంత్రెడ్డి సర్కారు ఎగనామం పెట్టినట్టేనా? అంటే ప్రభుత్వవర్గాలు అవుననే చెప్తున్నాయి. ఇప్పటికే యాసంగి సీజన్ మ
కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూదాన్పోచంపల్లి పట్టణ కేంద్రంలోని తాపీ వరర్స్ యూనియన్ కార్యాలయంలో ఆది�
‘సీఎం రేవంత్రెడ్డి ఎంతకు దిగజారాడంటే బసవేశ్వరుడి జయంతిని కూడా తన చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నడు’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు.
అడవి గుండెల్లో అభివృద్ధి గానం వినిపించింది. అరణ్య గర్భాన ప్రగతి ఫలాలు పరిఢవిల్లాయి. కొండల్లో, కోనల్లో, గిరిజన తండాల్లో, అణగారినవాడల్లో అన్నల అభివృద్ధి ఎజెండా రెపరెపలాడింది. ఉమ్మడి పాలనలో అన్యాయాలు, అక్ర�
వరంగల్లో ఒక్క తీరుగా ఉక్కపోత. ఇది చాలదన్నట్టు పాలకులు ఆంక్షల కర్రలు కాళ్లకు అడ్డం పెడుతున్నారు. ఇవేమి ప్రజలను ఆపలేకపోయాయి. పోలీసులు లారీలు అడ్డంపెట్టారు.
హామీలు ఇచ్చుడే తప్ప కాంగ్రెస్కు వాటి అమలు చేతకాదని కేసీఆర్ విమర్శించారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చారని, తమను మించిన సిపాయిలు లేరని జబ్బలు చరిచారని పేర్కొన్నారు.