మల్కాజిగిరి నుంచి మనిద్దరం పోటీచేద్దాం నువ్వు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా రేవంత్రెడ్డికి మంత్రి మల్లారెడ్డి సవాల్ కాంగ్రెస్ పార్టీ దివాళా తీయడం ఖాయం సీఎం కేసీఆర్ లెక్క ఎవరైనా అభివృద్ధి చే�
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు డీజీ న�
35,700 కేంద్రాల్లో శానిటైజేషన్ ప్రక్రియ హైదారాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నరగా మూసివేసిన అంగన్వాడీ కేంద్రాలు సెప్టెంబర్ 1 నుంచి తిరిగి తెరుచుకొనేందుకు సన్నద్ధమవుతున్నాయ
దీక్ష పేరుతో చిచ్చుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం 69 కోట్లతో అద్భుతంగా జరిగిన అభివృద్ధి కండ్లుండీ కబోదిలా వ్యవహరిస్తున్న రేవంత్ రేవంత్పై సీఎం దత్తత గ్రామాల ప్రజల నిరసన మేడ్చల్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ
రూ.3.50 కోట్ల విలువైన 7.12 ఎకరాల భూమి ఇతరులకు బదలాయింపు అప్డేషన్ సమయంలో ఉద్యోగుల అక్రమాలు ఐదుగురిపై కేసు.. ముగ్గురి రిమాండ్ వికారాబాద్,ఆగస్టు 25(నమస్తే తెలంగాణ): రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బందిపట్ల రాష్ట్ర ప్ర�
రెండేండ్ల ఫీజును ఒకేసారి అందజేసిన మంత్రి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబసభ్యులు హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. వరంగల్ జిల్లా హస�
విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుకు 1500 కోట్లు జమ త్వరలో మరో రూ.500 కోట్లు హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం బుధ
ఖమ్మం :ఆధునిక పద్దతుల ద్వారా ఉద్యాన పంటల సాగుపై అవగాహన నిమిత్తం జిల్లా ఉద్యాన రైతులు హైదరాబాద్ లోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ నర్సరీని సందర్శించారు. ఒక్కరోజు శిక్షణ నిమిత్తం ఖమ్మం నియోజకవర్గం ఉద్యాన, పట్ట
ఖమ్మం :స్వాతంత్ర దినోత్సం వేడకులలో ఉత్తమ అంగన్వాడీ టీచర్గా అవార్డు పొందిన టీఆర్ఎస్ కేవీ అధ్యక్షురాలు, టీచర్ సునీతను బుధవారం ఘనంగా సన్మానించారు. నగరంలోని సంఘం కార్యాలయంలో సంఘం గౌరవ అధ్యక్షుడు మాటూరి �
కరకగూడెం: మండల పరిధిలోని గొల్లగూడెంలో బుధవారం మహిళలు ముత్యాలమ్మ తల్లికి అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు నిర్వహించారు. డప్పువాయిద్యాలతో అమ్మవారి ఆలయానికి ప్రదర్శనగా వెళ్లి మొక్కులు సమర్పించారు. గ్రామ ప్�
హైదరాబాద్ : సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రత్యక్ష పద్దతిలో పున: ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను సన్నద్ధం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక�
హైదరాబాద్ : వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలి. రెండు సంవత్సరాల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది. అయితే కుటుంబ పేదరికం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును కొనసాగించేందుకు ఆ�