హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ)/మల్కాజిగిరి: డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబోరేటరీ (డీఆర్డీఎల్) నూతన డైరెక్టర్గా జీఏ శ్రీనివాసమూర్తి నియమితులయ్యారు. డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ �
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కొవిడ్ ఉధృతి, సంక్రాంతి సెలవులు ముగియడంతో విద్యాసంస్థలన్నీ మంగళవారం తిరిగి తెరుచుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 38,307 విద్యాసంస్థలకు 37,590 సంస్థలు తెరుచుకున్నట్టు అధికార
ట్విట్టర్లో ఎంపీ సంతోష్కుమార్ ఆనందం హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): అటవీ పచ్చదనంలో పదేండ్లలో హైదరాబాద్ 147 శాతం పెరుగుదల సాధించినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొనడంతో తన హృదయం ఉ�
మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరిక హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): రాష్ట్ర పర్యాటకశాఖకు సంబంధించిన లీజు బకాయిలు, రెవెన్యూ షేర్ (ఏడీపీ)ను ఎగవేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మం త్రి శ్రీనివా�
రామానుజ స్వామి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎర్రబెల్లి శంషాబాద్ మండలం ముచ్చింతల్లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధ�
పెండింగ్.. నిర్లక్ష్యం.. వివక్ష.. అన్యాయం తెలంగాణ పట్ల ప్రతి అంశంలో ఇదే ధోరణి సమస్యల పరిష్కారంపై కేంద్రం మొండి వైఖరి సభలో నిలదీయనున్న టీఆర్ఎస్ ఎంపీలు దిక్సూచిగా టీఆర్ఎస్ ఎంపీలకు హ్యాండ్బుక్ హైదరా�
తెలంగాణ అభివృద్ధికి సహకరించని కేంద్ర ప్రభుత్వం ఏడున్నరేండ్లుగా రాష్ట్రంపై చిన్నచూపు పారిశ్రామిక క్లస్టర్లు అడిగితే పట్టించుకోరు టెక్స్టైల్ పార్క్, ఫార్మాసిటీకీ సాయం లేదు అయినా స్వశక్తితో అభివృద�
మత్తుబాబులు ఎంతటివారైనా ఉపేక్షించం డ్రగ్స్పై ఫిర్యాదులా.. డయల్ 18004252523 సమాచారం ఇచ్చే ప్రజలకు ప్రోత్సాహకాలు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడి హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): పబ్బుల్లో డ్రగ
రాష్ట్రవ్యాప్తంగా నెలరోజులపాటు సాగిన ఆపరేషన్ స్మైల్-8 2,296 మంది బాలురు, 489 మంది బాలికల గుర్తింపు హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారుల నెల రోజుల కృషితో 2,785 మంది చి�
Neera Cafe | రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని టూరిజం ప్లాజా హోటల్లో నీరా ప్రాజెక్టు పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ప�
రాష్ట్ర సమస్యలపై కేంద్రానికి అనేక విజ్ఞప్తులు 22 సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చిన సీఎం కేసీఆర్ ప్రధాని, కేంద్రమంత్రుల దృష్టికి అనేక అంశాలు వినటమే తప్ప రూపాయి విదిల్చని మోదీ విభజన హామీల పరిష్కారానికి ఎన్నో వ