ఖమ్మం :వ్యవసాయ మార్కెట్కు పంట ఉత్పత్తులు తీసుకవచ్చే ఏ ఒక్క రైతుకు అసౌకర్యం కలగకుండా, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశించారు. గురువారం ఎమ్మెల్సీ బాలసాని లక్�
సత్తుపల్లి :యువభారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ నిరుపేదకు రూ.2.50లక్షలతో డబుల్బెడ్రూం ఇంటిని నిర్మించి అందించారు. మండల పరిధిలోని తుంబూరు గ్రామంలో షేక్ మైబూది నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న �
సత్తుపల్లి : పట్టణ శివారులోని ప్రతాప్ దాబాలో దాడికి గురై హైదరాబాద్లో చికిత్స పొందుతున్న జంగం కిరణ్ హత్యాయత్నం కేసులో ముగ్గురు వ్యక్తులను గురువారం రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు. సురసిన్ బెహరా �
తల్లాడ : మండల పరిధిలోని లక్ష్మీనగర్లో ముత్యాలమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది. అర్చకులు కంచల సతీష్శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణలతో ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అ�
చింతకాని : మండలంలో పాతర్లపాడు గ్రామంలో సోసైటీ పరిధిలోని రైతులకు, డీసీసీబీ బ్యాంకు ఖాతాదారులకు నగదు రహిత లావాదేవిలపై బుర్రకథ ద్వారా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నాగులవంచ సోసైటీ చైర్మన్ న
బోనకల్లు :నిఘా నేత్రాలుగా సీసీకెమెరాలు దోమదపడతాయని వైరా ఏసీపీ సత్యనారాయణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సీసీకెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆయన ము
మధిర: మధిర పట్టణంలోని శ్రీమృత్యుంజయస్వామి ఆలయ ఆవరణలో నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులకు గురువారం భూమిపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్�
ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన టూవీలర్ మెకానిక్ అక్బర్ గత నెలలో కరోనా తో మృతి చెందాడు. అతనికి ఆర్థికసాయం అందించేందుకు ఖమ్మం జిల్లా టూవీలర్ మెకానిక్ అధ్యక్షులు వంగాల కొండలరావు మరికొంత మం
చింతకాని : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ పాఠశాలల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని ఎంపీడీఓ బీ.రవికుమార్ అన్నారు. మండల పరిధిలో వందనం, కోదుమూరు, రాఘవాపురం, లచ్చగూడెం, ప్రోద్దుటూరు, నాగులవంచ తదితర గ్రా
కరీంనగర్ : దళిత బంధు లబ్దిదారులకు రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నాలుగు యూనిట్ల వాహనాలు అందజేశారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఆ�
మల్కాజిగిరి: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో నూరుశాతం వాక్సినేషన్ లు పూర్తి చేసుకొని పలు కాలనీలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని ఓల్డ్ నేరేడ్మెట్లో ఆర్కే శ్యామల ఎన్క్లేవ్ లో నూ�
హైదరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం గురువారం ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్ కలెక్టర్ ఖాత�
మల్కాజిగిరి: ఆనంద్బాగ్ లోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి ఎల్. భాగ్యలక్ష్మి సమక్షంలో 52 రోజులకు గాను భక్తులు స్వామివారి హ
కేపీహెచ్బీ కాలనీ : కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించిన డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బంది సేవలు ఎనలేనివని కేపీహెచ్బీ కాలనీ యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వరుణ్ చౌదరి అన్నారు. కేపీహెచ్బీ కాలనీల�