103 సార్లు సవరించింది కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలే రేవంత్.. మీ పార్టీ చరిత్ర తెలుసుకో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని వినకుండానే ఫిర్యాదులా? ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి ఫైర్ గజ్వేల్, ఫిబ్రవరి 5
కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీకార్యాలయం ప్రారంభోత్సవం 12న యాదాద్రి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ హైదరాబాద్/జనగామ, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఈ నెల 11న జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద�
సమ్మె తాత్కాలిక విరమణ అమరావతి, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సమ్మె చేస్తున్న ఉద్యోగులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఉద్యోగసంఘాలు ప్రకటించాయి. పీ
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శనివారం కొత్తగా 2,098 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 629, రంగారెడ్డిలో 117, ఖమ్మంలో 101, మేడ్చల్ మల్కాజిగిరిలో 98 కేసులు నిర్ధారణ అయ్యాయి. పాజిటి�
డ్రగ్స్ రవాణాకు టోనీ గ్యాంగ్ ప్రత్యేక ఏర్పాట్లు డెలివరీ కూడా ప్రత్యేక యాప్లో లైవ్ ట్రాకింగ్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): మళ్లీ సింగం-2 సినిమా స్టోరీనే.. ఆ సినిమాలో విలన్ డేనీ భా�
సమానత్వం కోసం శ్రీరామానుజాచార్యులు బోధించిన ప్రవచనాలను ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ఎంతో నిబద్ధతతో అనుసరించడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ వేదికగా తిరిగి వెయ్యేండ్ల తర్వాత ఆ మహా
మూడేండ్లలో మూడు విడతల్లో ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన పథకానికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకానికి ‘మన ఊరు- మన బడి’గా, పట్టణ ప్రాంతాల్లో ‘మన బస్తీ- మన బడి’గా పేర్�
దేశంలో అనేక రాష్ర్టాలను నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తుంటే, తెలంగాణలో మాత్రం అతి తక్కువ నిరుద్యోగిత రేటు నమోదయ్యింది. జాతీయ సగటుకన్నా అతి తక్కువ రేటును మన రాష్ట్రం నమోదుచేసింది. గత నెలలో రాష్ట్రంలో నిరుద�
బీజేపీ దళిత వ్యతిరేకి అని, ఆ పార్టీ నేతలు దళితబంధుపై అవాకులు, చవాకులు పేలుతున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ రాష్ర్టాల్లో దళిత
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే �
తెలంగాణతో పాటు నేతన్నలకు తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాటం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప�
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 13, 14 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి తాత్కాలిక షెడ్యూల్ పంపించింది.
ఒకనాటి సూపర్ పవర్స్లో ఒకటైన సోవియట్ యూనియన్ ముక్కలవటానికి కారణం ఆ దేశ అంతర్గత, ఆర్థిక సమస్యలు, సోషలిజం గట్రా అని ప్రపంచమంతా అనుకుంటుంది. కానీ, అవన్నీ అలా కలిసిరావడానికి, కమ్ముకురావడానికి తగిన ప్రణాళ�