ఎవుసానికి తోడుగా సాంకేతికత స్టార్టప్లతో రైతుకు చేయూత ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): వ్యవసాయానికి సాంకేతిక దన్నుగా నిలిచేంందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్�
దళిత బంధు సర్వేకు వచ్చిన కలెక్టర్ కుటుంబపెద్ద లక్ష్మి గుడిసెలో నేలపై కూర్చుని వివరాల సేకరణ ఎస్కేఎస్లో లేని పేర్లను నమోదు చేయాలని అధికారులకు ఆదేశం అప్పటికప్పుడే పేర్ల నమోదు.. సంబ్రమాశ్చర్యంలో దళిత క�
పాదయాత్ర ఢిల్లీకి చేయాలి ముఖ్యమంత్రి కేసీఆర్ది ప్రజామోదయోగ్య పాలన పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ధ్వజం హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ప్రజల మధ్య
ప్రతిపక్షాలపై కడియం ఫైర్ స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 28: సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూ సి ఓర్వలేక.. త మ ఉనికిని కా పాడుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని మాజీ ఉప ముఖ్యమంత�
ఓసీ సామాజిక సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రవీంద్రభారతి, ఆగస్టు 28: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలుపునకు కృషి చేస్తామని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ
కారు లోయలో పడి నవ వధువు, ఆమె తండ్రి దుర్మరణం వరుడు, వధువు తల్లి, బంధువులకు తీవ్ర గాయాలు కడెం, ఆగస్టు 28: పారాణి ఆరకముందే ఓ నవ వధువు మృత్యువొడికి చేరింది. అత్తగారింటి వద్ద రిసెప్షన్ ముగించుకొని సొంతింటికి వస్
మహిళపై దాడిచేసి నాలుగు తులాల బంగారం దోపిడీ గుమ్మడిదల, ఆగస్టు 28 : ఇన్నాళ్లు నగరాల్లో జనసంచారం ఉన్న ప్రాంతాల్లోనే కనిపించే చైన్స్నాచింగ్ ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లోని పొలాల వరకు చేరాయి. తా జాగా సంగారెడ్డి
నెన్నెల, ఆగస్టు 28: పడకొండేండ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన కూతురు తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. మంచిర్యాల జిల్లా నెన్నెల బోయవాడకు చెందిన ముస్కె వెంకటి, మధునక్క దంపతుల కూతురు రజిత తన 15వ �
నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇక సాగవు జవహర్నగర్లో మాకు ఉన్నది 350 గజాలే ఆ సర్వేనంబర్లతో సంబంధమే లేదు నేను పాలు అమ్మి ఆస్తులు సంపాదించిన నువ్వు ఏం చేసి కోట్లు సంపాదించావ్ రేవంత్పై మంత్రి మల్లారెడ్డి మం�
రాష్ట్రంలోని పరివాహక ప్రాంతాలతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో పలు ప్రాజెక్టులకు స్వల్పంగా వరద కొనసాగుతున్నది. గోదావరి బేసిన్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వర ద పెరిగింది. ప్రస్తుతం ప్రా
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొపి, సర్వాంగాభిషేకాలు ని
దుండిగల్: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ కొలన్ నీలా గోపాల్రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ
రఘునాథపాలెం : సాంప్రదాయ పంటలకు భిన్నంగా కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖాధికారిణి అనసూయ సూచించారు. స్వాతంత్య్ర వచ్చి 75వసంతాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ఉద్యానవ�