సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాల విభజన జరిగిందని, సుఖ ప్రసవం కాలేదని ప్రధాని మోదీ రాజ్యసభలో వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
ప్రధాని మోదీ రాజ్యాంగ ద్రోహి అని, తెలంగాణ ఏర్పాటుపై మరోసారి విషం చిమ్మాడని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. మోదీ తెలంగాణ పాలిట రాబందులా, మోసకారిగా మారాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణపై ఎంత కక్ష ఉన్నదో పార్లమెంటులో ఆయన చేసిన వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయని మంత్రి శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. పార్లమెంటులో ఏ ఎంపీ ప్రశ్నించకపోయినప్పటికీ, ఆంధప్రదే�
ఒకప్పుడు విద్యార్థులు లేక మూతపడిన ఆ ప్రాథమిక పాఠశాలలో నేడు 925 మంది చదువుకుంటున్నారు. ఏ సర్కారు బడిలో లేని విధంగా ఎల్కేజీ, యూకేజీ తరగతులను కొనసాగిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించేందుకు తెచ్చిన బృహత్తర పథకం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ. కోట్లమంది పేదలు ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నారు.
రాష్ట్రంలో థర్డ్ వేవ్ ముగిసిపోయినట్టేనని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని, పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గిందని చెప్పారు.
మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ టైం టేబుల్ విడుదల చేసిన ఇంటర్బోర్డు హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక�
ఉపాధి అవకాశాలకు వారధి ఇంగ్లిష్తో అభివృద్ధి, చైతన్యం ఇంటర్నెట్ యుగంలో అత్యవసరం ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్సురేశ్కుమార్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ఇంగ్లిష్ భాష ప్రపంచవ్యాప్తంగా గు�
కూరగాయలమ్మే బాలుడితో మంత్రి సబిత పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు, బడిలో.. సర్పంచ్కి ఫోన్ చేసి మాట్లాడిన మంత్రి హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): విద్య విలువ తెలుసుకో, భవితకు బంగారు బాటలు వేసుకో అంటూ �
మార్చి 1 నుంచి రెండో విడత ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సు: వీసీ హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తేతెలంగాణ): ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్ల విలువైన సేంద్రియ వ్యవసాయ ప్రాజెక్