జమ్మికుంట: పట్టణంలోని మారుతినగర్ లో వడ్డెర సంఘం భవన నిర్మాణానికి ప్రభుత్వం రెండు గుంటల స్థలంతోపాటు రూ.29లక్షలను మంజూరు చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన భూమి మంజూరుకు సంబంధించిన ప�
ఆయన ఒక్కటంటే మేము పది అంటాం సీఎంపై వ్యక్తిగత విమర్శలు సహించం పాదయాత్రకు జనం స్పందన కరువు బండిది పావలాకు పనికిరాని యాత్ర వైషమ్యాలు రొచ్చగొట్టేందుకు బీజేపీ కుట్రలు మీడియాతో మాజీ మంత్రి మహేందర్రెడ్డి, ఎ�
దళితబంధుపై రాజకీయ పరిణతి విపక్షంలో ఉన్నా సర్కారుకు మద్దతు ప్రజాసంక్షేమం కోసం కట్టుబడిన నేత దళిత కుటుంబాలకు మేలు ప్రభుత్వం దళితబంధు రూపకల్పన సమయంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి నేను వెళ్లాను. పథకం అ
బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కొత్త పాలకవర్గం బాధ్యతల స్వీకరణ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగం బీసీలకు కల్పించిన హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకు�
మారని కృష్ణా యాజమాన్య బోర్డు తీరు ఈ ఏడాది నీటివాటా 66:34 నిష్పత్తే.. శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఆపేది లేదు తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్కుమార్ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస�
హరితహారం మొక్కలపై అధ్యయనం బోడుప్పల్ పరిధిలో పీసీసీఎఫ్ తనిఖీ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): 2019-20 హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నాటిన మొక్కల్లో 90 శాతం చిగురించాయన
140 కోట్ల బకాయిలు విడుదల చేయండి కేంద్ర మంత్రులను కోరిన మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): కార్మిక సంక్షేమం కోసం వివిధ పద్దుల కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.140 కోట్ల పెండింగ్ నిధు�
పోలీస్ సిబ్బంది పనితీరును సమీక్షించిన డీజీపీ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తమ విధులపై సంపూర్ణ అవగాహన ఉం టేనే సిబ్బంది మెరుగైన పనితీరు ప్రదర్శించే అవకాశం ఉంటుందని డీజీపీ మహేందర్రెడ్డి చెప�