కేంద్ర ప్రభుత్వానిది తప్పుడు నిర్ణయం అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం పూర్వ అధ్యక్షుడు అమానుల్లాఖాన్ ధ్వజం హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): బీమారంగంలో కామధేనువు లాంటి లైఫ్ ఇన్సూరెన్స్ �
ఏ పనికైనా సమర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంలో చెప్పిన సామెత ఇది. అసమర్థులను, అవినీతి నేపథ్యం ఉన్నవారిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే.. కుటిల బుద్ధినే ప్రదర్శిస్తారు. దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్
స్పెషల్ టాస్క్ఫోర్స్తో ఆకస్మిక తనిఖీలు చేసి మంత్రి ఫుడ్టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభంలో మంత్రి హరీశ్రావు వెల్లడి హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): కల్తీచేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని మం�
పనితీరు, పురోగతిలో దేశంలో మూడో స్థానం లోక్సభలో మరోసారి స్పష్టం చేసిన కేంద్రం హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నదని కేంద్ర ప్రభుత్వం మరోసా�
తెలంగాణ, ఏపీకి ముసాయిదా అందజేసిన కేఆర్ఎంబీ హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు ప్రొటోకాల్ ముసాయిదాను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సిద్ధం �
నేటినుంచి పునఃప్రతిష్ఠాపనోత్సవాలు.. సీఎం కేసీఆర్కు సెంటిమెంట్ ఆలయంగా గుర్తింపు సిద్దిపేట, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం పున�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్లో వినూత్న తరహా లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు గురువారం పంచాయతీ ఆవరణలో ఎంపీపీ మానస, సర్పంచ్ల ఫో
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. తన పుట్టిన రోజు సందర్భంగా అక్కడే మొక్క నాటారు. రాష్ట్రంలో 12,751 గ్రామాల
కారు చెట్టుకు ఢీకొనడంతో ఘటన జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 10 : మరికొద్ది గంటల్లో పెండ్లి జరగాల్సి ఉండగా.. అంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుడు దుర్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన మహబూబ్నగర్ జిల్లా నక్కల బండతండా సమ�
5 లక్షలు తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన పూడూర్ మేడ్చల్, ఫిబ్రవరి 10: ఫాంహౌస్ నిర్మాణ అనుమతి కోసం ఓ సర్పంచ్ రూ.10 లక్షల లంచం డిమాండ్ చేశాడు. రూ.5 లక్షలు తీసుకొంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీ
హుస్నాబాద్, ఫిబ్రవరి 10: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్రిజిస్ట్రార్ పోలీసుల అదుపులో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తప్పుడు ధ్రువపత్రాలతో భూముల రిజిస్ట్రేషన్లు చేసి అక్రమాలకు పాల్పడ్డాడనే ఫిర్య�
పార్లమెంటరీ విధానాన్ని మోదీ దిగజార్చడం దుర్మార్గం: కేకే ఆగ్రహం రాష్ట్ర ఉనికిని ప్రశ్నార్థకం చేసే కుట్రలను తిప్పికొట్టాలి: నామా ఢిల్లీలో ఎంపీల నిరసన ప్రదర్శన హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): పార్ల�
పెండింగ్లో ఉన్నవి పరిష్కారం.. కొత్తవారికి మంజూరు 40 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లను అందజేస్తామని పురపాలన, పట్టణాభివృద్ధి, ఐటీ, �