పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి ఆదేశం హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలని ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధ
డ్రోన్ల ద్వారా ఇండ్ల వద్దకే మందులు తెలంగాణ ప్రభుత్వ సంకల్పం కార్యరూపం ప్రయోగాత్మకంగా వికారాబాద్లో అమలు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రోగి ఇంటికి ఆకాశమార్గంలో ఔషధాలను సరఫరా చేయాలన్న తెలంగా
వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో ఎస్సెస్సీ పరీక్షలు 213 పనిదినాలతో 2021-22 విద్యాసంవత్సరం 166 రోజులు ప్రత్యక్ష, 47 రోజులు ఆన్లైన్ క్లాసులు అకడమిక్ క్యాలెండర్ను విడుదలచేసిన విద్యాశాఖ హైదరాబాద్, సెప్టెంబర్ 4 (న�
హైదరాబాద్ చుట్టుపక్కల వర్ష బీభత్సం సిద్దిపేట జిల్లాలో 11 సెంటీమీటర్లు రాజధాని నగరంలో కుండపోత సైదాబాద్లో 9.8 సెంటీమీటర్లు ప్రధాన రహదారులు జలమయం నాలుగురోజులు అతిభారీ వానలు నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం! న�
ప్రైవేటు భాగస్వామ్యంతో పాలియేటివ్ కేర్ సేవలు సంక్లిష్ట వ్యాధుల చికిత్సకు చేయూతనిచ్చేందుకు సిద్ధం ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ వెల్లడి ఖాజాగూడలో స్పర్శ్ హాస్పైస్ భవనం ప్రారంభం శేరిలింగంపల్లి,
ఆహారంలో భాగం చేసుకోవాలి: మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో చిరుధాన్యాలతోనే పోషక భద్రత లభిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్�
సీఎం కేసీఆర్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ
అదనపు అధికారులను కేటాయించండి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కోరిన ముఖ్యమంత్రి కొత్త జిల్లాల నేపథ్యంలో పోస్టులను 195కు పెంచాలని వినతి హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఐపీఎస్ పోస్టుల �
హైదరాబాద్: పాలిసెట్-2021 ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ పాలిసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ శుక్రవ�
హుజూరాబాద్: బీజేపీ నేత ఈటల రాజేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఓడిపోతానని ఈటలకు అర్థమైందని, ఆ ఫ్రస్ట్రేషన్ తోనే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం హుజూరాబాద్ లోని టీఆర్�
Dalit Bandhu : దళితులను సమాజంలో గొప్పవాళ్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ సర్కారు ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్న సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత కుటుంబా