వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న కేంద్ర హోంమంత్రిత్వశాఖ హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న సమస్యలపై గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్కమిటీ సమావేశం కాను�
కేసీఆర్20లక్షల స్కాలర్షిప్ ఇచ్చిండు విమాన టికెట్, వీసా ఖర్చులూ సర్కారువే సీఎం సారుకు రుణపడి ఉంటాం.. ‘విద్యానిధి’ లబ్ధిదారు తల్లి మాట ఖమ్మం, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చదువంటే ఆ విద్యార్థికి �
పలిమెల, ఫిబ్రవరి 16 : బైక్పై వెళ్తున్న ఇద్దరిని అడవిపంది ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రానికి చెందిన పీటర్, పంకెన గ్రామానికి చెందిన దుర్�
భద్రాచలం, ఫిబ్రవరి 16: తెలంగాణ రాష్ట్ర గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రామావఝల రవికుమార్ను తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆ సంఘం వ్యవస్థాపక అధ�
అడిగినవారిని అదిలించటం.. ప్రశ్నించినవారిని బెదిరించటం.. ఈడీ, సీబీఐ కేసులు పెట్టి వేధించటం.. నాడూ.. నేడూ.. ఏనాడైనా ఇదే బీజేపీ నైజం. ఎదురు తిరిగేవాళ్లను లొంగదీసుకొనేందుకు ఆ పార్టీ, ప్రభుత్వం ఎంతటి అధికార దుర్వ�
కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్తు సవరణ బిల్లును ఏ కోణంలో చూసినా.. రాష్ర్టాల అధికారాలను హస్తగతం చేసుకొని, వాటి హక్కులను కాలరాసి, విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించే దిశగా సంకేతాలు విస్పష్టంగానే కనిపిస
బొంకరా బొంకరా మల్లిగా అంటే.. మా ఊరి మిరియాలు తాటికాయలంత అన్నాడట! ఈ సామెత బీజేపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘కరెంట్' షాక్కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గరినుంచి.. కేంద్ర వ
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు కాలేజీలవారీగా వివరాలను సేకరిస్తున్నారు. ఇంటర్ విద్య కమిషనరేట్ పరిధిలో మొత్తం 405 ప్రభుత్వ జూనియర�
2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.600 కోట్ల ప్రతిపాదనలకు అటవీకరణ ప్రాధికార సంస్థ కంపా కార్యవర్గం ఆమోదించింది. మంగళవారం అరణ్యభవన్లో తెలంగాణ కంపా రాష్ట్ర కమిటీ చైర్పర్సన్, పీసీసీఎఫ్ ఆర్ శోభ అధ్యక్షతన 9వ కంపా క�
బీజేపీపాలిత రాష్ర్టాల్లో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారా?: మంత్రి సత్యవతి హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తున్నదని గిరిజన,
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘం (ట్రెటా) రాష్ట్ర అధ్యక్షుడిగా పూరి వెంకటయ్య ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయనను అధ్యక్షుడిగా ఎన�
77 శాతం దేశ సంపద పది మంది దగ్గరే ఉంది బీజేపీ పాలనలో పేదలు ఇంకా పేదలవుతున్నరు మీడియా సమావేశంలో బీజేపీపై కేసీఆర్ ఫైర్ హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): బీజేపీ పరిపాలనలో దేశంమొత్తం నాశనమైందని, ఎక్కడ చూ