సోనీకే మెజారిటీ వాటా పునీత్ గోయింకాయే సారధి న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఇండియాలో ఎంటర్టైన్మెంట్ మీడియా రంగంలో అతిపెద్ద విలీనం జరగనుంది. జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ ఇండియాలు విలీనమయ్యేందుక�
సూర్యాపేటలో గరిష్ఠ ధర అదేబాటలో కందులు మద్దతు ధరకు మించి కొనుగోళ్లు సూర్యాపేట, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): పెసరలకు సూర్యాపేట మార్కెట్లో బుధవా రం రాష్ట్రం మొత్తం మీద అత్యధిక ధర లభించింది. ప్రభుత్వం ప్ర�
రంగారెడ్డి : నా దేశానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదిలేసి వచ్చేశానని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాను ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇండియా ఇప్పుడు ఉన్నట్లుగా లేదని అ�
విచారణ అక్టోబర్ 20కి వాయిదా డగ్స్ కేసును కేటీఆర్కు ముడిపెట్టొద్దు చిత్తం వచ్చినట్టు మాట్లాడ వద్దు.. ప్రతిష్ఠ దెబ్బతీసేలా పోస్టులు పెట్టొద్దు పరువు నష్టం కేసు విచారణలో సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఆదేశ
స్థలాల సమస్యపై సబ్కమిటీ నజర్ సబ్కమిటీ ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ కేటీఆర్ అధ్యక్షతన సబ్కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు అనధికారిక లేఅవుట్స్, ప్లాట్లు, గ్రామకంఠంపై పరిశీలన సమగ్ర పరిష్కారాలతో ప్రభు�
ఈ విద్యాసంవత్సరం 94 స్కూళ్లు మళ్లీ ప్రారంభం ఇప్పటివరకు 1,478 మంది విద్యార్థుల చేరిక ప్రత్యేక చొరవ చూపుతున్న పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘ఎక్కడ ఆగిపోయిందో.. మళ్లీ అక్కడి నుంచే మ�
ఉన్నత విద్యామండలి నిర్ణయం ఒక్కోకాలేజీలో 30-60 మంది విద్యార్థులు చేరేందుకు అవకాశం మార్గదర్శకాలు రెడీచేసిన అధికార్లు హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఒక కాలేజీలోని వనరులను మరో కాలేజీ విద్యార్థులు
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 7 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో జవహర్రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్ల�
ఆదాయం రూ.3,344 కోట్లు స్థిరంగా ‘వ్యవసాయేతర’ లావాదేవీలు హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య ఐదు లక్షలు దాటింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ
గతేడాది కంటే లక్ష ఎకరాలకుపైగా అధికం రాష్ట్రంలో ఐదేండ్లలో రెట్టింపైన సాగు హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మిరప పంట సాగు ఏటేటా పెరుగుతున్నది. ఐదేండ్లలో ఇది రెట్టింపయింది. ఇప్పటివరకు �