తెలంగాణ ఏర్పాటుకు ముందు సంక్షేమ వసతి గృహాల్లో దొడ్డు బియ్యం, పురుగుల అన్నంతో భోజనం చేయలేక విద్యార్థులు అవస్థలుపడేవారు. కొందరు విద్యార్థులు ఉపవాసంతో పాఠశాలకు వెళ్లేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): వన్యప్రాణి (సంరక్షణ) చట్టానికి సవరణలు.. రాష్ర్టాల అధికారాలకు గండి కొట్టాలని కేంద్రం చేస్తున్న మరో కుట్ర. కేంద్రం ప్రతిపాదించిన సవరణలతో రాష్ర్టాల్లోని వన్యప్రాణి సం�
నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోలేపల్లి ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం సిడె మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఆలయానికి చేరుకొని మొక్కులు
దేశంలోని అతిపెద్ద కేంద్రంగా గుర్తింపు రూ.7 వేల కోట్లతో 14 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక, అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభు త్వం నిర్మించిన ‘తెల�
ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన హైదరాబాద్, ఫిబ్రవరి 24 (హైదరాబాద్): చండీగఢ్లో విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. �
అయినా కేంద్రం దుష్ప్రచారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సరైన వేదిక నీరు, బొగ్గు, ఖనిజం, విద్యుత్తు పుష్కలం కాలుష్య నివారణకు దట్టమైన అడవులు లక్షన్నర ఎకరాల్లో 12 కోట్ల టన్నుల ఖనిజం 700 లక్షల కోట్ల విలువైన నిక్షేప�
తప్పించబోయి ఆటోను ఢీకొట్టిన బస్సు బైక్పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం ఉప్పునుంతల, ఫిబ్రవరి 23: ఎదురుగా వస్తున్న బస్సును ఓ బైక్ వేగంగా ఢీకొట్టింది.. బైక్ను తప్పించే క్రమంలో బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. బస
మనస్తాపంతో బాధితురాలి బలవన్మరణం సూసైడ్ నోట్లో నలుగురి పేర్లు నెల్లికుదురు, ఫిబ్రవరి 23: నలుగురు వ్యక్తులు తనపై అఘాయిత్యానికి పాల్పడటంతో ఓ యువతి మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది. నాలుగు రోజులపాటు
మోసపోయిన లింగపేట వాసులు చందుర్తి, ఫిబ్రవరి 23: తక్కువ ధరకు బంగారం వస్తున్నదన్న ఆశతో ఆంధ్రాకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు మోసపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో ఆలస్యంగా వెలుగుచూసిం
మొత్తం ఐదు కేసులు నమోదు పోలీస్ పికెట్ ఏర్పాటు హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కర్మన్ఘాట్లో మంగళవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ వ్యవహారంలో మొత్తం ఐదు కేసులు నమోద
వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలు వేగంగా జరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలోగా ఎంపికలు పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఎంపిక ప్ర�
బీజేపీ మిషన్లన్నీ బంగాళాఖాతంలోకి.. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : దేశం నుంచి బీజేపీని తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ‘మిషన్ ఢిల్లీ’ షురూ అయ్యిందన