పెద్దల దృష్టికి తేవాలని సూచిస్తున్న పోలీసులు హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో వేధించే పోకిరీల విషయంలో మౌనంగా ఉండవద్దని పోలీసులు సూచిస్తున్నారు. విషయం చేయి దాటకముందే ఇంట్లోవారికి �
సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు శాఖాపరమైన విచారణకు కమిటీ హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీకి సంబంధించి యూనియన్ బ్యాంకులో చేసిన రూ.43 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు మాయమయ్యాయి. దీనిపై అకా�
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆలిండియా 20వ ర్యాంక్ సాధించిన శ్రీజను బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం బుధవారం తన చాంబర్లో అభినందించారు. మొదటి ప్రయత్నంలోనే శ్రీజ జాతీయ స్థాయి ర్యా�
ఏఐజీ దవాఖాన వినూత్న కార్యక్రమం కొండాపూర్, సెప్టెంబర్ 29: గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకొని బుధవారం ఆకస్మిక గుండె సంబంధిత మరణాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హృద�
డీజీపీ మహేందర్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నేర నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని డీజీపీ ఎం మహేందర్రెడ్డి సూచించారు. వివిధ నేరాల్లో నిందితులకు చట్టప్రకారం శిక్షల
ఖాళీలను భర్తీ చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం కేంద్ర న్యాయ, రైల్వే శాఖలకు నోటీసులు హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రైల్వే ట్రిబ్యునల్లో సభ్యులను నియమించకుండా కేంద్రం కాలయాపన చేయడంపై హైకోర్టు ఆగ�
కాళేశ్వరం వద్ద 12.6 మీటర్ల ఎత్తులో ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణా బేసిన్లోనూ ప్రాజెక్టులకు గంగమ్మ పరుగులు నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 29: �
స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి రైతుల చైతన్యం కోసమే రైతన్న సినిమా సినీ నిర్మాత ఆర్ నారాయణమూర్తి ఖమ్మం, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వెంట
మూడున్నర గంటల్లో ముంబైకి..! గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం ప్రస్తుతం ప్రయాణంతో పోల్చితే 9 గంటలు ఆదా నవంబర్ 18 ప్రాజెక్టు నిర్మాణ టెండర్లు ఓపెన్ హైదరాబాద్/వికారాబాద్, సెప్టెంబర్ 27: ముత్యాల నగరానికి మ�
ప్రాథమిక సర్వే పూర్తి మొత్తం 10 స్టేషన్లు తెలంగాణలో రెండు మహారాష్ట్రలోని థానేలో ఎన్హెచ్ఎస్ఆర్సీ ప్రజెంటేషన్ హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైల�
గ్రామాలు, పట్టణాలకు ప్రతినెలా 381.17 కోట్లు ఈ ఏడాది ఇప్పటివరకు 2,487 కోట్లు చెల్లింపు కేటాయింపులకు అదనంగా 200 కోట్లు ఇచ్చాం ఫ్రీజింగ్ లేదు.. నిరంతరాయంగా నిధుల విడుదల అనారోగ్యంతోనే సోమవరంపేట సర్పంచ్ ఆత్మహత్య ని�
మార్గదర్శకంగా మారుతున్న ప్రత్యేక బృందాలు ఇతర రాష్ర్టాల పోలీసుల్లో ఆసక్తి పోలీసు అకాడమీలో సైతం ప్రత్యేక బోధన హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీసులు ఏర్పాటుచేసిన షీట�
ఇకపై బోర్డు ఆస్తులు, నిధులన్నీ ప్రభుత్వానికే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే సవరణ చట్టం హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హౌసింగ్ బోర్డు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానున్నది. ఇందుకోస�