జాతీయస్థాయిలో ప్రముఖ ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు పలు మార్పులు చేశారు. దరఖాస్తు విధానం సహా మార్కుల వరకు కీలక మార్పులు చేశారు. గత�
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహించే శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్టు ఆలయ ఈవో శివాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పంటల సాగు లెక్కను పక్కాగా నిర్వహించడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే సాగు విస్తీర్ణాన్ని పక్కాగా లెక్కించేందుకు శాటిలైస్ సర్వే చేయాలని నిర్ణయించింది.
సర్కారు బడి బాగు కోసం ఉమ్మడి మెదక్ ప్రజాప్రతినిధులు తమవంతు విరాళాలు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి అండగా నిలిచారు.
యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా రోడ్లను సుందరంగా తీర్చిదిద్దారు. రోడ్డు మధ్యలో పచ్చని చెట్లు, ఇరువైపులా ల్యాండ్ స్కేపింగ్, ఫుట్పాత్లను నిర్మించారు.
పాఠశాలలకు పూర్వవైభవం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల నిర్వహణకు గాను ప్రభుత్వం రూ. 29.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం బుధవారం ఉత్తర్వులు
మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రి ఆలయం ముస్తాబవుతున్నది. ఈ నెల 28న స్వామివారి ప్రధానాలయ పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో మిగులు పనులను పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నగరం నుంచి 250 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న ప్రాంతాలకు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని సంస్థ ఎండీ వీసీ స�
హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21 నుంచి 27 వరకు ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్' కార్యక్రమం నిర్వహించినట్టు రీజినల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు.
అప్పనంగా వస్తే ఇట్టే జేబులో వేసుకోవచ్చని భావించిన కొందరు ఉన్న చోటే డబ్బు సంపాదిస్తూ కొత్త దందాకు తెరలేపారు. ప్రజల అవసరాలు వాళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ శాఖల్లో అప్పనంగా డబ్బు సంపాది�
హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలో మంగళవారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. కర్ణంగూడ గ్రామంలో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.