మోదీ పాలనలో సంక్షేమం లేదు.. అభివృద్ధి జరుగలేదు నల్లగొండను కరువు ప్రాంతంగా మార్చింది కాంగ్రెస్సే: మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సంక్షేమ పాలన, అభివృద్ధిలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖ�
రాజ్యాంగంపై దాడులను ఆపేందుకు ప్రజా ఉద్యమాలే మార్గం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటన పార్టీ రాష్ట్ర మహాసభలు ప్రారంభం, నేటి నుంచి ప్రతినిధుల సభ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కేంద�
రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటర్బోర్డు ప్రతిపాదన హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలిచ్చే చాయిస్ను మరింత పెంచాలని ఇంటర్బోర్డు భావిస్తున్నది. గతేడాద�
ఫిబ్రవరి 4 వరకు పెంచిన బోర్డు ఫైన్తో 24 వరకు అవకాశం హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఇంటర్ పరీక్ష ఫీజు గడువును ఇంటర్బోర్డు పొడి
సెలవుల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం 50 శాతం టీచర్లు విధులకు హాజరవ్వాలని ఆదేశాలు హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సోమవారం నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్, డిజిటల్ తరగతులు నిర్వహించాలని �
ఇంటింటికీ వైద్య సిబ్బంది రెండోరోజూ జోరుగా పరీక్షలు పర్యవేక్షిస్తున్న మంత్రులు, అధికారులు వైద్య సిబ్బందికి సహకరిస్తున్న ప్రజలు సిద్దిపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి/వేల్పూర్/పాలకుర్తి రూరల్, జనవరి 22 : క�
రెండువేలు దాటిన రికవరీలు హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 4,393 కేసులు వెలుగుచూశాయి. కరోనా, ఇతర కారణాలతో ఇద్దరు మరణించారు. యాక్టివ్ కే�
బలహీన వర్గాల బతుకులు మారుస్తది ఇంగ్లిష్లో బోధించే టీచర్లు లేరనడం తప్పు ఇప్పుడున్న టీచర్లు సమర్థంగా బోధించగలరు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రస్తు�
ఆధునిక యుద్ధతంత్రంలో కీలకం రెండేండ్లలో అందుబాటులోకి.. హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఎటువంటి వాతావరణ పరిస్థితుల్ల్లోనైనా తట్టుకొనే విధంగా ఆర్మీకి ఆధునిక యూనిఫాం సిద్ధమవుతున్నది. సైన్య�
ఆరు కుటుంబాలకు సర్కారు అండ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, ప్రమాదాల బారిన పడిన వారికి భరోసా కల్పిస్తున్నదని సర్వాయి పాపన్న గౌడ స�
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివ�
శంషాబాద్ రూరల్, జనవరి 22: హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి సుమారు మూడు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివ�
మరో ఐదుగురికి ఐజీలుగా,ఒక్కరికి డీఐజీగా.. ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్శాఖలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. 1997 బ్య�