హైదరాబాద్ : కేంద్రం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలని, ఎలుకల బాధకు ఇల్లుని తగులబెట్టుకోవద్దని రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నగరంలోని రవీంద్రభారతిలో శుక్రవారం జరి�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల మరణాలు జరగకుండా చూద్దామని అన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్లను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టర్�
హైదరాబాద్ : యాదాద్రి సహా హైదరాబాద్ చుట్టుపక్కల వెంచర్లతో పాటు అపార్ట్మెంట్లు నిర్మిస్తున్న నగరంలోని రెండు రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ అధికారులు బుధవారం రైడ్ చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి మరోసారి కేంద్ర అవార్డుల పంట పండింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీకరణ్ అవార్డులు బుధవారం ప్రకటించింది. మూడు కేటగిరీల్లో కలిపి కేంద
హైదరాబాద్ : రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన వారందరికి గురువారం నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ వేయనున్నట్లు డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కేంద్రం సూచిం�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పద్ధతిని అధికారులు కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా కే�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల 61 ఏళ్ల వయోపరిమితి చట్టం పెంపుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రా
హైదరాబాద్ : ములుగు, నారాయణపేట జిల్లాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెవెన్యూశాఖలో 2 జిల్లాలకు 53 చొప్పున మొత్తం 106 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల వివరాలిలా ఉన్న�
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాల్లో, ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించా
హైదరాబాద్ : యూనివర్సిటీ నియామకాలకు అడ్డంకులు తొలగిన నేపథ్యంలో త్వరలోనే పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పాఠశాల విద్య, ఉన
దివ్యాంగుడికి త్రీ వీలర్ స్కూటీ| ఉమామహేశ్(33) అనే యువకుడు పదేళ్లక్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో వెన్నెముక విరిగింది. దీంతో నడుం కింది భాగంలో స్పర్శ, కదలికలు కోల్పోయాడు. వీ
నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో గుర్తుతెలియని దుండగులు ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు. పట్టణానికి చెందిన అమీర్ ట్రావెల్స్ యజమాని ముబాషిర్ అలీపై ఇద్దరు కత్తులతో దాడికి దిగారు. అక్కడే ఉన్న జావీద్ దా�
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన 47 జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రీడాకారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో పలువుర�