సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల కోటేశ్వరస్వామి సన్నిధిలో వెల్గటూర్ మండల అర్చక సమాఖ్య �
వ్యక్తిగత కక్షలు, ఆర్థిక వ్యవహారాలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్రధాన కారణమని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సైబరాబాద్లోని పేట్బషీరాబాద్ పోలీసులు కస్టడీ విచారణలోభాగంగా
అసెంబ్లీని సందర్శించనున్న పార్లమెంట్, కౌన్సిల్ సభ్యులు హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియా పార్లమెంట్, కౌన్సిల్ సభ్యుల బృందం ఈ నెల 15న రాష్ట్రంలో పర్యటించనున్నది. ఆస్ట్రేలియా నేషనల్ కౌ�
వనపర్తి శివారులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఒక్క రోజే పది పాములను పట్టాడు సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు, హోంగార్డు కృష్ణసాగర్. ఇందులో 6 నాగుపాములు, 4 విషంలేని సర్పాలు ఉన్నాయి. వీటిని తిరుమలయ్యగుట్
తమిళనాడు ఇంజినీర్ల బృందం కితాబు సిద్దిపేటలోని కోమటిబండ సందర్శన గజ్వేల్ రూరల్, మార్చి 10: తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ పథకం ఒక అద్భుతమని తమిళనాడు ఇంజినీర్ల బృందం ప్రశంసించింది. తమిళనాడుకు చెందిన 25 �
ఒకరి దారుణ హత్య వికారాబాద్ జిల్లాలో ఘటన పెద్దేముల్, మార్చి 10 : చోరీ చేసిన ఓ సెల్ఫోన్ను విక్రయించే వ్యవహారం ముగ్గురు స్నేహితుల మధ్య చిచ్చురేపింది. ఓ స్నేహితుని దారుణ హత్యకు దారితీసింది. ఈ ఘటన వికారాబాద�
60 ఏండ్లలో మీరు చెయ్యనిది ఆరేండ్లలో చేశాం కేంద్ర ప్రభుత్వ గణాంకాలే ఇందుకు తార్కాణం కాంగ్రెస్ దశాబ్దాల పాలనంతా పైరవీలే ఉద్యోగాలపై బీజేపీకి మాట్లాడే అర్హతలేదు బడ్జెట్పై చర్చకు సమాధానంలో ఆర్థికమంత్రి హ
ఒకేసారి 91,142 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఈ స్థాయి నియామకాలు యూపీఎస్సీలో లేవు రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లలోనూ రాలేదు ఇది చరిత.. ఒక్క తెలంగాణే సాధించిన ఘనత హైదరాబాద్, మార్చి 9, (నమస్తే తెలంగాణ): ఒకేసారి 91,142 �
నీళ్లలో దక్కాల్సిన వాటా తెచ్చుకొన్నం మన నిధులు మనమే వాడుకొంటున్నం ఉద్యోగ నియామకాలు చేసుకొంటున్నం ఉద్యమ ట్యాగ్లైన్ను పరిపూర్ణం చేశాం సమైక్య రాష్ట్రంలో అరిగోసలు పడ్డం ఏపీ ప్రభుత్వ కొర్రీలతోనే ఇంత ఆల�
దేశంలో మనమే నంబర్ వన్.. ఉద్యమ సమయంలో ఏమైతే చెప్పినమో అవన్నీ చేసి చూపించినం. తెలంగాణను ధనిక రాష్ట్రం చేసినం. దేశంలోనే అత్యధిక జీతాలు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులే తీసుకొంటున్నరు. దేశంలోనే హోంగార్డులు అత్య�
యాదాద్రి, మార్చి 9 : సీఎం కేసీఆర్ శుక్రవారం యాదాద్రికి వస్తున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో జరిగే తిరుక�
సర్వీస్ రూల్స్లో దేశానికి ఆదర్శంగా తెలంగాణ వనపర్తి కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అతి త్వరలో ఉపాధ్యాయ పదోన్నతులు చేపడతామని ముఖ్యమంత్రి కే చంద్ర�
హైదరాబాద్ నగరంలో మెట్రోను మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు, ఇటు పాతబస్తీ వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకొన్నది. ఎయిర్పోర్టు వరకు మెట్రో�
తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శం. పంచాయతీరాజ్ శాఖకు అదనంగా రూ.5 వేల కోట్లు కేటాయించారు. సొంత ఇంటి జాగ ఉన్న నిరుపేదలు ఇండ్లు కట్టుకోవడానికి రూ.3లక్షల ఆర్థిక సహాయం, నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇండ్లు కేటాయ�