పెట్టుబడులు పెడితే సంపూర్ణ సహకారం ఫ్రాన్స్ కంపెనీల సీఈవోలతో కేటీఆర్ క్షిపణి వ్యవస్థల సంస్థ ప్రతినిధులతో భేటీ రాష్ట్రంలో సౌందర్యసాధనాల మార్కెట్పై కాస్మొటిక్వ్యాలీ బాధ్యులతో సమావేశం రోజంతా వరుస భ�
సీఎస్ను కోరిన టీఎన్జీవో కేంద్ర సంఘం హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి
అధికారులకు సీఎస్ ఆదేశం హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రాజీవ్ స్వగృహ, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, ఇతర గృహనిర్మాణ పథకాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్క�
Huzurabad | హుజూరాబాద్ ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ దొంగ ప్రమాణాలు చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారో చెప్తూ ‘ప్రమాణ పత్రం’ పేరుతో ఆ పార్టీ నేతలు ఒక
సుమారు 100 కోట్ల ఆస్తినష్టం ఉట్నూర్, అక్టోబర్ 27: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్రోడ్లో ఉన్న మద్యం డిపోలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మద్యం డిపోలో ఉదయం విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. వెంటన
ఇద్దరు అన్నదమ్ములు మృతి ఆదిలాబాద్ జిల్లా గుండాలలో ఘటన ఇచ్చోడ, అక్టోబర్ 27: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు హతమయ్యారు. ఎంపీటీసీ, సర్పంచ్ మధ్య నెలకొన్న వివాదం వల్
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేరచరిత్ర ఉన్నవారిని నియమించడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో మొత్తం 18 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూ�
‘నమస్తే తెలంగాణ’తో గెల్లు శ్రీనివాస్ యాదవ్ సీఎం కేసీఆర్కు ద్రోహం చేయాలని చూసిండు ఆయనకు సొంత ప్రయోజనాలే ముఖ్యం వందల కోట్లు ఉన్నా ఒక్క పైసా పెట్టడు పేదల వ్యతిరేకి.. దళితబంధును ఆపించిండు నాకో అవకాశం ఇవ్
పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల నిర్వాకం హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు.. విద్యార్థులు ఫీజులే కాకుండా.. జరిమానాలు సైతం చెల్లించాలని హుకుం జా�
కోయంబత్తూరుకు చెందిన ఎంఅండ్ సీ ప్రాపర్టీస్ సంస్థ వితరణ హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సీ ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లి�
సాగర్ ఎడమ కాల్వపై నందికొండ నివేదికలో స్పష్టం నిబంధనలకు విరుద్ధంగా 3.78 లక్షలకు పెంపు ఉద్దేశపూర్వకంగా పెంచిన ఉమ్మడి ఏపీ సర్కారు దాన్ని 1.3 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలి కృష్ణాబోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ హైద�