కొమురంభీం ఆసిఫాబాద్ : వన్యప్రాణి చట్టం అదేవిధంగా పోలీసులను గాయపరిచినందుకుగాను సిర్పూర్ (టీ) అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నాయకులతో పాటు మరో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఏప�
హైదరాబాద్ : నగరంలోని జల్పల్లి మున్సిపాలిటీ 28వ వార్డు ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండనుంది. ఎంఐఎం విజ్ఞప్తితో ఉపఎన్నికకు దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. 28వ వార్డు కౌన్�
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట్ గ్రామానికి చెందిన దికొండ స్వామి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల విషయం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే త�
నిజామాబాద్ : చావును మించిన దుఃఖం ఏముంటుంది. అదే ఒకే కుటుంబంలో వరుసగా నలుగురు మృతిచెందడం అంటే ఆ బాధ వర్ణణాతీతం. ఈ తీవ్ర విషాద సంఘటన నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం వాడి గ్రామంలో చోటుచేసుకుం�
హైదరాబాద్ : అనారోగ్యం తో తుదిశ్వాస విడిచిన మాజీ మంత్రి చందూలాల్ మృతి పట్ల రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తీవ్ర సంతాపం ప్రకటించారు. చందూలాల్ గిరిజన హక్కుల సాధనకు, బీద, బడుగు వర్గాల అభ్యున్నతికి అహర�
సిరిసిల్ల రూరల్ : సిరిసిల్లలో రామ్ రాజ్ కాటన్ బ్రాండ్ పేరుతో నకిలీ మాస్కులను తయారు చేస్తున్న ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి రూ.5 లక్షల విలువైన మాస్క్లు, కంప్యూటర్, ప్ర�
హైదరాబాద్ : కరోనా ఉధృతి నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. మే 17వ తేదీ నుండి జరగాల్సిన పదో తర
హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో గ్రామ పంచాయతీలలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అని కేంద్రం ప్రకటించింది. కేంద్ర పంచాయతీరాజ్�
నాగర్కర్నూల్ : అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించటం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్ఛంపే
నల్లగొండ : బిచ్చమెత్తి అయినా వచ్చే ఏడాదిన్నరలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలి
మహబూబ్నగర్ : పోలేపల్లి ఐటీ సెజ్ కోసం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎంతో కృషి చేశారని, ఐటీ సెజ్తో జడ్చర్ల ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జడ్చర్లలో బుధవారం పలు అభివృద్ధి పన�
జూలపల్లి : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్లో ఓ లేగదూడకు మంగళవారం సాంప్రదాయబద్ధంగా బారసాల నిర్వహించారు. గ్రామంలోని జక్కని గాలిబ్కు చెందిన ఆవు 21 రోజుల క్రితం లేగదూడకు జన్మనిచ్చింది. ఈ క్రమంల�
గోదావరిఖని : సింగరేణి ఆర్జీ-1 పరిధిలో మెడికల్ ఇన్వాలిడేషన్, మృతి చెందిన ఉద్యోగుల 15 మంది డిపెండెంట్లకు కారుణ్య నియామక ఉత్తర్వులను ఆర్జీ-1 జీఎం కే నారాయణ అందజేశారు. ఈ మేరకు స్థానిక జీఎం కార్యాలయంలో మంగళవార�