బోథ్ : ఉగాది సందర్భంగా రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. భూతల్లికి పసుపు కుంకుమతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టారు. ప్లవనామ సంవత్సరంలో పంటలు బాగా పండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని వేడుకున్నారు. ఆ
కరీంనగర్ : కొవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఇతరులు మాస్కులు ధరించడం ఎంత ముఖ్యమో వివరిస్తున్నారు. ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ప్రయాణాల�
భద్రాద్రి కొత్తగూడెం : హైదరాబాద్కు అక్రమంగా రవాణా చేస్తున్న 22 క్వింటాళ్ల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంచుపల్లి పోలీసులు మంగళవారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అరెస్టు చేశారు. ఇ�
సిద్దిపేట : సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి లబ్దిదారులకు మంత్రి హరీశ్రావు మంగళవారం చెక్కులను పంపిణీ చేశారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో 240 మంది లబ్దిదారులకు రూ.85.82 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను హ
సిద్దిపేట : ఈ ప్లవ నామ సంవత్సరం వస్తు వస్తూనే సిద్దిపేటలోని నిరుపేదల జీవితాల్లో సంతోషాలను తీసుకువచ్చింది. సిద్దిపేటలో ఏన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో నివసిస్తున్న 232 మంది నిరుపేద కుటుంబాలకు మంత్రి హరీశ్రావ�
హైదరాబాద్ : గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఖాళీగా ఉన్న 199 క్లినికల్, నాన్ క్లినికల్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస
హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రజలతో #askktr పేరి�
హైదరాబాద్ : ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి మాస్కులు ధరించని పలువురి వ్యక్తులకు పోలీసులు రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించారు. మేడ్చల్లో కరోనాపై అవగాహన కల్పించిన పోలీసులు మాస్క్ ధరించని 28 మంది వ్యక్తులు,
నిర్మల్ : ఐఏఎఫ్ అధికారిగా ఎంపికైన బెల్లంపల్లి అమ్మాయి చాముండేశ్వరి దేవిని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు. బాలిక తల్లిదండ్రులతో మంత్రి ఆదివారం ఫోన్లో మాట్లాడారు. బాలిక
మహబూబ్నగర్ : జిల్లాలోని ఎనుగొండలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మిట్టే నరసింహులు(40) అనే వ్యక్తిని కొందరు రాయితో కొట్టి దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
హైదరాబాద్ : కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో భాగంగా బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, రవాణా వాహనాల్లో మాస్క్ ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధించనున్నట్ల�
సిద్దిపేట : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం పూలే 195వ జయంతి వేడుకలను సిద్దిపేట పా
సిద్దిపేట : జిల్లా కేంద్రమైన సిద్దిపేట గాంధీ పార్కులో సిద్దిపేట తొలి శాసన సభ్యుడు ఎడ్ల గురువారెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ