హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు బీమా సౌకర్యం పొందేందుకు ఈ నెల 31తో గడువు పూర్తవుతున్నదని, ఈలోగా ప్రీమియంతోపాటు సంబంధిత పత్రాలు సమర్పించాలని రాష్ట్ర బీమా నిర్దేశాలయం సం
ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అవకాశం కోటపల్లి, అక్టోబర్ 26: ప్రాణహిత పుష్కరాలను వచ్చే ఏడాది ఏప్రిల్ 13 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. క్రితం సారి 2010లో డిసెంబర్లో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్�
వరంగల్ జిల్లా చాపలబండలో నాలుగు గొర్రెలు మృత్యువాత నిర్ధారించిన పశువైద్యాధికారులు.. జాగ్రత్తలు తప్పనిసరి దుగ్గొండి, అక్టోబర్ 26: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని చాపలబండ గ్రామంలో ‘ఆంత్రాక్స్’ కలక�
ఎకరాకు మార్కెట్ విలువ 3 లక్షలు రైతుకు ఎకరాకు రూ.9 లక్షలకుపైనే మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి పెగడపల్లి, అక్టోబర్ 26: కాళేశ్వరం లింక్-2లో భాగంగా కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం పెంచినట్
బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో కేసీఆర్ దిద్దిన నేతలు వేలు పట్టి నడిపించి.. బాధ్యతలు అప్పగించి.. భావి నాయకత్వాన్ని రూపుదిద్దుతున్న సీఎం పాలనలో, పార్టీలో వారికి ముఖ్య భూమిక కీలక ప్రభుత్వ పదవుల్లోనూ అగ్రతాంబూలం వార
మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల చేసిన ట్వీట్పై ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ తన దైన శైలిలో స్పందించారు. ‘కేటీఆర్ జీ గోషామహల్ నియోజ�
మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ బేగంపేట�
తెలంగాణను అభినందించిన 5 రాష్ర్టాల అధికారులు హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని మున్సిపాలిటీల్లో చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని పలు రాష్ర్టాల అధికారుల బృందం ప్రశంసించింది.
పట్టాల కేటాయింపు కంటే అధికంగా ఆక్రమణలు అటవీభూములను గద్దల్లా తన్నుకుపోతున్న పెద్దలు బినామీ పేర్లతో పాగా వేస్తున్న రాజకీయ నేతలు అన్యాక్రాంత అటవీభూముల రక్షణే ప్రభుత్వ లక్ష్యం హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస�
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఎటువంటి అడ్వాన్స్ లేకుండానే వివాహాది శుభకార్యాలకు టీఎస్ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్టు ఆ సంస్థ ఎ