టెస్టులు, టీకాలు, ఇంటింటా జ్వర సర్వే విస్తృతంగా అవగాహన కార్యక్రమలు దవాఖానల్లో సౌకర్యాల కల్పన హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఐదంచెల వ్యూహం అమలు చేస్తున్నది. థర్డ్ వే
సీఎం ప్రోత్సాహంతోనే కరీంనగర్కు అగ్రస్థానం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కలెక్టరేట్లో సంబురాలు కరీంనగర్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు పంపిణీలో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో �
తప్పుడు ప్రచారం వెనుక మాజీ మంత్రి, ఎంపీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శ హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బుధవ
కొత్తగా 3,801 మందికి పాజిటివ్ హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 3,801 కేసులు వెలుగుచూశాయి. కరోనా, ఇతర కారణాలతో ఒకరు మరణించారు. యాక్టివ్ కేసుల
హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): రాజకీయ స్వప్రయోజనాల కోసం కొందరు అగ్రకులాల నేతలు బీసీ మంత్రులే లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని, అది ఎంతమాత్రం తగదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్�
నదుల ప్రక్షాళనలోనూ ఉత్తరాదికే నిధులు దక్షిణాది రాష్ర్టాలు, తెలంగాణపై చిన్నచూపే 8 వేల కోట్లతో మూసీ ఫ్రంట్కు ప్రతిపాదన ఏడేండ్లుగా నాన్చుతున్న కేంద్ర ప్రభుత్వం నగరం నుంచి కేంద్రమంత్రి ఉన్నా.. సున్నా మోదీ
ఇంటింటా ఇన్నోవేటర్ గ్రామీణ అవార్డులకు ఎంపిక హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం పైలట్ ప్రాజెక్టులో భాగంగా నూతన పరికరాలను రూపొందించిన నలుగురు యువకులను తెలంగాణ రాష్ట్ర �
ఎల్లారెడ్డిపేటలో కొవిడ్ గర్భిణికి డెలివరీ ఏఎన్ఎంల చొరవతో నిలిచిన రెండు నిండు ప్రాణాలు అభినందించిన మంత్రులు కేటీఆర్, టీ హరీశ్రావు ఎల్లారెడ్డిపేట, జనవరి 26: కరోనా పాజిటివ్తో డెలివరీకి వచ్చిన గర్భిణి�
వానకాలంలో రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే అత్యధికం 12.75 లక్షల మంది రైతులకు 13,631 కోట్లు 6.86 లక్షల టన్నులతో నిజామాబాద్ టాప్ హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): దేశానికి అన్నం ప�
యాదాద్రి, జనవరి 26: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ విమానగోపుర స్వర్ణతాపడానికి అవసరమైన బంగారం కోసం విరాళాలు ఇచ్చేందుకు భక్తులు స్వచ్ఛందంగా ముం దుకు వస్తున్నారు. బుధవారం యాదాద్రి ఆలయ సూపరింటెండెంట
నేతన్నలకు ముందుగానే బతుకమ్మ పండుగ 250 డిజైన్లలో కోటి చీరల ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్ ప్రారంభమైన ఉత్పత్తి.. ఆనందంలో కార్మికులు రాజన్న సిరిసిల్ల, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కేంద్రం కనికరించకపోయినా రాష్ట్ర ప్ర
పాలకవీడు, జనవరి 26 : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహాడ్ దర్గా ఉర్సు గురువారం నుంచి ప్రారంభంకానున్నది. మూడు రోజులపాటుసాగే ఈ ఉత్సవాలకు రాష్ట్రంతోపాటు ఏపీ నుంచి సైతం భక్తులు తరలివస్తారు. ఉత్సవానికి
‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం’అని చదువుకున్నాం. ఇప్పుడు రవి అస్తమించని తెలంగాణ ప్రగతి’ అని చదువుకోవాలి! అతిశయ వాక్యం కాదిది, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి సాక్షి ఇది!
‘చూసే కన్నులుంటే ఎటుచూసినా మృత్యు ఛాయలే కనిపిస్తున్నాయి’- మరో మహా ఉత్పాతం సంభవించే వినాశకర పరిస్థితులు భూగోళం మీద ఏర్పడుతున్నాయంటూ వెలువడిన అధ్యయనం మీద కొందరు శాస్త్రవేత్తలు ఆవేదనతో చేసిన వ్యాఖ్య ఇది.
మన ఊరు-మనబడి’ నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి సాధ్యమవుతుంది. కేవలం పట్టణాల్లోనే లభించే కార్పొరేట్ విద్య గ్రామస్థాయి విద్యార్థులకు అందుబాటులోకి వస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకుస