హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కార్పొరేట్స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపా�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూకి ఆస్కారం లేదని, ఉండదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మీడియాతో మంత్రి ఈటల మాట్లాడుతూ.. హైదరాబాద్లోనూ కరోనా కేసులు పెరుగ�
హైదరాబాద్ : డిజిటల్ తరగతుల ద్వారా పొందిన అవగాహనను మరింత బలోపేతం చేసేలా పదో తరగతి స్టడీ మెటీరియల్ విడుదలైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ-స్టడీ మెటీరియల్ను విడుదల చేశారు. పాఠ్యాంశాల
హైదరాబాద్ : రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాల సమస్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గాల్లోని మ
సీఎస్కు కరోనా | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని స్వయంగా ఆయనే పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లాలో రేపు సీఎం పర్యటన | ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు.
హైదరాబాద్ : రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసేందుకు నిశ్చయించిన సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి కృ�
హైదరాబాద్ : ఈస్టర్ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరీమణులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని సనత్నగర్ బాప్టిస్ట్ చర్చిలో ఈస్టర్ ఉత్సవాల్లో మంత
హైదరాబాద్ : మార్చి నెలలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 2,049 మంది వ్యక్తులు పట్టుబడ్డారు. న్యాయస్థానం వీరిలో ముగ్గురికి తొమ్మిది రోజుల జైలు శిక్ష విధించ
హైదరాబాద్ : ఈ నెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ జరగనుంది. అన్ని సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసుల పరిష్కారం నిమిత్తం జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ. ఎటువంటి ఖర�
హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్పై అప్రమత్తమైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా కేసుల పెరుగుదలపై డీఎంఈ రమేశ్రెడ్డి, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఇతర అధికారులతో మంత్రి శన�
హైదరాబాద్ : మిడ్వెస్ట్ ఎనర్జీతో ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సామాజిక అవసరాలను తీర్చడానికి, మల్టీడిసిప్లినరీ విద్య, పరిశోధనలను ప్రోత్సహించడం
నల్లగొండ : జిల్లాలోని నిడమనూరు మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న లారీ ప్రమాదంలో సర్పంచ్ కుటుంబం దుర్మరణం పాలైంది. పెద్దవూరు మండలం తెప్పలమడుగు గ్రామ సర్పంచ్ తరి శ్రీను, ఈయన భార్య విజయ, ఇర�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం సీఎస్ స�