23 వేల ట్యాబ్లెట్లను విరాళంగా ఇచ్చిన ‘ఇండియన్ ఫార్మసీ’ హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల కు సేవలందిస్తున్న ఆర్టీసీ సిబ్బందికి కార్పొరేట్ సామాజిక బాధ్�
సుబేదారి, జనవరి 23 : వడగండ్ల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతునూ ప్ర భుత్వం ఆదుకొంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. దెబ్బతిన్న పంటల నష్టం నివేదికలను వెంటనే అందజేయాలని ఆయా శాఖల అధి
ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ ప్రశ్న హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రశ్న సంధించారు. సండే క్విజ్ పేరుతో ప్రశ్నలు వే
‘ఏ క్యాటగిరీ’ గుర్తింపునిచ్చిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఈ ఘనత సాధించిన అతిపెద్ద కార్పొరేషన్గా రికార్డు మరింత పెరిగిన తెలంగాణ పరపతి.. నిధుల సమీకరణ తేలిక పారదర్శకంగా నిధుల వినియోగం.. నెరవేర�
మనం జాతీయ ప్రాజెక్టు అడిగితే ఏమీ లేదన్నారు కర్ణాటకకు ఇచ్చారు.. మధ్యప్రదేశ్కూ ఇచ్చారు మరి తెలంగాణ ప్రాజెక్టుల సంగతి ఏమిటి? ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా తెలంగాణ హక్కు ఏడున్నరేండ్లయినా పట్టించుకోని బీజేపీ..
118 నియోజకవర్గాలు.. 11,800 కుటుంబాలకు అమలు ఫిబ్రవరి 5 లోగా ఎంపిక మార్చి 7లోగా గ్రౌండింగ్ ఒక్కో నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులు ఎంపిక బాధ్యత స్థానిక శాసన సభ్యులకు జిల్లా కలెక్టర్లతో సమీక్షలో మంత్రి కొప్పుల, �
మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి అర్చక, దేవాలయ ఉద్యోగ సంఘాల జేఏసీ వినతి హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుతం 3,645 దేవాలయాల్లో అమలవుతున్న ధూప దీప నైవేథ్య పథకాన్ని మరిన్ని ఆలయాలకు విస్తరింపజేయ�
విడుదలచేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కొండపోచమ్మ సాగర్పై రూ పొందించిన ప్రచార వీడియోను పర్యాటక, సాంస్కృతిక�
కొత్త రాష్ట్రమైనా పెద్ద రాష్ర్టాల కంటే మిన్న అప్పులు చేయటంలో బీజేపీ రాష్ట్రాలే టాప్ ఆర్బీఐ అధ్యయన పత్రంలో వెల్లడి బడ్జెట్కు ముందు శుభపరిణామం హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ ): దేశంలో యువ రాష్ట్రమైన �
ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తారా? దేశం కోసం.. ధర్మం కోసం ఇదేనా బీజేపీ నీతి జీవో 317పై బండిది కపట ప్రేమ ఆర్థికశాఖమంత్రి హరీశ్రావు ఫైర్ హుస్నాబాద్, గజ్వేల్, జనవరి 22: ఉద్యోగులపై ప్రేమ ఉంటే వారి ఆదాయపన్నును మి
సంగారెడ్డి: భూమిపై పచ్చదనం, భూమి లోపల పచ్చిదనం.. ప్రకృతి మెచ్చింది, పక్షులు మనసుపడ్డాయి. అందుకే వేల కిలోమీటర్లు దాటి తెలంగాణకు వలస వచ్చాయి.. గ్రేలాగ్ గీస్ పక్షులు.సాధారణంగా యూరప్లో ఎక్కువగా కనిపించే ఈ ప�
సాకివాగు ఘటనపై సమగ్ర విచారణ: మంత్రి సత్యవతి హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ మహిళల జోలికెళ్తే సహించేది లేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. భద్రా�
బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలి ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ హుస్నాబాద్, జనవరి 22: దళితబంధు కోసం వచ్చే రాష్ట్ర బడ్జెట్లో రూ.25 వేల కోట్ల నిధులు కేటాయించేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్