రిటైర్డ్ ఉద్యోగులకు 61 ఏండ్ల వరకు సర్వీసును ఆదేశించలేం అమలు తేదీపై అసంతృప్తి ఉన్నప్పటికీ, అభ్యంతరాలు లేవు ముఖ్యమంత్రి హామీలు, గవర్నర్ ప్రసంగాలు చట్టాలు కావు చట్టసభల్లో తీసుకొన్న నిర్ణయాలే ప్రాతిపదిక�
అప్పుడే పుట్టిన బిడ్డను వదిలించుకున్నది ఓ తల్లి. ఈ అమానవీయ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. ఠాణా పక్కన గల దారిలో అరుపులు వినిపించగా పోలీసు సిబ్బంది అ�
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు దీపావళి షాపింగ్కు వెళ్లొస్తుండగా ప్రమాదం కామారెడ్డి జిల్లా ఎర్రాపహాడ్ శివారులో ఘటన ఎల్లారెడ్డి రూరల్/తాడ్వాయి, నవంబర్ 3: దీపావళి వెలుగుల్లో పండుగ చేసుకోవాలనుకు
ప్రతి గింజనూ రాష్ట్రమే కొంటుంది : మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీ పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆర�
ఇప్పటి వరకు 2వేల మందికి లబ్ధి వచ్చే ఏడాది కొత్త దరఖాస్తులు హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): బ్రాహ్మిణ్ ఎంట్రప్రెన్యూర్షిప్ స్కీం ఆఫ్ తెలంగాణ (బెస్ట్) కింద మరో 500 మందిని ఎంపికచేశారు. ఇప్పటికే ఈ పథక�
Nursing Students : దీపావళి పండుగ రోజున నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ను తెలంగాణ ప్రభుత్వం భారీగా...
మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా హుజూరాబాద్ ఓటర్లకు ధన్యవాదాలు హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గొప్ప విజయం సాధించబోతున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ధీమా �
చెట్టు ముందా, విత్తు ముందా అన్న ప్రశ్న ఎడతెగనిది. కానీ మనిషి ముందా, చెట్టు ముందా అంటే మాత్రం స్పష్టమైన జవాబు వినిపిస్తుంది. భూమ్మీద చెట్టు పుట్టాకే… మనిషి మనుగడకు అనువైన వాతావరణం ఏర్పడింది. మనం పీల్చే ప్ర�
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శ్రీలంక నుంచి తమిళనాడు తీరం వరకు కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం స్థిర�
ఆ పార్టీకి టీఆర్ఎస్పై మాట్లాడే హక్కు లేదు బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్ హెచ్చరిక హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ ఎంపీ అరవింద్ అబద్ధా�
ధాన్యం సేకరణపై కేంద్రం విముఖత రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ దారుణ వైఖరి కేంద్రాన్ని ఒప్పించేందుకు రాష్ట్రం యత్నం ఢిల్లీలోనే ఉన్న మన ఉన్నతాధికారులు యాసంగి పంట 21 లక్షల టన్నులు ఇప్పటికీ మన రాష్ట్రంలోనే సేకరి
కేంద్రం నుంచి లేఖ తెప్పించిందీ లేదు దొంగ దీక్షను కొనసాగించిందీ లేదు.. మధ్యాహ్నం రెండు గంటలకే శిబిరం నుంచి ఔట్ అన్నదాతను దగా చేస్తూ.. రైతు పేరిట దీక్షలా? ఉప ఎన్నికలో ఓట్ల కోసమే సంజయ్ దొంగ జపం బీజేపీపై నిప్