జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఆర్థికంగా అండగా నిలువడంతోపాటు ఆయా కుటుంబాలను పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేందుకు కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దీనిలో భా�
తెలంగాణ బాల ఉద్యమకారిణి నీరుడు జయచంద్రికకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. జయచంద్రిక ఉన్నత విద్య కోసం దాత మనికొండ రంజిత్ ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. శు�
హైదరాబాద్లోని తార్నాక ఆర్టీసీ దవాఖానలో నర్సింగ్ కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇందుకు రాష్ట�
దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలని, ఏ పంట ఎంత వేయాలో ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మహా�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఆయన సొంత ఇలాకాలోనే తిరుగుబాటు మొదలైంది. ధర్మం కోసం పారాటం చేస్తున్నామని కార్యకర్తలను రెచ్చగొట్టి, ధనం పోగేసుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆ పార్టీ కిందిస్థ�
మనిషికి తగినంత నిద్ర లేకపోతే మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయని, గాలి, నీరు, ఆహారం మనిషికి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరమని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) హాస్పిటల్ ఈఎన్టీ వ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సొంత నియోజకవర్గం అభివృద్ధిపై మళ్లీ పాత పాటే అందుకొన్నారు. ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఇటీవల సంధించిన ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పకుండా అడ్డదిడ్డంగ�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయ పునఃప్రారంభానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం అధికారులు శుక్రవారం శుద్ధి పనులు మొదలుపెట్టారు. –యాదాద్రి
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో శుక్రవారం వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు ఉత్సవమూర్తులకు వెండి కలశాలతో అభిషేక తిరుమం
దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయాలని అఖిలభారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు నాగేశ్వర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు 22 నుంచి చలో
యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణకు చకచకా ఏర్పాట్లు తుది దశకు పనులు యాదాద్రి, మార్చి 17 : యాదాద్రి ప్రధానాలయం త్వరలో పునః ప్రారంభం కానున్న వేళ.. కొండపైన చేపడుతున్న పనులపై వైటీడీఏ, ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి�
నేడు ఆలయంలో వసంతోత్సవం, డోలోత్సవం భద్రాచలం, మార్చి 17: జగదభిరాముని వసంతోత్సవం, డోలోత్సవానికి గురువారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అంకురార్పణ జరిగింది. సాయంత్రం 4 గంటలకు అర్చకులు పవిత్ర గో�
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు గురువారం ప్రభుత్వం రూ.8.21 కోట్ల నిధులు విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులకు అదనంగా ఈ నిధులు విడుదల చేస్తున్నట్టు �