పథకాలు అందుతున్నయా? ఫోన్లో లబ్ధిదారులను ఆరా తీసిన సుంకె రవిశంకర్ గంగాధర, ఫిబ్రవరి 28: చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని ప్రజలకు స్వయంగా ఫోన్ చేసి ప�
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కు గుర్తింపు.. దేశంలోనే మొదటిది కేంద్ర అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి చంద్రప్రకాశ్ గోయల్ ప్రశంస నల్లమలలో కేంద్ర అటవీశాఖ అధికారుల బృందం పర్యటన అచ్చంపేట/హైదరాబాద్, ఫి
రూ.1.05 కోట్లు ఇస్తామని ప్రకటన గార్ల, ఫిబ్రవరి 27: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మర్రిగూడెం వేట వేంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రవాస భారతీయులు, రాంపురం గ్రామానికి చెందిన డాక్టర్ పులి గోపాల్రెడ్డి, ప్రమీ�
రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో క్యాన్సర్ రోగులకు అవసరమైన కీమో, రేడియోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.
బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా ఐదు రకాల కార్యక్రమాలను అమలుచేస్తున్నారని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్, రాష్ట�
ఆర్టీసీ శివరాత్రి స్పెషల్ హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగా ణ): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 30 మంది ప్రయాణికులు ఉంటే ఇంటి వద్దకే �
కొడిమ్యాల, ఫిబ్రవరి 26: కాంగ్రెస్ నేత కుటుంబానికి రైతుబీమా పథకం భరోసానిచ్చింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేట ఎంపీటీసీ డబ్బు జగన్మోహన్రెడ్డి భార్య లక్ష్మి 22 రోజుల క్రితం అనారోగ్యంతో �
హైదరాబాద్-ఇండోర్ కారిడార్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తికానున్నది. మధ్య భారతావనిని దక్షిణాదితో అనుసంధానిస్తూ జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్మిస్తున్న ఈ కారిడార్లో 800 కిలోమీటర్ల రహదారిని ఎక్