22 వేలు దాటిన యాక్టివ్ కేసులు హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మూడువేల కేసులు నమోదయ్యాయి. మంగళవారం 1,07,904 మందికి పరీక్షలు చేయగా.. 2,983 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ సమ�
మన పల్లెకు ప్రపంచ ఖ్యాతి ఎంపిక చేసిన ఐక్యరాజ్యసమితి పర్యాటక సంస్థ హర్షం వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్ మంత్రి శ్రీనివాస్గౌడ్కు అభినందనలు హైదరాబాద్, జనవరి18 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలోని �
హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో చేపట్టే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) నిర్మాణానికి సంబంధించిన వివిధ రకాల డిజైన్లను రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ
విధివిధానాల ఖరారుకు అంతర్గత కమిటీ సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): త్వరలో వందేండ్లు పూర్తి చేసుకోబోతున్న హైదరాబాద్లోని కోఠి మహ
స్పెషల్ బస్సులతో అదనపు ఆదాయం హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీకి ఈ సంక్రాంతి లాభాల సంబురం తెచ్చింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని నడిపిన అదనపు బస్సులతో రూ.107 కోట్ల ఆదాయం సమకూరిందని ఆర్టీసీ
నిజామాబాద్ జిల్లాకు పట్టిన దరిద్రం ఎంపీ అర్వింద్పై జీవన్రెడ్డి విమర్శలు జర్నలిస్టుపై దాడితో సంబంధం లేదని వెల్లడి ఫేస్బుక్ లైవ్లో పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ):
పెద్ద దావత్లకు దూరంగా ఉండాలి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు పాలమూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ప్రారంభం కోర్టు కేసులతోనే పాలమూరు పనుల్లో ఆలస్యం: మంత్రి శ్రీనివాస్గౌడ�
స్వల్పకాలంలో వందల కేసుల పరిష్కారం ఎన్ఆర్ఐ ఫిర్యాదులపై ప్రత్యేక చొరవ నేడు మహిళా కమిషన్ తొలి వార్షికోత్సవం హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళలకు ఏ కష్టం వచ్చినా మహిళా కమిషన్ అండగా ని�
శాస్త్రీయ నృత్యంలో శిశిరకు మొదటి బహుమతి హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లోని కళానైపుణ్యాలను వెలికితీసేందుకు నిర్వహించిన జాతీయస్థాయి కళా ఉత్సవాల్లో తెలంగాణ విద్యార్థిని కే శిశిర సత్తా�
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కు చైర్మన్ల వినతి హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) చైర్మన్లకు గౌరవ వేతనంతోపాటు ప్రోటోకాల్ కల్పించాలని పలువురు చైర�
పల్లె ప్రగతితో ఆహ్లాదకరంగా గ్రామాలు నిత్యం పారిశుద్ధ్య పనులతో పచ్చగా పల్లెలు మిషన్ భగీరథ నీటితోనూ తగ్గిన వ్యాధులు నాడు ఎక్కడ చూసినా చెత్తనేడు ఆ చెత్తను దాచే డంపింగ్ షెడ్లునాడు రోడ్లపైనే మురికి నీరున
బీపీ, షుగర్, గుండె వేగం తెలుసుకొనే వీలు స్మార్ట్ జర్కిన్కు ‘మాతృశ్రీ’ విద్యార్థుల రూపకల్పన హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): రోగం వచ్చిందా? లేదా? తెలుసుకోవాలంటే దవాఖానకు పరుగులు పెట్టాలి. అక్కడికి వ�