ప్రైవేటుకు దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వం ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మిరియం సూర్యాపేట బొడ్రాయి బజార్, సెప్టెంబర్ 24: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నదని అఖిల �
రాష్ట్రంలో విస్తృతంగా కబేళాల ఏర్పాటు అక్కడినుంచే షాపులకు మాంసం సరఫరా మాంసం దుకాణాల్లో దాన్నే విక్రయించాలి తక్కువ ధరలో శుద్ధమైనమాంసమే లక్ష్యం ప్రతిపాదనల తయారీలో పశుసంవర్ధకశాఖ హైదరాబాద్, సెప్టెంబర్
మహిళా రైతుకు అరుదైన గుండెచికిత్స ఒకే ఆపరేషన్తో రెండు చికిత్సలు నిమ్స్ వైద్యుల ఘనత .ఖైరతాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): ఓ మహిళా రైతుకు నిమ్స్లో అరుదైన ఆపరేషన్ చేసి గుండె సమస్య నుంచి విముక్తి కల్�
ధర్మాబాద్లో 74 ఎకరాల సాగు భూమి గుర్తింపు నీలా రాముడికి వందేండ్ల కిందటే దాతల భూదానం ఆధారాలతో స్వాధీనానికి తెలంగాణ సన్నద్ధం నిజామాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఆల
కరెంట్పైనే ఆధారపడ్డ రాష్ట్ర వ్యవసాయం ఆర్థిక క్రమశిక్షణ పేరుతో కేంద్రం మోకాలడ్డు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న రాష్ట్రం రూపాయి కూడా సాయం చేయని కేంద్రం రాష్ట్రంలోని పరిస్థితులను పట్టించుకోని వైన�
మంత్రి కేటీఆర్పై హర్ష్ గోయెంకా ట్వీట్ కిటెక్స్ పెట్టుబడి సాధనపై ట్విట్టర్లో ప్రశంసలు విజినరీ నాయకుడికి దేశవ్యాప్తంగా అభినందనలు తమకూ కేటీఆర్ వంటి మంత్రి కావాలని కామెంట్లు మరోవైపు బాయిలో కప్పల్ల
గ్రామీణాభివృద్ధిశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 25 మందికి తగ్గకుండా 100 శాతం పనులు కల్పించ
బసవేశ్వరకు 1,774 కోట్లు ‘సింగూరు’ ఎత్తిపోతలకు నిధులు కేటాయింపు పరిపాలనా అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 4.56 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు సీఎం కేసీఆర్ చొరవతో నెరవేరనున్న దశాబ్దాల కల హైదరాబాద్, సెప్ట�
అర్హత వయస్సు కుదింపుతో పెరిగిన సంఖ్య పరిశీలనకు సిద్ధమవుతున్న అధికారులు కామారెడ్డి, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో నిరుపేద వృద్ధులకు అందిస్తున్న ఆసరా పెన్షన్లకు అర్హత వయస్సును కుదించడంతో లబ్ధిదారుల సంఖ్య భ�
32 గేట్ల ద్వారా నీటి విడుదల నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 23: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతున్నది. దీంతో గురువారం 32 వరద గేట్లు ఎత్తి దిగువ గ�
బిందుప్రియకు 7 కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు హైదరాబాద్ స్టూడెంట్ ఘనత మియాపూర్, సెప్టెంబర్ 22: కేవలం మూడు నెలల వ్యవధిలో.. ఏడు ఐటీ కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు..! అదీ ఉద్యోగావకాశాలు సన్నగిల్లిన కరోనా సంక్షోభ క
ఏడేండ్లలో బీజేపీ సాధించిన లక్ష్యాలు ఇవే గ్యాస్, పెట్రో ధరల పెంపుతో మధ్యతరగతి కుదేలు కేంద్రంపై మండిపడిన ఆర్థికమంత్రి టీ హరీశ్రావు కమలం పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన 150 మంది కమలాపూర్/హుజూరాబాద్ రూర�
సంస్థాగత నిర్మాణ జాబితా పంపండి నెలాఖరులోగా రాష్ట్ర కమిటీ ఏర్పాటు టీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్ర�