వచ్చే నెల 3 నుంచి మహా పాదయాత్ర ముత్యంపేట్ నుంచి నిజామాబాద్ దాకా మీడియాతో రైతు వేదిక నాయకుల వెల్లడి మెట్పల్లి, ఫిబ్రవరి 21: ఆరుగాలం కష్టపడి పండించిన పసుపు పంటకు మద్దతు ధర కోసం రైతులు మరోసారి ఉద్యమించేందు�
యాదాద్రి ఆలయ ఈవో ఎన్ గీత వెల్లడి యాదాద్రి, ఫిబ్రవరి 21 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ పునఃప్రారంభోత్సవంలో భాగంగా మార్చి 28న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలను యాథావిధిగా నిర్వహి�
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి రామగుండం వయా సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి రాజీవ్ రహదారిని స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేగా అప్ గ్రేడ్ చేయాలి. రాష్ట్రంలోని 33 జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని కోర�
హైదరాబాద్ : నగరం భారీ నర్సరీ మేళాకు వేదికకానున్నది. ఈ నెల 24 నుంచి 28 వరకు పీపుల్స్ప్లాజా నెక్లెస్ రోడ్డు వేదికగా అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన జరుగనున్నది. మేళా నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం తెలంగాణ ఈవె�
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కోటిరెడ్డి, భాను ప్రసాదరావు, దండే విఠల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రగతి భవన్లో సీ�
ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఇటీవల విడుదల చేసిన సెంట్రల్ మీడియా అక్రెడిటేషన్ కొత్త మార్గదర్శకాలపై ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ తీవ్ర అభ్యం�
కస్టమ్ మిల్లింగ్ రైస్లో సగం ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలని ఆంక్షలు లేదంటే బాయిల్డ్ రైస్ తీసుకోబోమని ఎఫ్సీఐ అధికారుల బెదిరింపులు ఆందోళన వ్యక్తం చేస్తున్న మిల్లర్లు సాధ్యం కాదని ముందే చెప్పిన రాష్ట్�
15 వేలకంటే ఎక్కువ బేసిక్ ఉన్నవారికే వచ్చే నెల సీబీటీ సమావేశంలో నిర్ణయం 50 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) త్వరలో వేతన జీవులకు శుభవా
దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 27 హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ (ట్రిపుల్ ఐటీ) ఏడాది కాలపరిమితితో ల్యా�
మందికి పుట్టిన బిడ్డను ముద్దాడి మా బిడ్డే అనే నీచ స్థాయికి బీజేపీ దిగజారిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పుట్టుకన�
ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు విస్తృతంగా సేవా కార్యక్రమాలు మొక్కలు నాటి, శాంతికపోతాలను ఎగురవేసిన పార్టీ శ్రేణులు సంక్షేమ ప్రదాత.., తెలంగాణ జాతిపిత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిండు నూ
తొలి విడత 9,123 పాఠశాలలు ఎంపిక కలెక్టర్లకు జాబితా పంపిన పాఠశాల విద్యాశాఖ 15 రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చ�
తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీ సర్కారు కిషన్రెడ్డీ.. రాజాసింగ్ వ్యాఖ్యలపై ఏమంటావ్? రైతు క్షేమం కోసం ఆరాటపడే ఏకైక నేత కేసీఆర్ 21న సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులకు శంకుస్థాపన ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్ర
మహిళా దినోత్సవం రోజున పంపిణీ హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 35 వేల మహిళా స్వయం సహాయక సం ఘాల సభ్యులు పది లక్షలకుపైగా రుణాలు పొందారు. మహిళా సంఘాలను బలోపేతంచేయడంలో భాగం గా రాష్ట్ర ప్రభుత్