వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న జనం రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): వరద నీటిలో మునిగిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గురువారం తేరుకున్నది. రికార్డు స్థాయిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు �
2,49,900 క్యూసెక్కుల ఇన్ఫ్లో శ్రీశైలానికి 73,801 క్యూసెక్కులు నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 9: గోదావరి బేసిన్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు గురువారం ఎగువ నుంచి 2,94,550 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్న�
జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ టాప్టెన్లో చోటు వైకల్యాన్ని జయించిన యువ పారిశ్రామికవేత్త ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్న తెలుగు తేజం హైదరాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): విధిని జయించి విజయాలతో �
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): అస్వస్థతకు గురై తార్నాక దవాఖానలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఏ జగన్మోహన్రెడ్డిని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ పరామర్శించారు. గురువారం దవాఖానకు వ�
తప్పని సరైతే సన్నాలే వేసుకోండి వానకాలంలో కూడా దొడ్డు వడ్లను కొనే ప్రసక్తే లేదు ఈ సీజన్లో సన్నాలు మాత్రమే కొనుగోలు చేస్తాం తేల్చిచెప్పిన ఎఫ్సీఐ.. దిక్కుతోచని రైతులు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెల�
గతేడాది సెప్టెంబర్ 9న అసెంబ్లీలో బిల్లు భూ లావాదేవీల్లో డిజిటల్ విప్లవం చెప్పిన ప్రతిదీ చేసి చూపిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): భూసమస్యలన్నింటికీ పరిష్కారం.. లావాదేవీల్లో పా
50.85 లక్షల ఎకరాల్లో సాగు 49.87 లక్షల ఎకరాల్లో వరి 1.22 కోట్ల ఎకరాల్లో పంటలు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్లో పంటల సాగులో పత్తి (దూదిపూలు) టాప్లో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 50,85,114 ఎకరాల్లో
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ, రవాణాశాఖ తనకు రెండు కండ్ల లాంటివని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. అధికారులు, సిబ్బంది సహకారంతో రవాణారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి�
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): సాగు విధానంలో సమూల మార్పులు రావాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. కేవలం వరి పంటనే కాకుండా అన్ని రకాల పంటల సాగుపై రైతులు దృష్టిపెట్టాలని సూచ�