లాటరీలో లక్షల ప్రైజ్ మనీ వచ్చిందని సైబర్ నేరగాళ్ల వల అత్యాశకుపోయి డబ్బు పోగొట్టుకోవద్దంటున్న పోలీసులు హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ప్రముఖ నటుడు అమితాబచ్చన్ చేసిన ‘కౌన్ బనేగా కరోడ్పతి’ ష�
కిమ్స్ వైద్యుల అరుదైన శస్త్రచికిత్స బేగంపేట, ఫిబ్రవరి 6: యుక్త వయస్సులో జన్యుపరమైన కారణాల వల్ల ఒక వృషణం కోల్పోయిన యువకుడికి కిమ్స్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స ద్వారా కృత్రిమ వృషణాన్ని అమర్చా�
మేడ్చల్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమానగోపురం స్వర్ణతాపడం కోసం మేడ్చల్ నియోజకవర్గం తరఫున రూ.11 లక్షల విరాళం అందిస్తున్నట్టు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెల�
కట్టంగూర్ (నకిరేకల్), ఫిబ్రవరి 6: రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం రాత్రి ఆయన తన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం, ఫిబ్రవరి 6: బీజేపీ పాలనలో దేశంలో లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతిన్నదని, అసమానతలు పెరిగిపోతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం �
వచ్చే బడ్జెట్లో కేటాయింపులు వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి వనపర్తి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ప్రతి నియోజకవర్గంలో రెండు వేల మంది దళితులకు దళితబంధు పథకాన్ని వర్తింపజేయనున్నట్టు వ్యవసాయశాఖ మంత�
నల్లా నీటి వినియోగం, కొత్త కనెక్షన్లు, లీకేజీలపై ఫోకస్ హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఇంటింటికీ స్వచ్ఛ జలాలను అందిస్తు న్న మిషన్ భగీరథలో లోటుపాట్లు లేకుండా చూసేందుకు వంద రోజుల ప్రత్యేక డ్రైవ్ �
బాలుడిని కాపాడిన స్థానికులు తల్లి, ఇద్దరు కూతుళ్లు గల్లంతు పెబ్బేరు, ఫిబ్రవరి 6: కుటుంబ కలహాలతో మనస్తా పం చెందిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకింది. స్థానికుల చొరవతో బాలుడు ప్రా ణాలతో బయటపడగ�
వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడంపై ప్రత్యేక దృష్టి జల సంరక్షణ, నదుల అనుసంధానంతో సాగు విస్తీర్ణం పెంపు తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఉత్పత్తులకు ప్రోత్సాహం హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగం�
సుల్తాన్బజార్, ఫిబ్రవరి 5: టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా వాణిజ్య పన్నులశాఖ యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. శాఖ అధ్యక్షుడిగా ఎం భరత్భూషణ్, కార్యదర్శిగా జీ సుదర్శన్గౌడ్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్�
ఏడేండ్లలో వ్యవసాయంలో దూసుకుపోతున్న రాష్ట్రం సాగునీటి లభ్యత పెంచిన కాళేశ్వరం, మిషన్ కాకతీయ గణనీయంగా పెరిగిన సాగువిస్తీర్ణం ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానం పత్తి ఉత్పత్తిలో నంబర్ వన్ అంతర్జ�