టీఆర్ఎస్ విజయానికి కృషిచేయాలి సంక్షేమ పథకాలను వివరించాలి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, సెప్టెంబర్ 1 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్ బాల్క సుమ�
ఒకే కుటుంబంలోని ముగ్గురి దారుణ హత్య అన్న కుటుంబాన్ని చంపిన తమ్ముడు వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలే కారణం వరంగల్, సెప్టెంబర్ 1 (నమస్తేతెలంగాణ) : వరంగల్లోని ఎల్బీనగర్లో బుధవారం దారుణం జరిగింది. ఆర్థిక లావ�
దుమ్ముగూడెం :సెప్టెంబరు 2న టీఆర్ఎస్ పార్టీ నిర్వహించే జెండా పండుగను మండలంలో వాడవాడలా ఘనంగా నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అన్నెం సత్యనారాయణమూర్తి పిల�
కేఆర్ఎంబీ ఎజెండాలో 13 అంశాలు కృష్ణా జలాల పంపిణీపై ప్రధాన చర్చ తెలంగాణ సూచించిన అంశాలకు చోటు సాయంత్రం జీఆర్ఎంబీతో సంయుక్త భేటీ హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ జలాల వివాదం, కేంద్రప్రభుత్వ�
మొక్కలు నాటిన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకు సాగుతున్నది. మంగళవార�
అందరికీ నచ్చేలా బతుకమ్మ చీరెలు సిద్ధం అక్టోబర్ 6లోగా పంపిణీ చేయాలని లక్ష్యం హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ చీరెలు సిద్ధమయ్యాయి. అందరికీ నచ్చేలా 17 రంగులు, 15 డిజైన్లలో తయారైన ఈ చీరెలు జిల్లాలక
ఉప్పల్ : మహిళలు ఉన్నత విద్యావంతులుగా మారాలని స్ఫూర్తి మహిళా డిగ్రీ కళాశాల చైర్మన్ రాపర్తి సురేష్గౌడ్ అన్నారు. హబ్సిగూడలోని టేస్ట్ ఆఫ్ ఇండియాలో మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహ�
మల్లాపూర్: గత కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ పరిధి కైలాసగిరి బస్తీలోని ఇండ్లపై ఎన్ఎఫ్సీ ప్రహరిగోడ కూలిపోవడంతో బాధితులకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. కాలన�
చర్లపల్లి : దివ్యాంగుల చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర సర్కారు కుట్ర చేస్తుందని దివ్యాంగులహక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్, అడవయ్యలు అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ �
గుమ్మరించిన మబ్బులు.. రాష్ట్రవ్యాప్తంగా ఉప్పొంగిన వాగులు, వంకలు జలదిగ్బంధంలో అనేక ప్రాంతాలు.. వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రావొద్దు.. సీఎస్కు సీఎం కేసీఆర్ ఆదేశం హెడ్ �
ఖమ్మం :స్త్రీ శిశు సంక్షేమశాఖ ఖమ్మం అర్బన్ ప్రాజెక్టులో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న నగరంలోని చర్చికంపౌండ్ ప్రాతానికి చెందిన వేముల కిరణ్మయి(36) సోమవారం గుండెపోటుతో మరణించారు. ఏడాది కాలం నుంచి ఆమె �
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణీదేవి ఆదివారం ఉదయం 12 గంటల
రెండ్రోజులు అతి భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బంగాళాఖాతంలో అల్పపీడనం రెండ్రోజులు అతి భారీ వర్షాలు హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్ర-దక్షిణ ఒడిశ�