21 ఏండ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతున్నదా? పురిటినొప్పులు పడుతున్న కాలం మరోసారి కొత్త ఉద్యమానికి నాంది పలుకనున్నదా? జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన చరిత్రాత్మక ప్రకటనను చూస్తే అందరి మదిలో మ�
జీవో 21 జారీచేసిన సీఎస్ సోమేశ్ మార్చి 1-15 మధ్య ఆన్లైన్లో దరఖాస్తులు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల హర్షం హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్సి�
సాంకేతిక సాయంతో నిరంతర నిఘా ‘నమస్తే తెలంగాణ’తో అడిషనల్ డీజీ నాగిరెడ్డి హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు పోలీస్శాఖ పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లుచేసింది. ల�
వేల కోట్ల ప్రాజెక్టులకు వేలల్లో కేటాయింపులు లక్ష, పది లక్షల మొత్తాలతో రాష్ర్టానికి మొండిచెయ్యి పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్కు రూ.వెయ్యి నల్లగొండ- మాచర్ల, కొండపల్లి-కొత్తగూడెం లైన్లకూ అంతే ఊసేలేని
జమిలి ఎన్నికల ప్రతిపాదన అందుకే రాష్ర్టాల హక్కుల్ని కాలరాస్తున్న కేంద్రం రాజ్యాంగంపై సమీక్షకు మాజీ ప్రధాని వాజపేయి కమిషన్ వేయలేదా? 2002లో కమిషన్ నివేదిక ఏమైంది? రాజ్యాంగంపై చర్చ కొత్తేమీ కాదు ప్రణాళికా �
గాడ్సే వారసులు బీజేపీ నేతలు రిజర్వేషన్ల సంఖ్య పెరగాలన్నా,అసమానతలు తొలిగిపోవాలన్నాదేశానికి కొత్త రాజ్యాంగం కావాలి కేసీఆర్ ప్రతిపాదనలో తప్పేంటి? మాజీ డిప్యూటీ సీఎం కడియం కేసీఆర్ ప్రతిపాదనపై చర్చ జరగ�
మనువాదం అమలే ఏకైక లక్ష్యం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి హైదరాబాద్ సిటీబ్యూరో ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగానికి మొదటినుం చి బీజేపీ వ్యతిరేకమని, అది.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆవి
ప్రజాకాంక్షల మేరకు ఉండాలి జ్ఞానం, లోకజ్ఞానం లేని బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి వరంగల్, ఫిబ్రవరి 2: ‘రాజ్యాంగం జడ పదార్థం కాదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండా�
ఇన్నాళ్లూ క్రిప్టోను గుర్తించబోమన్న కేంద్రం ఇప్పుడు ఆదాయంపై 30 శాతం పన్ను హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): క్రిప్టో కరెన్సీపై కేంద్రం రివర్స్ గేర్ తీసుకున్నది. మొన్నటివరకు క్రిప్టోను ఒక కరెన్సీగ
గతేడాది కంటే రూ.96,917 కోట్లు తక్కువ ప్రజా పంపిణీ వ్యవస్థకు ఎసరు హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): పేదలకు సబ్సిడీపై నిత్యావసర సరుకులను అందించే ప్రజా పంపిణీ వ్యవస్థకు కేంద్రం ఎసరు పెడుతుందా?.. అనే అనుమానా�
ఏ వర్గానికీ లభించని చేయూత వేతన జీవులకు నిరాశే దక్కని పన్ను ఊరట ఎరువుల సబ్సిడీ, ఉపాధి హామీ నిధులకు కోత వైద్యారోగ్యానికి, విద్యకు నిధులు అంతంతే 40 కోట్ల ఎస్సీ, ఎస్టీలకు 12 వేల కోట్లేనట! 60 వేల కోట్లతో 140 కోట్ల మంది�
ఇక మౌనంగా ఉండేది లేనేలేదు జనాన్ని కదిలిస్తా .. బీజేపీని పీకి పారేద్దాం యువతా మేలుకో.. దేశాన్ని కాపాడుకో ఈ దేశం మీది.. భవిష్యత్తు కూడా మీదే ప్రధాని, కేంద్రం చెప్పేవి అన్నీ అబద్ధాలే ఈ దేశాన్ని చెత్త ప్రభుత్వం �
మనమే వైద్య సదుపాయాలు పెంచుకోవాలి ఎన్ని వైరస్లొచ్చినా ప్రజల్ని కాపాడుకోవాలి మిడతలు వస్తయంటే తరిమేందుకు సిద్ధమైనం వైరస్లను కూడా అదేవిధంగా ఎదుర్కోవాలి: సీఎం హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ప్రపం
మనవే కేంద్రం కాపీకొడుతున్నది బడ్జెట్ కేటాయింపులతో సుస్పష్టం హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): మన అడుగులో కేంద్రం అడుగు వేస్తున్నది.. మనం చేస్తున్న పనులను.. కాపీ కొడుతున్నది.. ప్రజల కోసం మనం ప్రారంభి�