హైదరాబాద్ : తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ కమిషన్ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శ
చండ్రుగొండ : ఈ నెలాఖరు కల్లా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారి ఎల్ రమాకాంత్ అన్నారు. బుధవారం అన్నపురెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనికీ చేశారు.ఈ సందర్భంగ�
చండ్రుగొండ: రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో భర్తి చేయనున్న రేషన్డీలర్ల నియామకంలో ఏజెన్సీ ప్రాంతంలో అన్నివర్గాలకు ప్రాధాన్యత ఉండేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏజెన్సీ దళితసేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నడ్డి
చండ్రుగొండ: అన్ని జ్వరాలు డెంగ్యూ జ్వరాలు కావని, వీటిగురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదని ఎర్రగుంట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు ప్రియాంక అన్నారు. బుధవారం సీతాయిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం
మూసాపేట : చదువు మధ్యలో ఆపేసి, రెగ్యులర్గా పాఠశాలకు వెళ్లలేని వారికోసం సార్వత్రిక విద్యా విధానం ద్వారా చదువుకునే అవకాశాన్ని తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ కల్పిస్తున్నది. కో-ఆర్డినేటర్ సయ్యద్ బుర్హాన్ అంద�
మధిర : పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతిఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. మండల పరిధిలోని మర్లపాడు, మాటూరు గ్రామాల్లో వ్యాక్సి
చింతకాని : గ్రామాల్లో క్రమం తప్పకుండాడ్రైడే నిర్వహించాలని ఎంపీడీవో బీ రవికుమార్ అన్నారు. ఆయన మండలంలో డ్రైడే కార్యక్రమాల్లో భాగంగా నాగిలిగోండ, చింతకాని, గాంధీనగర్, కోదుమూరు, తిర్లాపురం, చిన్నమండవ, మత్కేప�
మధిర : ప్రతిఒక్కరూ టీబీ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని దెందుకూరు పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ పుష్పలత అన్నారు. మండల పరిధిలోని తొర్లపాడు గ్రామంలో జిల్లా వైద్య అధికారులు ఆదేశాల మేరకు డీటీసీవో డాక్టర్ �
పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ప్రభుత్వానికి, ప్రజలకు పార్టీయే వారధి పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం పటిష్ఠం కార్యకర్తలైనా.. నేతలైనా పార్టీయే సుప్రీం విపక్షాల నిజస్వరూపం బయటపెట్టండి ఒక్కొ�
బీసీ బంధును మీ రాష్ర్టాల్లో తెస్తారా? ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు బీజేపీ, కాంగ్రెస్పై మంత్రి కేటీఆర్ ఫైర్ ఢిల్లీ తెలంగాణభవన్కు 2న భూమిపూజ సెప్టెంబర్ చివరి నాటికి పార్టీ సంస్థాగత నిర్మాణం అక్టోబర్�
ప్రభుత్వ ఉద్యోగులు-100, ప్రైవేట్ ఉద్యోగులు-50 అత్యధికంగా పోలీస్ శాఖలో 34 మంది విధి నిర్వహణ ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు-50 గ్రామాభివృద్ధి కోసం మేమున్నామంటూ ఆర్థికసహాయం ఆదర్శంగా మహబూబాబా�
దవాఖానకు క్షతగాత్రుల తరలింపు మిరుదొడ్డి, ఆగస్టు 24: బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొని రోడ్డుపై పడిఉన్న ఐదుగురు క్షతగాత్రులను 108 వాహనంలో దవాఖానకు తరలించి మానవత్వంచాటుకున్నారు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీ
అధికారులకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): తెలంగాణలోని అన్ని అటవీ ప్రాంతాలు, బ్లాకులు నూరుశాతం పునరుద్ధరణ జరగాలనేది ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద�
తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 24. సాహిత్య, సాంస్కృతిక రంగంలో ఉద్ధండుడైన దేవులపల్లి రామానుజరావు సమాజ వికాసానికి ఎంతో దోహదపడ్డారని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జీ చంద్రయ్య అన్నారు. తెలంగాణ సారస్వత పర�