హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై పీఏసీ శాసనసభా కమిటీ మంగళవారం అసెంబ్లీ కమిటీహాల్లో సమావేశమైంది. చైర్మన్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశం
హైదరాబాద్ : ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్)లో టీఎస్ ఆర్టీసీ రికార్డు నెలకొల్పింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా గడిచిన సోమవారం రోజున 78 శాతం ఆక్యుపెన్సీ రేషియో ( ఒ.ఆర్ ) తో రూ .13.04 కోట్ల ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది.
హైదరాబాద్ : తెలంగాణలో ఉన్న అన్ని అటవీ ప్రాంతాలు, బ్లాకుల వారీగా వందశాతం పునరుద్దరణ జరగాలనేది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ము�
హైదరాబాద్ : రానున్న 20 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుందని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో భేటీ ప్రారంభమైంది. సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చర్చించన�
మధిర : గ్రామాల్లో నేరాల నివారణకు సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వైరా ఏసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం మధిర రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో గల మాటూరుపేట గ్రామంలో సీసీకెమెరాలపై అవగాహన సదస్సు నిర్వహ
మధిర : కొత్తగూడెంలో సీనియర్ న్యాయవాది జలసూత్రం శివరాంప్రసాద్పై ఆరాచకశక్తులు దాడిని ఖండిస్తూ మధిర బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మధిర కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి, కోర్టు ముందు నిరసన వ
మల్కాజిగిరి : మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామివారి 350 వ ఆరాధనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వెంకటేశ్వరనగర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 26 వరకు జరుగనున్న
శామీర్పేట: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కేసీఆర్ సేవాదళ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద బాధితులు దరఖాస్తు చేసుకోగా మంజూరైన నగదుకు సంబంధించిన చె�
ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గానికి మంజూరు చేసిన డిగ్రీకళాశాల భవననిర్మాణం కోసం సోమవారం ఉప్పల్ ప్రాంతంలో అధికారులు పర్యటించారు. ఈ మేరకు అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ గన్శ్యాం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అసోసియేషన�
రామంతాపూర్ : దేవాలయాల అభివృద్ధి కి తమ వంతు కృషి చేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. సోమవారం పాతరామంతాపూర్లోని మల్లి కార్జున స్వామి దేవాలయం స్థలంలో రూ.17 లక్షల 50 వేలతో చేపట్టే కల్యాణ మండ
కాప్రా : నాచారం డివిజన్లో మొబైల్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్ పరిశీలించారు. బాబానగర్, ఎర్రకుంట ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆధ్వర్యంలో ఇంటింటికీ వ�
కాప్రా : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ వాక్సిన్ కార్యక్రమం కాప్రాసర్కిల్లో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, హెచ్బికాలనీ,
చర్లపల్లి : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఆయా విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అభయ అసోసియేషన్ అధ్యక్షురాలు ధీరం ఉషా పేర్కొన్న
చర్లపల్లి : ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్ కోర�