కేపీహెచ్బీ కాలనీ:దోమల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంటమాలజీ, పారిశుధ్య విభాగం అడిషనల్ కమిషనర్ సంతోష్కుమార్ అన్నారు. శనివారం కేపీహెచ్బీ కాలనీలో ఎంటమాలజీ సిబ్బంది పనితీరుపై ఆరాతీస్
హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మారుతినగర్ లో హమాలీల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం భేటీ అయ్యారు. హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పై మంత్రి కొప్పుల �
ఎర్రుపాలెం: టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మండలంలో లబ్దిదారులకు మంజూరైన చెక్కులను శనివారం ఖమ్మంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంల�
మధిర: మండల పరిధిలోని దెందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరానికి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండపల్లి నారాయణదాస్ తెల�
హుజురాబాద్ : వీణవంక మండలం గున్ముక్ల సొసైటీ డైరెక్టర్ కట్కూరి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరారు. ఆయనతోపాటు ఆయన అనుచరులు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది �
ముదిగొండ: మండల పరిదిలోని వెంకటాపురం గ్రామంలో బాల్య వివాహాలనిర్మూలనపై పోలీస్ జన జాగృతి బృందం ద్వారా కళాజాత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న సీడబ్లూసీ చైర్మన్ భారతి మాట్లాడుతూ 21వ శతాబ�
చింతకాని : నేటి యువతరానికి లావణ్య ఆదర్శమని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు శనివారం అన్నారు. ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో చింతకాని మండలం నేరడగ్రామాని�
చింతకాని: పల్లెల్లో పల్లెప్రగతి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, ప్రతిపల్లెను హరితవనంగా తీర్చిదిద్దాలని జిల్లా గ్రామీణాభివృద్దిశాఖ అధికారిణి విద్యాచందన శనివారం అన్నారు. మండల పరిధిలో లచ్చగూడెం, �
బోనకల్లు: మండల పరిధిలోని గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వర్లు జవహార్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. వెంకటేశ్వర్లు ప్రొద్దుటూరు ప్రభుత్వ పాటిలెక్న�
బోనకల్లు: రేషన్డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బోనకల్లు మండల రేషన్ డీలర్లు శనివారం ఖమ్మంలోని జిల్లా పరిషత్ భవనంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా �
ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో మూడు నెలల క్రితం విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వి
భద్రాచలం: సీనియర్ సిటిజన్లకు న్యాయ సలహాలపై శనివారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీగల్ సెల్ సర్వీసెస్ ఛైర్మన్, భద్రాచలం జ్యుడిషియల్ ప్రథమశ్రేణి న్యాయమూర్తి సీ.సురేష్ హాజరై, సీని
చండ్రుగొండ: వ్యాక్సినేషన్ ద్వారానే కరోనాను కట్టడి చేయవచ్చని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. శనివారం తుంగారం పంచాయతీలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…ప్రతి రోజూ
అశ్వారావుపేట : అల్పపీడన ప్రభావంతో మండల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం మండలంలో భారీ వర్షం కురవగా వర్షపాతం 41.3 మిల్లీమీటర్లుగా నమోదయినట్లు స్థానిక వ్యవసాయ కళాశాల వాతావరణ పరిశీలకులు వైజికె మూర�