Singareni | శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ( SLBC ) టన్నెల్లో రెస్క్యూ సహాయక చర్యలలో పాల్గొనేందుకు సింగరేణి సంస్థ(Singareni employees) రామగుండం డివిజన్ 1 నుంచి 30 మంది కార్మికులను శుక్రవారం గోదావరిఖని నుంచి పంపించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దళిత అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బలి పెట్టను న్నదా? తొలి సీటు కొట్టేసి, పొత్తులో ఇచ్చేసి.. నాలుగో సీటును దళిత నేతకు వదిలేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నదా? అంటే అవు�
వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపునకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. ఇందుకోసం విరమణకు దగ్గరగా ఉన్న ప్రొఫెసర్లు ప్రభుత్వంలో భారీ ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట�
ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు మీడియాతో సహా ఇతరులు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. బాధిత కుటుంబాలను కంట్రోల్ రూం వద్దే ఉంచి ‘తమ కంట�
రాళ్లు.. కట్టెలు.. ఇటుకలు.. చెప్పులు.. పట్టాదార్ పాసుబుక్కులు.. ఆధార్ కార్డులు.. ఇలా ఏవి ఉంటే అవి యూరియా కోసం రైతులు క్యూలో పెట్టి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు.
ఎంజీ బస్స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టబోయే మెట్రో రైలు విస్తరణ పనుల ప్రక్రియను నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వం తమ వాదనలు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్రంలోని బీసీ కాలేజీ హాస్టళ్ల అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి లేఖను రాసి, గురువారం �
ఎస్ఎల్బీసీ పనులు చేపట్టేముందు జియాలజికల్ సర్వే నివేదిక ఆధారంగా పనులు మొదలుపెట్టకుండా ఒక నేత ఒత్తిడితో ఆదరాబాదరాగా టన్నెల్ పనులు మొదలు పెట్టారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.
Collector Sri Harsha | పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష (Koya Sri Harsha)పిలుపునిచ్చారు.
Sponge NMDC | వేతన సవరణను తక్షణమే చేపట్టాలని కోరుతూ పాల్వంచలోని కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమైన స్పాంజ్ ఐరన్, ఎన్.ఎం.డి.సి(Sponge NMDC) కర్మాగారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు.
MLC elections | ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ మందకొడిగా జరుగుతోంది. నల్లబెల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని తహసిల్దార్ ముప్పు కృష్ణతో పాటు రూరల్ సీఐ సాయి రమ
Jagadish reddy | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా సొరంగం పనులు ముందుకు కదలక పోవడానికి నీటి ఊటనే కారణమని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish reddy )అన్నారు.