Cybercrime | తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ప్రతి విద్యార్థి చదువుపై ప్రత్యేక దృష్టి పెడుతూ తల్లిదండ్రుల కలలను నేరవేర్చే విధంగా ముందుకు సాగాలని మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ సూచించారు.
Rangareddy | కేశంపేట మండల పరిధిలోని తొమ్మిదిరేకుల గ్రామం మాజీ ఎంపీటీసీ నాగిళ్ల యాదయ్య మాతృమూర్తి లక్ష్మమ్మ(60) అనారోగ్యంతో బుధవారం సాయంత్రం మృతి చెందారు.
Multipurpose worker | ఇద్దులాపూర్ గ్రామపంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్ గా పని చేస్తున్న యాలాల సురేష్ (35) అనారోగ్యం బారిన పడి దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ITDA houses | నిర్మల్ జిల్లా పెంబి మండలంలో అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో పలు గిరిజన గ్రామాలలో ఐటీడీఏ ద్యారా నిర్మిస్తున్న ఇండ్లు అర్దాంతరంగా నిలిచిపోయాయి.
CC road | మరికల్ మండలంలోని పూసలపాడు గ్రామంలో 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీపీరోడ్డు పనులను గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి ప్రారంభించారు.
Cattle shed | రైతు సంక్షేమమే తమ ధ్యేయమని చెప్పుకుంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న పాలకులు, తాము ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లటంలో ఘోరంగా వైఫల్యం చెందుతున్నారనే విమర్శలు వెల్లువెత�
Errabelli Swarna | మృతుడి కుటుంబ సభ్యులను వరంగల్ మాజీ మేయర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వరదరాజేశ్వర్ రావు బుధవారం పరామర్శించారు.
Dharna | యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని తెలంగాణ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు జె.వెంకటేష్ డిమాండ్ చేశార�