Bonakallu | ఖమ్మం -వరంగల్- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల(Mlc electinons) పోలింగ్ కేంద్రాన్ని బోనకల్లు మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు.
MLC elections | తెలంగాణలోని ఉమ్మడి ఏడు జిల్లాల పరిధిలో జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ(Graduate Mlc) స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.
SLBC | ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) సొరంగంలో చిక్కుకొన్న ఎనిమిది మంది జాడ ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. శనివారం ఉదయం సొరంగంలోని 14వ కిలోమీటర్ వద్ద సెగ్మెంట్లు ధ్వంసమై నీటితో కలిసిన పచ్చి మట
సైకోట్రోఫిక్ ఔషధాలను అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న కేసులో ఈడీ రూ.7.98 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. బుధవారం జప్తు చేసిన ఆస్తుల్లో 22 స్థిరాస్తులు, 8 చరాస్తులు ఉన్నట్టు ఈడీ పేర్కొంది.
నకిలీ ధ్రువపత్రాల వ్యవహారంలో అసలు సూత్రధారిని పట్టుకున్నట్టు డీఎస్పీ మొ గిలయ్య బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవల నకిలీ ధ్రువపత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన
మాది పంజాబ్. మా తమ్ముడు గురుప్రీత్సింగ్ ఇక్కడ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. సొరంగం ప్రమాదంలో మా తమ్ముడు లోపల చిక్కుకున్నాడు. బాధితుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా? మాది నిరుపేద కుటుంబం. మా తమ్ముడ�
Satya Prasad | ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ ముగించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మినీ వివేకానంద స్టేడియంలోని ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లను పర్య