Hamalis | మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన రాదండి రాజేష్ శివరాత్రి రోజున గోదావరి నది స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో పడి మరణించగా అతని కుటుంబానికి ఆ గ్రామ హమాలీలు(Hamalis) అండగా న�
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో 8 మంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిశాయని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆరోపించారు.
దిగుబడులు రాక.. పెట్టుబడులు భారమై జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లుపల్లె గ్రామంలో అప్పుల బాధతో మిర్చి రైతు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.
బిల్లు చెల్లింపు విషయంలో పాఠశాల హెచ్ఎం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని కూలీలైన్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవార�
National Science Day | దువు ఎంత ముఖ్యమో పరిశోధనలు చేయాలనే జిజ్ఞాస అంతే ముఖ్యమని, శాస్త్రీయ ఫలాలు ప్రతి సామాన్యుడికి అందాలని ప్రధానోపాధ్యాయుడు బానోతు రవీందర్ అన్నారు.
Kasturba Gandhi school | విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికరమైన ఆహారం అందించాలని జనగామ జిల్లా వ్యవసాయ, మండల ప్రత్యేక అధికారి రామారావు నాయక్ సూచించారు.
Maripeda | యువత(youth) ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా వ్యాపార రంగంలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు.
సైన్స్, వైజ్ఞానిక రంగాలలో విద్యార్థులు రాణించాలని ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ అన్నారు. శుక్రవారం అల్వాల్లోని రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న వైజ్ఞానిక ప్రదర్శనకు అల్వాల్ పరిసర ప్రాంతాల విద్య�