కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ , పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
CITU | పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఇల్లెందు పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)పై తెలంగాణ పట్టు కోల్పోతున్నది. ఇప్పటికే కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్న ఏపీ.. మొత్తంగా కేఆర్ఎంబీనే తన చెప్పుచేతల్లో పెట్టుకుని గుత్తాధిపత్యం చెలాయ
నిన్నటివరకూ చెంగుచెంగున ఎగిరి దుంకిన అక్కడి జింక పిల్లల బతుకు కుక్కల చేతిలో విస్తరిలా మారింది. 200 కోట్ల ఏండ్ల చరిత్ర కలిగిన అక్కడి మష్రూమ్ రాక్ మౌన రోదన చేస్తున్నది. మొన్నటి వరకూ నిశ్చింతగా కనిపించిన అ�
సిరిసిల్ల నియోజకవర్గంలో బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. రోజంతా బిజీబిజీగా గడిపారు. పలు ఆలయాల్లో పూజలు చేశారు.
ఐనవోలు మండల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పెరుమాండ్లగూడెం గ్రామానికి చెందిన నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి చందర్ రావు, మండల కన్వీనర్గా కొండపర్తి గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ త
రైలు పట్టాలు దాటుతున్న రైల్వే ట్రాక్ మెన్ను రైలు ఢీ కొట్టడడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసు కుంది.