MLA Sanjay | ధాన్యం కొనుగోలులో నెలల తరబడి జప్యం చేస్తున్నారని వరి పంట కోసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఐదు లక్షల మందికి రాజీవ్ యువ వికాస పథకం వర్తింపజేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశంల
Arts College | కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజీలో నెలకొన్న 16 సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్ట్స్కాలేజీ బోధనేతర సిబ్బంది డిమాండ్ చేశారు.
Thousand Pillar Temple | చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరిం చుకొని ఆలయ ప్రాంగణంలో ప్రసన్నంజనేయస్వామి సన్నిధిలో జయంతి ఉత్సవం గణపతిపూజతో వైభవంగా నిర్వహించారు.
Gurukul intermediate colleges | సాంఘిక సంక్షేమ శాఖలోని 12 గురుకుల ఇంటర్మీయట్ కళాశాలల ఎత్తివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేవై ప్రణయ్ డిమాండ్ చేశారు.
Indiramma houses | గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను అధికారులు గుర్తించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు.
MLC Yadava Reddy | ఆకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో వెంటనే రైతుల నుండి కొనుగోలు చేసి అక్కడి నుండి మిల్లులకు తరలించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప�
Bhagya Reddy Varma | హనుమకొండ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో దళిత ఉద్యమ నేత, వైతాళికుడు, మాదరి భాగ్యరెడ్డి వర్మ 137 జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
Dasyam Vinay Bhaskar | అమెరికాలో ఈ నెల 30, 31వ తేదీల్లో నిర్వ హించనున్న గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభకు హాజరుకావాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్కు ఆహ్వానం అందింది.
Maoists | : మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు, జంగ్ పత్రిక సంపాదకుడు నవీన్, మరో 25మంది మవోయిస్టులను ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో దారుణంగా చంపడం దుర్మార్గమని, ఇవీ ముమ్మాటికి రాజకీయ హత్యలేనని ఇఫ్�