బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు మేకప్ స్టూడియో యజమానురాలిని వేధింపులకు గురి చేస్తున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికిర గ్రామంలో శుక్రవారం ఉదయం ఇద్దరు గుర్తుతెలియని ఆగంతకులు మాస్కులు, హెల్మెట్ ధరించి ఓ ఇంట్లోకి చొరబడి మహిళను బెదిరించి రూ.02. 32 లక్షల విలువైన బంగారు నగలను దోచుకెళ్లినట్లు �
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని 44వ డివిజన్ సింగారం గ్రామానికి చెందిన సింగారపు రాజు(అంబేద్కర్ రాజు) దళిత బహుజనుల సమస్యల పై నిరంతం పోరాటానికి గుర్తింపుగా దళిత రత్న అవార్డు అందుకున్నారు.
మరిపెడ పురపాలక సంఘం పరిధిలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణంలోని 9వార్డు లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మాట మార్చడం, మడమ తిప్పడం, హామీలపై ప్రజలను ఏ మార్చడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రివాజుగా మారిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు.