Godavari water | గోదావరి జలాలు(Godavari waters) విడుదల చేయాలని గురువారం జనగామ- హుస్నాబాద్ రహదారి వడ్లకొండ క్రాస్ రోడ్ వద్ద రైతులు పురుగుల మందు డబ్బాలతో ధర్నా నిర్వహించారు.
పంటపొలానికి మోటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్(Electric shock) తగిలి ఓ రైతు మృతి చెందిన సంఘటన పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటుచేసుకుంది.
Warangal | శివనగర్ను వరద ముంపు నుంచి కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రూ.239 కోట్ల నిధులతో అండర్ గ్రౌండ్ డక్ట్ (భూగర్భ వరద కాలువ) నిర్మాణ పనులు చేపట్టింది. అయితే ఆ పనులను అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో తరచ�
Hanumakonda | ఈనెల 21న ప్రపంచ కవితా దినోత్సవం(World Poetry Day) సందర్భంగా హనుమకొండ అశోక కాన్ఫరెన్స్ హాల్లో 3 గంటలకు ప్రపంచ శాంతి పండుగ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవాన్ని, బహుభాషా కవిసమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాలను కనీసం 20 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. రైతులకు కునుకు కరువైంది. కరెంట్ కోసం రాత్రంతా పొలాల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తున్నది. మడిమడికి పైపుల ద్వారా నీళ్లు తడపాల్సి వస్తున్నది. వచ్చి పో
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మాజీ సర్పంచులు తలపెట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్�
Ambedkar statue | గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం (Ambedkar statue)ఏర్పాటుకు పార్టీలకు అతీతంగా అందరు ముందుకు వచ్చారు.
Siricilla | లేడీ అఘోరి మళ్లీ వేములవాడ దర్శనానికి వస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లెల్ల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమ తించారు.