యాదవనగర్ వరకు మెయిన్ రోడ్డు(గోపాలరావు బిల్డింగ్ వైపు)కు సైడ్ డ్రైనేజీ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సైడ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొట్ల చక్రపాణి డ�
ఏప్రిల్ 13న తేదీన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో జరగబోయే భీమ్ దీక్ష ముగింపు సభను విజయవంతం చేయాలని స్వేరో స్టూడెంట్స్యూనియన్(ఎస్ఎస్యూ) హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ పిలుపునిచ్చ�
పెద్దమందడి మండల కేంద్రంలో పాటు మండలంలోని మనిగిళ్ల, మోజెర్ల, మద్దిగట్ల, గట్ల ఖానాపూర్, అల్వాల గ్రామాలలో గురువారం సింగిల్ విండో ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
దేశాన్ని మతోన్మాద వాదుల నుంచి కాపాడుకుందామని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు.