MLA Jagadish Reddy | ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుందని బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, మాజీ మేయర్ సామల బుచ్చిరె�
Lakshmi Narasimha Swamy | ఇప్పపల్లి, గంభీర్పూర్ గ్రామాల్లో శుక్రవారం శ్రీలక్ష్మీనరసింహస్వామి(Lakshmi Narasimha Swamy) జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
Holi celebrations | ఉమ్మడి వరంగల్ జిల్లాలో హోలీ వేడుకలు(Holi celebrations) ఘనంగా నిర్వహించారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తీరొక్క రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ హోలీ శుభాకాంక్షలు తెలుప�
Drugs | విద్యార్థులు(Students )చదువుకునే వయస్సు నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ముందుకు సాగాలని బసంత్ నగర్ ఎస్ఐ కె.స్వామి అన్నారు.
శ్రీరామనవమి మహోత్సవాల ప్రారంభం వేళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. శుక్రవారం నుంచి ఆలయంలో వేడుకలు ప్రారంభం కావాల్సి ఉండగా అంకురార్పణ �
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై యావత్ తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఏకంగా కట్టుకున్న భర్తనే కడతేర్చాలని చూసింది ఓ భార్య. 10లక్షలు ఇస్తా...నా భర్తను చంపేయండి... అంటూ ఓ ముఠాకు ఆఫర్ ఇవ్వగా ముఠా సభ్యుడి అత్యాశతో సీన్ రివర్స్ అయిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఆకులతండాలో జర
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిందని సాక్షాత్తూ శాసనసభ సాక్షిగా గవర్నర్ ప్రకటించి 24 గంటలు గడవకముందే ఓ దళిత రైతులపై బ్యాంకు అధికారులు చేసిన దౌర్జన్యం వెలుగుచూసింది.
Congress | రాష్ట్రంలో పరిపాలన గాడితప్పుతున్నదని, పరిస్థితి క్రమంగా చేయిదాటిపోతున్నదని, గుర్తించిన ముఖ్యనేత వర్గం, తెలివిగా కోవర్టు రాజకీయాన్ని మొదలుపెట్టిందా? భవిష్యత్తులో తనకు పోటీగామారే అవకాశం ఉన్న నేతలన�