Sewage problem | మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బన్సీలాల్పేట్లోని బండమైసమ్మ నగర్, డి క్లాస్ సేవా సమితి అధ్యక్షుడు బి. మోహన్ రావు డిమాండ్ చేశారు.
CPM | ఎండిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు.
SLBC Tunnel | ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనోజ్ కుమార్ మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించి భార్య స్వర్ణలతకు అప్పగించినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.
Land grabbing | 984లో కొనుగోలు చేసిన భూమిని అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని, కబ్జా కోరల నుంచి తమ భూమిని కాపాడి తమకు న్యాయం చేయాలని భూ బాధితులు కోరారు.
Cybercrime | తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ప్రతి విద్యార్థి చదువుపై ప్రత్యేక దృష్టి పెడుతూ తల్లిదండ్రుల కలలను నేరవేర్చే విధంగా ముందుకు సాగాలని మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ సూచించారు.
Rangareddy | కేశంపేట మండల పరిధిలోని తొమ్మిదిరేకుల గ్రామం మాజీ ఎంపీటీసీ నాగిళ్ల యాదయ్య మాతృమూర్తి లక్ష్మమ్మ(60) అనారోగ్యంతో బుధవారం సాయంత్రం మృతి చెందారు.
Multipurpose worker | ఇద్దులాపూర్ గ్రామపంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్ గా పని చేస్తున్న యాలాల సురేష్ (35) అనారోగ్యం బారిన పడి దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ITDA houses | నిర్మల్ జిల్లా పెంబి మండలంలో అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో పలు గిరిజన గ్రామాలలో ఐటీడీఏ ద్యారా నిర్మిస్తున్న ఇండ్లు అర్దాంతరంగా నిలిచిపోయాయి.
CC road | మరికల్ మండలంలోని పూసలపాడు గ్రామంలో 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీపీరోడ్డు పనులను గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూర్య మోహన్ రెడ్డి ప్రారంభించారు.